Andhra Pradesh
-
AP Police : ఏపీలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదల
రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (SLPRB) అధికారిక వెబ్సైట్ https://slprb.ap.gov.in/ లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టు వారు వెల్లడించారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), ఎస్సీటీ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ - పురుష) కేడర్లలో నియామకాలు చేపట్టనున్నారు.
Published Date - 11:15 AM, Fri - 1 August 25 -
Heavy flood : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి.. 8 గేట్లు ఎత్తివేత
ఈ కారణంగా, జలాశయంలోని నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. పరిస్థితిని సమర్థవంతంగా సమీక్షిస్తున్న జలవనరుల శాఖ అధికారులు, శ్రీశైలం జలాశయానికి చెందిన 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా, విద్యుదుత్పత్తిని పెంచడం ద్వారా నీటి స్థాయిని సమతుల్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
Published Date - 11:03 AM, Fri - 1 August 25 -
Jagan Tour : జగన్ పర్యటన అంటే భయపడుతున్న పార్టీ శ్రేణులు , ప్రజలు
Jagan Tour : ప్రమాదాలు, భద్రతాపరమైన లోపాలు, మరియు నిబంధనల ఉల్లంఘనలు పునరావృతం అవుతుండటంతో జగన్ పర్యటనలంటే ఒకరకమైన భయాందోళన వ్యక్తమవుతోంది
Published Date - 10:07 AM, Fri - 1 August 25 -
AP Liquor Scam: వచ్చే వారం సంచలనాలు జరగబోతున్నాయా..?
AP Liquor Scam: ఈ లిక్కర్ కేసులో తన పేరు కూడా వినిపిస్తుండటం వల్లనే జగన్ వెళ్లడం లేదని చెబుతున్నారు. జగన్ అరెస్టు ప్రచారం కారణంగా ఇప్పటికే తన లీగల్ టీమ్ను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది
Published Date - 11:16 PM, Thu - 31 July 25 -
Incessant Attacks : భర్తలపై ఆగని దాడులు.. నిద్రిస్తున్న భర్తపై వేడి వేడి నీళ్లు పోసిన భార్య..!
Incessant Attacks : బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భార్య తన నిద్రిస్తున్న భర్తపై సలసల కాగే వేడి నీళ్లు పోసి హత్యాయత్నానికి పాల్పడింది
Published Date - 09:45 PM, Thu - 31 July 25 -
Kaleshwaram Project : మీరు కాళేశ్వరం కడితే తప్పులేదు..మీము బనకచర్ల కడితే తప్పేంటి..? – నారా లోకేష్
Kaleshwaram Project : బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో కొందరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే జల వివాదాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు
Published Date - 07:26 PM, Thu - 31 July 25 -
Jagan Arrest : జగన్ అరెస్ట్పై లోకేష్ ఆసక్తికర కామెంట్
Jagan Arrest : మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్ట్ అవుతారా అన్న ప్రశ్నకు లోకేష్ బదులిస్తూ.. "చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
Published Date - 07:15 PM, Thu - 31 July 25 -
Minister Lokesh: సింగపూర్ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్
ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు.
Published Date - 07:12 PM, Thu - 31 July 25 -
Jagan : జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్కు గాయాలు
జగన్ కాన్వాయ్ నగరంలోకి ప్రవేశించిన వెంటనే, ఆయన స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టేలా "రండి.. రండి.." అంటూ పిలుపునిచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జగన్ మాటలతో ప్రేరితమైన కార్యకర్తలు బారికేడ్లను పక్కకు నెట్టి ముందుకు సాగిపోయారు. దీనివల్ల తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
Published Date - 07:01 PM, Thu - 31 July 25 -
TTD : శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ హెచ్చరిక
టీటీడీ అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఇలాంటి అసభ్య ప్రవర్తన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని, శ్రీవారి క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తోందని స్పష్టం చేసింది. మాడ వీధులు అనే సాంప్రదాయిక ప్రాంతంలో ఇలాటి చర్యలు చేసేవారిపై విజిలెన్స్ విభాగం ఇప్పటికే దృష్టి సారించిందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Published Date - 06:49 PM, Thu - 31 July 25 -
AP: అన్నదాత సుఖీభవ’ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ఆగస్ట్ 2న రాష్ట్రం అంతటా “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే రూ.6వేలు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14వేలు జతచేసి, మొత్తం రూ.20వేలు వార్షికంగా రైతులకు అందించనున్నది.
