Andhra Pradesh
-
Assembly Meetings : సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు – అయ్యన్న
Assembly Meetings : అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యల్లో వైఎస్సార్సీపీ తీరును తీవ్రంగా విమర్శించారు. జగన్ అసెంబ్లీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను సభలో లేవనెత్తాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా అని నిలదీశారు
Date : 14-08-2025 - 4:37 IST -
Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
Date : 14-08-2025 - 4:08 IST -
Vontimitta-Pulivendula ZPTC Election Results : రిగ్గింగ్ అంటూ అంబటి సెటైర్
Vontimitta-Pulivendula ZPTC Election Results : వైఎస్ జగన్ అడ్డాలో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ ఈ ఫలితాలు తలెత్తుకోకుండా చేసాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపొందారు. అటు ఒంటిమిట్టలో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు
Date : 14-08-2025 - 4:08 IST -
Pulivendula : ఎన్నికల కౌంటింగ్లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్ బాక్స్లో ఓటరు మెసేజ్..!
ఆ స్లిప్లో ఓటింగ్లో పాల్గొన్న ఓ గోప్యమైన వ్యక్తి చేతితో రాసిన సందేశం ఉంది. "30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను. చాలా ఆనందంగా ఉంది. ఇన్ని ఏళ్లుగా ఇక్కడ స్వేచ్ఛగా ఓటేయలేకపోయాం" అని ఆ ఓటరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో గతంలో ఏవిధంగా ప్రజలపై ఒత్తిడి ఉండేదో, ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపే ఉదాహరణగా మారింది.
Date : 14-08-2025 - 2:38 IST -
Pulivendula : 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశాం: సీఎం చంద్రబాబు
ఈ విజయం పులివెందుల ప్రాంత రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అతి పటిష్ట కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీకి వచ్చిన ఈ అద్భుత ఫలితం, అక్కడి ప్రజల మూడ్ ఎలా మారిందో స్పష్టంగా చూపుతోంది.
Date : 14-08-2025 - 2:17 IST -
TDP : వైసీపీకి మరో షాక్.. ఒంటిమిట్టలో టీడీపీ విజయం
ఇక, పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,050 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ ఓటమితో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఇది
Date : 14-08-2025 - 1:08 IST -
Btech Ravi : పులివెందులల్లో టీడీపీ గెలుపు.. ప్రజల ధైర్యం, విశ్వాసానికి ప్రతిఫలం : బీటెక్ రవి
ఇప్పుడు ఆ భయాలను తొలగించి ధైర్యంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించామని ఆయన వ్యాఖ్యానించారు. మునుపటి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను అడ్డుకున్న దుర్మార్గాలను మేము గుర్తు చేసుకుంటే, ఈసారి పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేశారు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం అని బీటెక్ రవి పేర్కొన్నారు.
Date : 14-08-2025 - 12:14 IST -
Pulivendula : పులివెందులలో సంచలనం..నాలుగు దశాబ్దాల వైఎస్ కంచుకోట పై టీడీపీ జెండా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం రాజకీయంగా అపూర్వ ఘటనగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 14-08-2025 - 11:16 IST -
Aquaculture : ఆక్వా రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..ఆధునిక సాంకేతికత, పర్యావరణ అనుకూల పద్ధతులు, శాస్త్రీయ పద్ధతుల వినియోగం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ మత్స్య మార్కెట్లో ముందుండే రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
Date : 14-08-2025 - 10:16 IST -
By-elections : పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ భరిత వాతావరణం
పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ను ఒకే రౌండ్లో 10 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం మొత్తం 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు సహా దాదాపు 100 మంది అధికారుల బృందం కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది.
Date : 14-08-2025 - 10:06 IST -
ZPTC By-Elections: రేపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్.. పూర్తి వివరాలీవే!
ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం కూడా 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కౌంటింగ్ రెండు రౌండ్లలో పూర్తికానుందని అధికారులు తెలిపారు.
Date : 13-08-2025 - 8:43 IST -
CM Chandrababu : పులివెందులలో అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సాయం అందించారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచి ఇప్పటివరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగడం లేదు.
Date : 13-08-2025 - 6:02 IST -
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: సీఎం చంద్రబాబు
మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Date : 13-08-2025 - 5:57 IST -
AP : ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు: మంత్రి అనగాని
ఈ రోజు అమరావతి సచివాలయంలో మంత్రుల బృందం తొలి సమావేశం జరిగింది. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల అంశంపై కీలకంగా చర్చించిన ఈ సమావేశానికి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత, బి.సి. జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు.
Date : 13-08-2025 - 5:07 IST -
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Date : 13-08-2025 - 12:37 IST -
AP News : పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్.. ఎన్నికల సంఘం ఆదేశం
AP News : వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల కోసం నిర్వహించిన ఉప ఎన్నికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Date : 13-08-2025 - 11:54 IST -
Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
Rains Alert : తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Date : 13-08-2025 - 11:31 IST -
Amaravati : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన
ఈ క్రమంలోనే నూతనంగా నిర్మించబోయే అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్కు భూమిపూజ కార్యక్రమం బుధవారం ఉదయం తుళ్లూరు సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ ఛైర్మన్ మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Date : 13-08-2025 - 11:26 IST -
AP Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే రాష్ట్ర లాజిస్టిక్స్ కార్పొరేషన్ ప్రధానంగా కొన్ని లక్ష్యాలతో పనిచేస్తుంది. వివిధ రవాణా మార్గాలైన రోడ్లు, రైలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ఏర్పరచి, సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది.
Date : 12-08-2025 - 7:06 IST -
ACB Court : ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు విచారణ
ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిపి హాజరు చేశారు. కోర్టు విచారణ సమయంలో చట్టాలు చేయుచున్న వారికి తప్పనిసరైన సదుపాయాలు ఇవ్వాలి కదా? అని ప్రశ్నిస్తూ తగిన మార్పులను జైలుబృందానికి సూచించింది. విచారణ పూర్తయ్యాక, కోర్టు తీర్పును రిజర్వ్ చేసిందని ఈ పిటిషన్పై సాయంత్రం లేదా దానికి అనుగుణంగా తీర్పు వెలుతుందని ఆశించే పరిస్థితి ఉందని అనుమానిస్తున్నారు
Date : 12-08-2025 - 5:36 IST