Andhra Pradesh
-
Jagan Mohan Reddy: 3 రోజుల పాటు కడప జిల్లాకు వైఎస్ జగన్.. రీజన్ ఇదే..!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు.
Date : 05-07-2024 - 2:47 IST -
Drags : డ్రగ్స్ పేరుతో ..మహిళ ఉద్యోగి నుండి రూ.32 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఓ మహిళ ఉద్యోగికి సీఐ పేరుతో ఫోన్ చేసి మీరు డ్రగ్స్ లిస్ట్ ఉన్నారు..మీ పేరుతో కొరియర్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు, పాస్ పోర్ట్, 35 వేలు నగదు ఉన్నాయని సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు
Date : 05-07-2024 - 10:20 IST -
Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు భారీ హెచ్చరిక..
విజయవాడ, వాల్తేరు డివిజన్లలో రైల్వే పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా… మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు
Date : 05-07-2024 - 7:30 IST -
Jagan : జగన్ వ్యాఖ్యలపై నాగబాబు సెటైర్లు
జగన్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా?
Date : 04-07-2024 - 8:43 IST -
Jaradoddi Sudhakar : లైంగిక వేధింపుల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్
కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జే.సుధాకర్ బాబు (Kodumuru MLA Dr. J Sudhakar Babu) కు సంబదించిన ఓ రాసలీలల వీడియో ఎన్నికల ముందు బయటకు వచ్చి నానా హడావిడి చేసిన సంగతి తెలిసిందే
Date : 04-07-2024 - 3:43 IST -
YS Jagan To Chandrababu: సీఎం చంద్రబాబుకు జగన్ వార్నింగ్.. ఇప్పటికైనా దాడులకు ఫుల్స్టాప్ పెట్టు అంటూ సూచన..!
ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ (YS Jagan To Chandrababu) ఇచ్చారు. ఎల్లకాలం రోజులు మీవే ఉండవు చంద్రబాబు. మీ పాపాలు పండుతున్నాయి.
Date : 04-07-2024 - 3:03 IST -
Alluri Sitarama Raju : నేడు అల్లూరి జయంతి.. తెలుగుజాతి గర్వించే ధీరుడు, శూరుడు
ఇవాళ (జులై 4న) అల్లూరి సీతారామరాజు 127వ జయంతి. యావత్ తెలుగు జాతి గర్వించే స్వాతంత్య్ర సమరయోధుడు సీతారామరాజు.
Date : 04-07-2024 - 2:41 IST -
Vijayawada : అర్ధరాత్రి అరకట్టపై పీసీబీ, మైనింగ్ పత్రాల కాల్చివేత ..
పలు ముఖ్యమంత్రి పత్రాలు, హర్డ్ డిస్క్ లు కాల్చివేయడం సంచలనంగా మారింది
Date : 04-07-2024 - 11:15 IST -
Sadarem : నేటి నుంచి ఏపీలో సదరం స్లాట్ బుకింగ్స్
స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు స్క్రీనింగ్ నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు
Date : 04-07-2024 - 9:16 IST -
Kolikapudi Srinivasa Rao : టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. కేసు నమోదు
పోలీసులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మొత్తం 60 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు
Date : 04-07-2024 - 9:01 IST -
Pawan Kalyan : పిఠాపురంలో స్థలం కొన్న మంత్రి పవన్ కళ్యాణ్..విలువ ఎంతంటే..!!
పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు ఒకటి.. 2.08 ఎకరాలు మరో బిట్ స్థలం కొనుగోలు
Date : 04-07-2024 - 8:34 IST -
Pawan Kalyan : ఇది కదా పవన్ మంచితనం అంటే..అందుకే నువ్వంటే అందరికి ఇష్టం
వైసీపీ నేతలపై కానీ కార్యకర్తలపై కానీ ఎవ్వరు దాడి చేయకూడదని , వల్గర్ గా మాట్లాడకూడదని సూచించారు
Date : 04-07-2024 - 6:05 IST -
Pawan Kalyan Request : మీరు ఆలా చెయ్యకండి అంటూ అభిమానులకు పవన్ విన్నపం
పిఠాపురం M.L.A గారి తాలూకా అని అనకండయ్య!
Date : 03-07-2024 - 11:26 IST -
Free Sand Scheme: జూలై 8 నుంచి ఉచిత ఇసుక పథకం:: చంద్రబాబు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం అమలు చేసిన ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు . జులై 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు
Date : 03-07-2024 - 10:57 IST -
TDP Office : టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. ఐదుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్
మూడేళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసం కేసు దర్యాప్తును పోలీసు శాఖ ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రాథమిక నిందితులుగా ఉన్న ఐదుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 03-07-2024 - 6:53 IST -
CM Chandrababu : రయ్.. రయ్.. స్పీడ్ పెంచిన సీఎం చంద్రబాబు..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలను ఆకర్షించే దిశగా కసరత్తు ప్రారంభించింది.
Date : 03-07-2024 - 6:38 IST -
AP Politics : జాతీయ మీడియా చర్చల్లో టీడీపీకి ఇదే సరైన సమయం..!
జాతీయ మీడియా చర్చల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించే సరైన ముఖం ఎప్పుడూ ఉండదు. గత రెండు పార్లమెంట్లలో రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ ఉన్నారు.
Date : 03-07-2024 - 6:20 IST -
Nara Bhuvaneshwari : భువనేశ్వరి స్టాక్ మార్కెట్లో 500+ కోట్లు సంపాదించారా..?
లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు నాయుడుపై కొన్ని పెద్ద కానీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు తన పదహారు మంది ఎంపీలతో ఢిల్లీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడాన్ని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు కళ్లకు కట్టడం, జీర్ణించుకోలేకపోతున్న సంగతి తెలిసిందే.
Date : 03-07-2024 - 5:43 IST -
YS Viveka Murder Case : కీలక సాక్షి ఆరోగ్యం విషమం
గత కొద్దీ రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన్ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు
Date : 03-07-2024 - 5:40 IST -
Tirumala Temple: తిరుమలలో సందడి చేసిన ఇండియన్ ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్.. వీడియో..!
Tirumala Temple: దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్టులో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు (Tirumala Temple) కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల ఆలయాన్ని సందర్శించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు జట్టులోని ఇతర ప్లేయర్స్ రేణుకా సింగ్, షఫాలీ వర్మ, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలతో పాటు తదుపరి జట్టు సభ్యులు బుధవారం వారి ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ దుస
Date : 03-07-2024 - 5:29 IST
