Andhra Pradesh
-
Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు..వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ల ధర్మాసనం మిథున్రెడ్డికి చురకలంటించారు. ముందస్తు బెయిల్ కోరేలా మిథున్రెడ్డి వద్ద విశేషమైన కారణాలు లేవని పేర్కొంటూ ఆయన పిటిషన్ను డిస్మిస్ చేశారు.
Published Date - 01:02 PM, Fri - 18 July 25 -
Good News : ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..కాకపోతే
Good News : ఇంటి నిర్మాణం చేపట్టదలచిన వారు మొదటగా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఖాళీ స్థల ఫోటోలు, పన్ను రశీదు వంటి వివరాలను లైసెన్స్ పొందిన సాంకేతిక నిపుణులు (LTPలు) కి సమర్పించాలి
Published Date - 12:13 PM, Fri - 18 July 25 -
Sand Scam : ఇక రోజా వంతు వచ్చేసింది..ఆమె అనుచరులు అరెస్ట్
Sand Scam : చిత్తూరు జిల్లా నగరిలో ఇసుక అక్రమ రవాణా (Sand Scam ) కేసు పెద్ద దుమారాన్ని రేపుతోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్.కె. రోజా అనుచరులైన 11వ వార్డు కౌన్సిలర్ బిలాల్, 14వ వార్డు కౌన్సిలర్ బీడి భాస్కర్లను పోలీసులు అరెస్టు చేశారు
Published Date - 06:57 PM, Thu - 17 July 25 -
BR Naidu : తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజి కేంద్రానికి భూమిపూజ
టీటీడీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్ను తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. గత ఇరవై సంవత్సరాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని నిరంతరాయంగా టీటీడీకి సరఫరా చేస్తోంది. తాజాగా 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ-ఐఓసీఎల్ మధ్య ఒప్పందం కుదిరింది అని తెలిపారు.
Published Date - 03:55 PM, Thu - 17 July 25 -
Vamshi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..మళ్లీ జైలు జీవితం తప్పదా..?
Vamshi : గతంలో ఆయనపై అక్రమ మైనింగ్ కేసు నమోదై ఉండగా, వంశీ ముందస్తు బెయిల్(Anticipatory bail ) కోసం హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు
Published Date - 03:51 PM, Thu - 17 July 25 -
YS Sharmila Satirical Tweet: సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఫైర్.. అంత ప్రేమ ఎందుకండి అంటూ?!
పోలవరం ఎత్తును 45.7 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వెనుక అవినీతి ఉందని, ఈ లింక్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఆయకట్టును కుదిస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపిందని షర్మిల పేర్కొన్నారు.
Published Date - 02:49 PM, Thu - 17 July 25 -
Tragic : కోనసీమలో దారుణం: వ్యభిచారానికి నిరాకరించినందుకు ప్రియురాలిని కత్తితో హతమార్చిన యువకుడు
Tragic : రాజోలు మండలంలో ప్రియురాలు వ్యభిచారానికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Published Date - 12:02 PM, Thu - 17 July 25 -
Amaravati to Hyd : అమరావతి-హైదరాబాద్ మధ్య మరో రైల్వే లైన్
Amaravati to Hyd : ఈ రైల్వే మార్గంలో 35 పెద్ద వంతెనలు, 95 చిన్న వంతెనలు, 3 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ (ROB), 12 రోడ్ అండర్ బ్రిడ్జెస్ (RUB) నిర్మించనున్నారు. దేశంలో లెవల్ క్రాసింగ్లను తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది
Published Date - 11:19 AM, Thu - 17 July 25 -
CBN : నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ..ప్రస్తావించిన అంశం ఇదే !
