Andhra Pradesh
-
YSRCP : వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక కారణం ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Date : 08-06-2024 - 7:07 IST -
Ramoji Rao : రామోజీ రావు క్రెడిబిలిటీని జగన్ టచ్ చేయలేకపోయారు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రామోజీరావును మూడుసార్లు కలిశారు
Date : 08-06-2024 - 6:54 IST -
AP Phone Tapping: పెగాసస్తో లోకేష్ ఫోన్ ట్యాపింగ్
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో .లోకేష్ ఫోన్లను ట్యాప్ చేసేందుకు పెగాసస్ను ఉపయోగించారా లేదా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నివేదిక కోరారు. లోకేష్ నాయుడు తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు.
Date : 08-06-2024 - 6:34 IST -
Ramoji Rao Died : ఏపీలో 2 రోజులు సంతాప దినాలు
రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది
Date : 08-06-2024 - 4:55 IST -
Kodali Nani : వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు – కొడాలి నాని
రాష్ట్రంలో వైసీపీ పార్టీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నా
Date : 08-06-2024 - 3:59 IST -
Ramoji Rao Biography: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ప్రస్థానం ఇదే..!
Ramoji Rao Biography: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. కొంతకాలంగా రామోజీరావు (Ramoji Rao Biography) ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామోజీరావు ప్రస్థానం ఇదే
Date : 08-06-2024 - 7:46 IST -
Pawan Kalyan : నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా అంటూ పవన్ కళ్యాణ్ కు కమల్ హాసన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు బయలుదేరిన పవన్ కు శుభాకాంక్షలు చెప్పా. నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా
Date : 07-06-2024 - 11:24 IST -
Jawahar Reddy : ఏపీ మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి సెలవు మంజూరు
కెఎస్.జవహర్ రెడ్డి ఆర్జిత సెలవు మంజూరు చేయాల్సిందిగా గురువారం (జూన్ 6న) ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు
Date : 07-06-2024 - 10:15 IST -
Jagan : రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి – జగన్ సంచలన ట్వీట్
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది
Date : 07-06-2024 - 9:59 IST -
Chandrababu Take Oath : కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు సమాచారం
Date : 07-06-2024 - 9:34 IST -
Jagan: కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు: జగన్
Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి టీడీపీ ప్రభుత్వం విమర్శలు చేశారు. ”రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పా
Date : 07-06-2024 - 9:16 IST -
Nagababu : ప్రతి ఆంధ్రుడి తరఫున మీసం తిప్పుతున్నా – నాగబాబు
'ఈ మీసం తిప్పింది.. జనసేనాని 100% స్ట్రైక్తేట్తో గెలిచారని కాదు. కూటమి అఖండ విజయం సాధించిందని కూడా కాదు. ఈ ధర్మపోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరఫున నేను గర్వంతో తిప్పుతున్నా'
Date : 07-06-2024 - 7:25 IST -
Pawan Kalyan : రోజుకు రూ.2 కోట్లు తీసుకునే పవన్ ..ఎమ్మెల్యేగా ఎంత తీసుకోబోతున్నాడో తెలుసా..?
ఇక సినిమాల్లో రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఆయన..ఇప్పుడు ఎమ్మెల్యే గా ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Date : 07-06-2024 - 7:15 IST -
TDP: టీడీపీ జీరో టాలరెన్స్.. అధికారుల్లో ఒణుకు
జూన్ 12 నుంచి పాలన ప్రారంభించనున్న టీడీపీ కొత్త ప్రభుత్వంలో అధికారులు నిబంధనల ఉల్లంఘన పట్ల జీరో టాలరెన్స్, పరిపాలనను ప్రక్షాళన చేయడమే ప్రధానాంశంగా కనిపిస్తోంది.
Date : 07-06-2024 - 4:26 IST -
Heritage Foods Stock: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు.. కోట్లలో లాభాలు
ఢిల్లీలో చంద్రబాబు హవా చాటగా హైదరాబాద్ లో భార్య భువనేశ్వరి సత్తా చాటారు. ఢిల్లీలో టీడీపీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ రూ.579 కోట్లు పెరిగింది.
Date : 07-06-2024 - 4:13 IST -
AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ?
లోక్సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీహార్ మరియు ఆంధ్రా ఎంపీ సీట్లపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. దీంతో మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడానికి ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ తెరపైకి వచ్చింది.
Date : 07-06-2024 - 3:30 IST -
Anchor Shyamala : బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఓడిన నాటి నంచి తనకు విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది
Date : 07-06-2024 - 2:54 IST -
CBN : ‘చంద్రబాబు’ పేరును జపం చేస్తున్న నేషనల్ మీడియా
చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యాక సీఎంగా కాకుండా ‘సీఈవో’గా పేరు పొందారని ఆ కథనం కొనియాడింది
Date : 07-06-2024 - 1:19 IST -
Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్..!
Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసింద
Date : 07-06-2024 - 10:15 IST -
Pawan Kalyan : ఓటమి దేనికీ అంతం కాదు.. పవన్ విషయంలో వంతశాతం కరెక్ట్..!
ఓటమి దేనికీ అంతం కాదు , తప్పుల నుండి నేర్చుకుని తిరిగి పుంజుకోవడం ప్రారంభిస్తుంది.
Date : 06-06-2024 - 9:35 IST