Andhra Pradesh
-
Free Bus : ఫ్రీ బస్సు స్కిం పై అధికారులతో చంద్రబాబు సమీక్ష..ఫైనల్ గా తీసుకున్న నిర్ణయం ఇదే
Free Bus : ఉచిత బస్సు పథకం అమలుకు 2,536 అదనపు బస్సులు అవసరమవుతాయని, రూ.996 కోట్లు ఖర్చవుతుందని అధికారులు సీఎంకు వివరించారు
Published Date - 08:53 PM, Sat - 28 June 25 -
Jagan : స్వార్థ రాజకీయాల్లో జగన్ నం.1 – షర్మిల
Jagan : రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల మౌలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, 41 మీటర్ల ఎత్తుతో అది ప్రాజెక్టు కాదని, కేవలం బ్యారేజ్ మాత్రమేనని అన్నారు.
Published Date - 08:17 PM, Sat - 28 June 25 -
Pawan Kalyan : మహా న్యూస్ చానల్ పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఒక మీడియా సంస్థ కార్యాలయంపై భౌతికంగా దాడిచేయడం అత్యంత నిందనీయం. ఇది కేవలం ఆ సంస్థపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలపై కూడా దాడి చేసినట్టే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక స్థంభం అని గుర్తుచేశారు.
Published Date - 04:33 PM, Sat - 28 June 25 -
BJP Presidents : మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులు
BJP Presidents : ఈ ఎన్నికల కోసం అధికారిగా లక్ష్మణ్ను నియమించినట్టు హైకమాండ్ ప్రకటించింది. అయితే ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమేనని, అసలు ఎంపికలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.
Published Date - 04:07 PM, Sat - 28 June 25 -
Thefts : చంద్రబాబు పేరు చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలు
Thefts : బోయ ఎర్రప్ప అనే వ్యక్తి వద్దకు వెళ్లిన కార్యకర్తలు, ఆయన ఫోన్ తీసుకుని ఫోన్ పే స్కాన్ చేసి రూ.11,000 వరకు అకౌంట్లో ఉన్న మొత్తాన్ని కాజేశారంటూ ఆరోపణలు వచ్చాయి
Published Date - 01:20 PM, Sat - 28 June 25 -
Actress Pakeezah Vasuki : పవన్ కల్యాణే ఆదుకోవాలంటూ నటి పాకీజా కన్నీరు
Actress Pakeezah Vasuki : ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలోని 'పాకీజా' పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్న ఆమె, నేడు తమిళనాడులో ఆదరణ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకుంది
Published Date - 12:17 PM, Sat - 28 June 25 -
YS Sharmila : చంద్రబాబు – పవన్ కళ్యాణ్ వల్లే మోడీకి ఆ ధైర్యం – షర్మిల
YS Sharmila : టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 45 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 మీటర్లకు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నా
Published Date - 12:07 PM, Sat - 28 June 25 -
PV Narasimha Rao : ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు : నేతల ఘన నివాళులు
"దేశం ఆర్థిక, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, దేశ దిశను మార్చిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు నేటి అభివృద్ధికి పునాది" అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారని చంద్రబాబు కొనియాడారు.
Published Date - 11:47 AM, Sat - 28 June 25 -
Patanjali : బాబా రాందేవ్కి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్
Patanjali : పతాంజలి సంస్థ కూడా విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని చినరావుపల్లిలో 172 ఎకరాల విస్తీర్ణంలో ఆయుర్వేద పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది
Published Date - 08:10 PM, Fri - 27 June 25 -
AIతో ఉద్యోగాలు పోయినట్లేనా..? చంద్రబాబు క్లారిటీ
AI : కృత్రిమ మేధ (AI) సాంకేతికతను పోలీస్ శాఖలో వినియోగించడం, నేరాల నివారణకు టెక్నాలజీని వినియోగించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆయన తెలిపారు
Published Date - 07:54 PM, Fri - 27 June 25 -
TTD : ప్రముఖ ఆధ్యాత్మిక గాయని, కొండవీటి జ్యోతిర్మయికి టీటీడీలో అరుదైన గౌరవం దక్కబోతుందా..?
TTD : కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం కలిగిన ఈ సంగీత విద్వాంసురాలు, జీవితాన్ని ధర్మబద్ధమైన జీవనశైకి, సమాజసేవకు,సాంస్కృతిక పరిరక్షణ అనే మూడింటి పై పట్టున్నవ్యక్తి
Published Date - 07:17 PM, Fri - 27 June 25 -
Vijaya Rama Raju : ఏపీ విద్యాశాఖ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నా, సంబంధిత అధికారులు నియామక ప్రక్రియను చేపట్టలేదు.
Published Date - 07:15 PM, Fri - 27 June 25 -
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ అంశం.. సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ చేసిన ఈ నివేదిక రెండు రోజుల క్రితమే కోర్టుకు చేరింది. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, సాక్ష్యాల విశ్లేషణ, నిందితుల పట్ల తీసుకున్న చర్యలు వంటి అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం.
Published Date - 06:47 PM, Fri - 27 June 25 -
CM Chandrababu : పోలీసు ఏఐ హ్యాకథాన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఈ తరహా హ్యాకథాన్లు యువతలో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాదు, ప్రభుత్వ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలకంగా పనిచేస్తాయి. ఏఐ అంటే భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని వినియోగించి భద్రతా రంగాన్ని ఆధునికీకరించాలి అని పేర్కొన్నారు.
Published Date - 06:31 PM, Fri - 27 June 25 -
Tourism Conclave Program : ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు.
Published Date - 02:37 PM, Fri - 27 June 25 -
CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం
ఈ దిశగా ప్రభుత్వం విజయవాడలో జూన్ 27న ప్రతిష్టాత్మకంగా టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published Date - 01:39 PM, Fri - 27 June 25 -
Quash Petition : జగన్ పై కేసు.. ఇప్పుడే చర్యలొద్దన్న హైకోర్టు
Quash Petition : రెంటపాళ్లలో జరిగిన ఈ ఘటనలో జగన్ కాన్వాయ్ కారణంగానే కార్యకర్త సింగయ్య మృతి చెందాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు
Published Date - 12:27 PM, Fri - 27 June 25 -
Space City : ఏపీలో స్పేస్ సిటీల ఏర్పాటు..30 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు
Space City : ఈ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 5,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు
Published Date - 11:26 AM, Fri - 27 June 25 -
CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు
పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు నడిపేందుకు ఈ పర్యటనలోని ప్రతి కార్యక్రమాన్ని ఆయన లక్ష్యపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు.
Published Date - 11:22 AM, Fri - 27 June 25 -
Jagan : జగన్ను అష్టదిగ్బంధనం చేయబోతున్న బాబు..?
Jagan : ప్రభుత్వ హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, వైసీపీ నేతలను అయిదు వారాలపాటు ప్రజల్లోకి పంపేందుకు జగన్ పిలుపునిచ్చారు
Published Date - 11:02 AM, Fri - 27 June 25