Andhra Pradesh
- 
                
                    
                Vizag Land Prices : వైజాగ్ భూముల ధరల పై ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు
Vizag Land Prices : ఇటీవల ఐటీ కంపెనీల పేరుతో భూములు అతి తక్కువ ధరలకు ఇవ్వబోతున్నారు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ (MP Bharath ) తీవ్ర స్థాయిలో స్పందించారు.
Published Date - 02:00 PM, Sun - 3 August 25 - 
                
                    
                TTD : తిరుమలలో పవిత్రోత్సవాలు..ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
ఇది పవిత్రోత్సవాల ప్రాధమిక భాగం కాగా, తద్వారా త్రిదినోత్సవాలకు శుభారంభం ఏర్పడుతుంది. పవిత్రోత్సవాల ప్రాముఖ్యత ఏమిటంటే, సంవత్సరమంతా ఆలయంలో జరిగే వివిధ రకాల ఆర్చనలు, సేవలు, ఉత్సవాల్లో యాత్రికుల నుంచి, ఆలయ సిబ్బంది నుంచి అనుకోకుండా జరిగే చిన్న చిన్న దోషాలను నివారించేందుకు ఇది ఒక ఆత్మశుద్ధి ఉత్సవంగా భావించబడుతుంది.
Published Date - 12:36 PM, Sun - 3 August 25 - 
                
                    
                Illegal Mining Mafia : రాజానగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
Illegal Mining Mafia : మట్టి మాఫియా పుష్కర కాలువ కోసం తవ్విన మట్టిని కాకుండా, మొత్తం కాలువ పునాదులనే తవ్వి లాగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు
Published Date - 12:14 PM, Sun - 3 August 25 - 
                
                    
                TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Published Date - 11:16 AM, Sun - 3 August 25 - 
                
                    
                Projects : బాబు అడగడం..కేంద్రం ఓకే చెప్పకపోవడమా.. 26 వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ !!
Projects : రూ. 26 వేల కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామని గడ్కరీ తెలిపారు
Published Date - 10:19 AM, Sun - 3 August 25 - 
                
                    
                Pawan Kalyan : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వచ్చారని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు వద్ద నుంచి నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడంలేదని ఆరోపణలు చేశారు.
Published Date - 09:49 AM, Sun - 3 August 25 - 
                
                    
                AP DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు కీలక అప్డేట్..ఫలితాలు ఎప్పుడంటే..?
విద్యాశాఖ తాజా నిర్ణయం ప్రకారం, డీఎస్సీ 2024 ఫలితాలను ఆగస్ట్ 15వ తేదీ లోగా విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం, మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల నుండి వచ్చిన కాంప్లెక్స్ డేటాను సమీకరించి, విద్యార్థుల ప్రదర్శనకు అనుగుణంగా మార్కులను స్థిరీకరించనున్నారు.
Published Date - 09:26 AM, Sun - 3 August 25 - 
                
                    
                AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో తిరుగులేని సాక్ష్యాలు.. గుట్టలుగా డబ్బుల కట్టలు, వీడియో వైరల్!
ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న సిట్ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల సెల్ ఫోన్లలో గతంలో డిలీట్ చేయబడిన ఎన్క్రిప్టెడ్ వీడియోలను కూడా తిరిగి పొందినట్లు తెలుస్తోంది.
Published Date - 11:25 PM, Sat - 2 August 25 - 
                
                    
                Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.
Published Date - 01:10 PM, Sat - 2 August 25 - 
                
                    
                YS Jagan: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మరో కేసు..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.
Published Date - 11:19 AM, Sat - 2 August 25 - 
                
                    
                Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నసీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష
ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Published Date - 10:24 AM, Sat - 2 August 25 - 
                
                    
                Politics : కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం
Politics : పాఠశాలల్లో రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 09:14 AM, Sat - 2 August 25 - 
                
                    
                Free Current : ఫ్రీ కరెంట్ కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..ఇక వారికీ పండగే !!
Free Current : ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా సుమారు 50 వేల మగ్గాలు మరియు 15 వేల మర మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది
Published Date - 05:03 PM, Fri - 1 August 25 - 
                
                    
                Plastic Ban : ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Plastic Ban : ప్లాస్టిక్ నిషేధం(Plastic Ban)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన రీతిలో ఒక కొత్త కార్యాచరణను ప్రారంభించింది
Published Date - 04:31 PM, Fri - 1 August 25 - 
                
                    
                Chandrababu : సీఎం స్థాయిలో ఉండి ఆటోలో ప్రయాణం చేసిన చంద్రబాబు
Chandrababu : గూడెంచెరువు గ్రామం నుంచి ప్రజావేదిక వద్దకు ఆటోలో వెళ్లారు. డ్రైవర్కు డబ్బులు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం తరఫున ఆటో డ్రైవర్కు భరోసా కూడా కల్పించారు
Published Date - 04:21 PM, Fri - 1 August 25 - 
                
                    
                Jagan : తూర్పు గోదావరి పర్యటనకు సిద్దమవుతున్న జగన్
Jagan : తాజాగా నెల్లూరులో జగన్ పర్యటన సందర్భంగా ఆంక్షలను ఉల్లంఘించిన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జైలులో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను జగన్ పరామర్శిస్తుండటం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం
Published Date - 01:13 PM, Fri - 1 August 25 - 
                
                    
                TTD : తిరుమల శ్రీవాణి దాతల దర్శనానికి కొత్త షెడ్యూల్ అమల్లోకి
TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 12:41 PM, Fri - 1 August 25 - 
                
                    
                Chandrababu : వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు : సీఎం చంద్రబాబు
పార్టీకి సేవ చేసినవారికి న్యాయం చేయడమే తన ధ్యేయమని పేర్కొన్న చంద్రబాబు పదవులు మేము కేవలం పేరు కోసమే ఇవ్వం. కష్టపడి పనిచేసిన వారే అర్హులు అని అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కో-ఆర్డినేటర్లు ప్రజలతో చక్కటి సంబంధం ఉంచుకుంటూ, వారిలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Published Date - 12:22 PM, Fri - 1 August 25 - 
                
                    
                Deepam 2 Scheme : ఏపీ ప్రజలకు అలర్ట్.. 3వ విడత ఉచిత సిలిండర్ బుకింగ్ స్టార్ట్
Deepam 2 Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ మూడో విడతకు చేరింది.
Published Date - 12:08 PM, Fri - 1 August 25 - 
                
                    
                BC Janardhan Reddy : విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేయడం బాధాకరం.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
BC Janardhan Reddy : కొలిమిగుండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న అపశృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:31 AM, Fri - 1 August 25