Andhra Pradesh
-
AP : కడపలో కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలు: డీఎస్పీ షరీఫ్
144 Section: ఏపి(AP)లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్(Election Counting) సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లా(Kadapa District) డీఎస్పీ షరీఫ్(DSP Sharif) మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడుతూ..పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలు కౌంటింగ్ రోజున జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. మౌలానా అబుల్ కలాం ఉర్దూ యూన
Date : 29-05-2024 - 1:25 IST -
AP Politics : ఈ ఎంపీ సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్.. ఎవరికి ప్రయోజనం.?
ఇద్దరు తెలుగు వారు ఎక్కడైనా కలిస్తే అప్పుడు చర్చించుకునే అంశం ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైనే.
Date : 29-05-2024 - 12:23 IST -
Pithapuram : పిఠాపురం ఫలితాల కోసం ఈగర్లీ వెయిటింగా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరు , విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను కలిగి ఉన్నారు.
Date : 29-05-2024 - 12:15 IST -
YS Jagan : జగన్ మెజారిటీ టాప్ 10లో ఉండదు..!
జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ రోజు కోసం ప్రజలు చాలా టెన్షన్తో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని భారీ మొత్తంలో బెట్టింగ్ కాసిన వారిలో నరాలు తెగే టెన్షన్ నెలకొంది.
Date : 29-05-2024 - 12:04 IST -
AP Politics : టీడీపీ గెలుపును సజ్జల అంగీకరించారా..?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఫెన్స్లో పడింది.
Date : 29-05-2024 - 11:27 IST -
AP: ఏపిలో మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్
Liquor Shops Closed: ఆంధ్రప్రదేశ్లో(AP) జూన్3,4,5, తేదీల్లో మద్యం(alcohol) అమ్మకాలపై నిషేధం(Prohibition) విధిస్తున్నట్లు ఏపి డీజీపీ హరీశ్ గుప్తా(AP DGP Harish Gupta) తెలిపారు. ఏపిలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్(Election Counting) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యలగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలిని ఆదేశించింద
Date : 29-05-2024 - 10:37 IST -
Power Cuts : పట్టణాల్లోనూ గంటల తరబడి విద్యుత్ కోతలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
అసలే ఎండలు మండిపోతున్నాయి.. సూరీడు నిప్పులు కక్కుతున్నాడు.. రాత్రి టైంలోనూ ఉక్కపోత పట్టి పీడిస్తోంది..
Date : 29-05-2024 - 7:58 IST -
CM Jagan Stone Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నెల రోజుల క్రితం రాళ్ల దాడికి పాల్పడిన 19 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడికి స్థానిక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
Date : 28-05-2024 - 11:06 IST -
TDP : టీడీపీ అతడిపై అనవసర రాద్దాతం చేస్తోందా..?
ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో, జ్యోతిష్యుడు వేణు స్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. తెలియని వారి కోసం, యూట్యూబ్ , సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకునే జ్యోతిష్యుడు వేణు స్వామి.
Date : 28-05-2024 - 6:48 IST -
పిఠాపురంలో మీగోల ఏంటి నాయనా…!
పిఠాపురంలో ఈ నాలుగు రోజులు... ఏది జరిగినా కూడా సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నారు కాబట్టి..!
Date : 28-05-2024 - 5:00 IST -
EC : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
వైసీపీ(YCP) తరపున మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఎన్నికల సంఘానికి(Electoral Commission) ఫిర్యాదు(complaint) చేశారు. ఈ మేరకు ఆయన ఈసీ అధికారులని కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు(Postal Ballot Counting) సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశామని..అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపామని పేర్ని నాని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారు. గెజిటెడ్ అధ
Date : 28-05-2024 - 2:44 IST -
YS Jagan : 2 నెలల్లో 21000 కోట్ల రుణం… జగన్ ఘనతే..!
వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అభివృద్ధి కంటే అప్పులు చేసిందన్నారు.
Date : 28-05-2024 - 2:35 IST -
Pinnelli Ramakrishna Reddy: మూడు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరట కల్పించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.
Date : 28-05-2024 - 2:18 IST -
NTR : తెలుగు జాతీకి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్: చంద్రబాబు
NTR 101 JAYANTHI: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్)(Nandamuri Tarakara Rao) 101వ జయంతి(Jayanthi) ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నివాళులర్పించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని కొనియాడారు. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to Join. క్రమశిక్షణ, పట్టు
Date : 28-05-2024 - 10:54 IST -
Hemoglobin D Punjab : పల్నాడులో ‘పంజాబ్’ వ్యాధి కలకలం
పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది.
Date : 28-05-2024 - 8:44 IST -
Viral : ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’
ఇప్పుడు ఎక్కడ చూసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది బైకర్లు తమ వాహనాలపై 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ పవన్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు
Date : 28-05-2024 - 8:26 IST -
AP : కౌంటింగ్ రోజు డ్రై డే – సీఈవో ముకేశ్
కౌంటింగ్ కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CEO ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్లు తెలిపారు
Date : 28-05-2024 - 7:22 IST -
AP : కృష్ణా జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారి చేతివాటం..
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ..భారీగా జీతాలు అందుకుంటూనే అడ్డా దారుల్లో కొంతమంది తమ జేబులు నింపుకుంటారు. కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటె..మరికొంతమంది ప్రజలకు..ప్రభుత్వం ద్వారా లభించే సొమ్మును కూడా కాజేస్తుంటారు
Date : 27-05-2024 - 6:48 IST -
Vizag : మనువరాలిపై తాత అత్యాచారం..20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిన కోర్ట్
విశాఖకు చెందిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తి 2017లో వరుసకు మనువరాలి అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు
Date : 27-05-2024 - 5:58 IST -
YS Jagan: 12 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు వైఎస్ జగన్ అరెస్ట్.. ఓడితే అంతే..
జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. 2014 ఎన్నికల్లో జగన్ బలమైన ప్రతిపక్ష నేతగా ఎదగడం, 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలతో భారీ విజయాన్ని అందుకోవడం తెలిసిందే. కాగా జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు జగన్ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి
Date : 27-05-2024 - 3:57 IST