Andhra Pradesh
-
Tribal Villages : డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం – పవన్
Tribal Villages : డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది
Date : 10-08-2025 - 5:41 IST -
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..
AP News : పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణం నెలకొంది.
Date : 10-08-2025 - 5:03 IST -
Pawan Kalyan : గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ రహదారుల ప్రాజెక్టు వేగవంతం చేయాలి: పవన్ కల్యాణ్ సూచన
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం కలిగిస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రహదారి సౌకర్యం లేకుండా ఉన్న గ్రామాలనూ అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1005 కోట్లు ఖర్చు చేసి, పీఎం జన్మన్ పథకం, మహాత్మాగాంధీ నrega, ఉప ప్రణాళిక నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
Date : 10-08-2025 - 4:41 IST -
Trump Tariffs Effect : ఏపీలో భారీగా పడిపోయిన రొయ్యల ధరలు
Trump Tariffs Effect : ఏటా రూ.20 వేల కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్, ఈ నిర్ణయంతో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
Date : 10-08-2025 - 12:31 IST -
Roja: మాజీ మంత్రి రోజాకు షాక్ ..వైసీపీ హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తి
ఈ విచారణ నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం తుది దశకు తీసుకువచ్చారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర డీజీపీకి నివేదికను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.
Date : 10-08-2025 - 11:42 IST -
AP Free Bus For Women : మహిళలకు బిగ్ షాక్.. ఆ బస్సుల్లో..ఆ రూట్లలో ఉచిత ప్రయాణం లేనట్లేనా..?
AP Free Bus For Women : ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలకు తిరిగే ఇంటర్-స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది
Date : 10-08-2025 - 8:59 IST -
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యం
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి అనివార్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Date : 09-08-2025 - 4:12 IST -
YSRCP : వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు
YSRCP : కడప జిల్లాలోని పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తత దిశగా సాగుతోంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కీలక నేతలకు పోలీసులు అధికారిక నోటీసులు జారీ చేశారు.
Date : 09-08-2025 - 2:20 IST -
AP News : శ్రీవారి దర్శనం కోసం వెళుతుండగా.. అనుకోని ఘటన..
AP News : తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయల్దేరిన భక్తుల యాత్ర విషాదంలో ముగిసింది. ఊహించని రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబం ముగ్గురి ప్రాణాలను కబళించగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Date : 09-08-2025 - 1:54 IST -
Dal Mill Suri: వైసీపీ నేతల మోసాల పరంపర.. లుకౌట్ నోటీసులు జారీ
Dal Mill Suri: ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా వైసీపీ నేతలపై అవినీతి, ఆస్తుల దోపిడీ, మోసపూరిత వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి.
Date : 09-08-2025 - 12:44 IST -
Chandrababu : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల జీవన స్థాయిని మెరుగుపరచడం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Date : 09-08-2025 - 11:56 IST -
Alcohol : ఏపీలో ప్రతి రోజూ ఎంతమంది మద్యం తాగుతున్నారా తెలుసా ?
Alcohol : రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున నెలకు 11 క్వార్టర్ల మద్యం తాగుతున్నారు. ఇది చాలా అధిక సంఖ్య. దీనివల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి
Date : 09-08-2025 - 7:59 IST -
YSRCP : ఒంటిమిట్టలో వైసీపీకి షాక్.. ఎంపీపీ లక్ష్మి దేవి టీడీపీలోకి
YSRCP : కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి.
Date : 08-08-2025 - 7:22 IST -
Visakha Port : విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో ఘనత..
Visakha Port : 2024 సంవత్సరానికి గాను కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రిత్వశాఖ (MoPSW) నిర్వహించిన “స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్”లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది.
Date : 08-08-2025 - 6:34 IST -
Murder Case : కోటా వినుతకు బెయిల్
Murder Case : ప్రతిరోజూ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలనే షరతు వల్ల ఆమె కదలికలు పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయి. ఈ కేసులో తుది తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 08-08-2025 - 6:00 IST -
AP Train Passengers : ఏపీ రైలు ప్రయాణికులకు చేదువార్త
AP Train Passengers : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న రైల్వే లైన్ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి
Date : 08-08-2025 - 2:45 IST -
Jogi Ramesh : జోగి రమేశ్ కు బిగుస్తున్న ఉచ్చు!
Jogi Ramesh : జోగి రమేష్ ఈ వ్యవహారంలో ఇరుక్కోవడంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగే అవకాశం ఉంది. అధికార పక్షం ఈ విషయంలో పారదర్శకతతో వ్యవహరిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు
Date : 08-08-2025 - 12:50 IST -
SVSN Varma : వైసీపీ లోకి వర్మ..? పిఠాపురం రాజకీయాలు వేడెక్కబోతున్నాయా..?
SVSN Varma : వర్మ వైసీపీ(YCP)లో చేరుతున్నారన్న వార్తలు పిఠాపురం రాజకీయాల్లో గందరగోళానికి తెరలేపాయి. కూటమిలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఈ ప్రచారం సారాంశం
Date : 07-08-2025 - 5:34 IST -
National Handloom Day : చేనేతలు భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం : సీఎం చంద్రబాబు
చేనేతల పట్ల గౌరవం, ఆదరణ ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలతో అవినాభావ సంబంధం కలిగి ఉందని, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నేతన్నల అభివృద్ధికి నాంది పలికినట్లు గుర్తుచేశారు.
Date : 07-08-2025 - 3:11 IST -
Drug Addicts : మందు బాబులకు ఏపీ సర్కార్ బంపరాఫర్
Drug Addicts : గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కల్లుగీత కార్మికులకు బార్ లైసెన్స్లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.
Date : 07-08-2025 - 2:33 IST