Published Date - 06:32 PM, Thu - 31 July 25 -
Balakrishna: పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం
ఈ సందర్భంగా, తెలుగు దేశం పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్న పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బాలకృష్ణ చెప్పారు.
Published Date - 05:51 PM, Thu - 31 July 25 -
Jagan : మేమూ హత్యా రాజకీయాలు ప్రారంభిస్తే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతికుంటాయా? – జగన్
Jagan : "రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజం. అవతలి వాళ్లు ఏ భాష వాడితే.. సమాధానం కూడా అలాంటి భాషలోనే వస్తుంది. ఆ రోజు ప్రసన్న అన్న ఇంట్లో ఉంటే.. ఆయన్ను చంపేసే వాళ్లు కాదా? మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను పంపి.. హత్యలు చేసే కార్యక్రమం చేపడితే రాష్ట్రంలో రాజ్యాంగం, లా అండ్ ఆర్డర్ బతికుంటాయా?" అని ప్రశ్నించారు.
Published Date - 04:34 PM, Thu - 31 July 25 -
Nitin Gadkari: ఏపీలో వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్న నితిన్ గడ్కరీ
Nitin Gadkari: ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వినతులు అందుకున్న గడ్కరీ, ఆంధ్రప్రదేశ్లో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు
Published Date - 02:16 PM, Thu - 31 July 25 -
Investment : వామ్మో ఏపీలో గూగుల్ 50 వేల కోట్ల పెట్టుబడి..యూఎస్ తర్వాత వైజాగే !!
Investment : అమెరికా తర్వాత గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప ముందడుగు అని చెప్పొచ్చు
Published Date - 02:01 PM, Thu - 31 July 25 -
Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు షాక్: సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రద్దు
ఈ కేసులో ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో విచారణ సాగించిన జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం, ఏపీ ప్రభుత్వ వాదనలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని తుది తీర్పును వెలువరించింది.
Published Date - 01:29 PM, Thu - 31 July 25 -
Prakasam District : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేయనున్నట్టు తెలిపారు. రెండు పథకాల కలిపిన మొత్తం రూ. 3,156 కోట్లను ఆగస్ట్ 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు వెల్లడించారు.
Published Date - 11:55 AM, Thu - 31 July 25 -
Vijayawada : ప్రకాశం బ్యారేజ్కు భారీగా పెరుగుతున్న వరద ఉధృతి.. అధికారుల హెచ్చరిక
. మొత్తం ఇన్ఫ్లో 2,77,784 క్యూసెక్కులు కాగా, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,60,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. త్వరలో బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముంద
Published Date - 11:07 AM, Thu - 31 July 25 -
Lokesh : సింగపూర్ పర్యటన విజయవంతం.. ఏపీకి పెట్టుబడుల పునాది వేసిన మంత్రి లోకేశ్
గతంలో ఆంధ్రప్రదేశ్తో అనుభవించిన చేదు అనుభూతులను మర్చిపోయేలా చేసిన లోకేశ్ ప్రయత్నాలు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం గమనార్హం. సింగపూర్ ప్రభుత్వం, కార్పొరేట్ ప్రముఖుల నుంచి వచ్చిన స్పందన ఏపీకి తిరిగి నమ్మకాన్ని తీసుకువచ్చింది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి, స్వతంత్రంగా కూడా మంత్రి లోకేశ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Published Date - 10:30 AM, Thu - 31 July 25 -
APPSC: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ అవసరం లేదు!
గతంలో ఒక ఉద్యోగానికి 25,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) తప్పనిసరిగా నిర్వహించేవారు.
Published Date - 09:47 PM, Wed - 30 July 25