CBN : సాస్కి పథకం కింద రాష్ట్రాలకు మంజూరయ్యే మూలధన పెట్టుబడి నిధుల కింద ఈ ఆర్థిక సంవత్సరం ఏపీకి అదనంగా రూ.10,000 కోట్లు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Published Date - 08:40 PM, Wed - 16 July 25 -
Gandikota Girl Murder Case : గండికోట బాలిక హత్య కేసులో కీలక మలుపు
Gandikota Girl Murder Case : సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. లోకేష్ నిర్దిోషి అని స్పష్టత రావడంతో, ఈ హత్య వెనక ఉన్న వారిపై దృష్టి కేంద్రీకరించారు
Published Date - 08:33 PM, Wed - 16 July 25 -
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఉపశమనం!
వెంకటేశ్వర రావుపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాఖలు చేసిన కేసు, ఐపీసీ సెక్షన్లు 120-బి (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్)తో పాటు అవినీతి నిరోధక చట్టం నిబంధనల కింద దాఖలైన కేసు, హైకోర్టు తీర్పు దృష్ట్యా ఇకపై చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
Published Date - 04:37 PM, Wed - 16 July 25 -
APAC-2025 Conference : విదేశీ ప్రతినిధుల డబ్బు కాజేసిన ఏపీ వ్యక్తి
APAC-2025 Conference : హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా శ్రీనివాసులు దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టమైంది
Published Date - 03:44 PM, Wed - 16 July 25 -
Jagan Press Meet : రాబోయేది మన ప్రభుత్వమే – జగన్
Jagan Press Meet : ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మీరు నాటినదే పండుతుంది. మీ ప్రభుత్వానికి మూడేళ్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత మా ప్రభుత్వమే తిరిగి వస్తుంది
Published Date - 01:31 PM, Wed - 16 July 25 -
Nara Lokesh : నైపుణ్యం పోర్టల్ను ఆగస్టు నాటికి పూర్తి.. అధికారులకు లోకేశ్ హుకుం
Nara Lokesh : విదేశాల్లో ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్న తెలుగు యువతకు మార్గదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
Published Date - 12:48 PM, Wed - 16 July 25 -
Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలు!
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ..ఏరోస్పేస్ పార్క్ కోసం ఒక బెటర్ ఐడియా మన దగ్గర ఉంది. పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు పరిశీలించకూడదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అత్యాధునిక ఏరోస్పేస్ పాలసీని అమలు చేస్తోందని, పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నామని నారా లోకేష్ వివరించారు.
Published Date - 11:20 AM, Wed - 16 July 25 -
Mithun Reddy : మిథున్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ..లుక్ఔట్ నోటీసులు జారీ
ఈ నేపథ్యంలో, మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు, ముందు జాగ్రత్తగా లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. లుక్ఔట్ నోటీసుల్లో, ఆయన విదేశాలకు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంగా పేర్కొన్నారు.
Published Date - 10:42 AM, Wed - 16 July 25 -
Ramayapatnam Port : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రామాయపట్నం పోర్టు కనెక్టివిటీ పెంపు
Ramayapatnam Port: రామాయపట్నం పోర్టు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోర్ట్ కనెక్టివిటీ పెంపు, మౌలిక వసతుల మెరుగుదలపై సుదీర్ఘంగా వాయిదా పడుతున్న అంశాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 06:30 PM, Tue - 15 July 25 -
AP Liquor Case : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్
AP Liquor Case : మిథున్ రెడ్డి తరఫున వాదించిన సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. మిథున్ రెడ్డికి స్కాంకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ మద్యం విధానంలో ఆయనకు పాత్ర లేదని
Published Date - 05:20 PM, Tue - 15 July 25 -
TDP : టీడీపీ తరఫున సీఈసీకి 7 ముఖ్య సూచనలు..ఎస్ఐఆర్పై ఆందోళనలపై స్పష్టత కోరిన నేతలు
ఈ సమావేశంలో పాల్గొన్న నేతల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నేత కూన రవికుమార్ తదితరులు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, ఓటర్ల హక్కులు హరించబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సీఈసీకి విజ్ఞప్తి చేశారు.
Published Date - 03:07 PM, Tue - 15 July 25 -
Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో
Banakacharla : బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం.
Published Date - 11:43 AM, Tue - 15 July 25