Andhra Pradesh
-
Andhra Pradesh: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ సునీత
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అనితను వైఎస్ సునీత కోరారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ విచారణకు సహకరించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి అనిత సునీతకు హామీ ఇచ్చారు.
Date : 07-08-2024 - 1:23 IST -
Amaravathi: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్వయంగా పూజ చేసి ఈ పనులను ప్రారంభించారు.
Date : 07-08-2024 - 12:50 IST -
AP Politics: వైసీపీకి షాక్.. గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు.
Date : 07-08-2024 - 12:44 IST -
You Tube Academy : ఏపీలో యూట్యూబ్ అకాడమీ : సీఎం చంద్రబాబు
ఏపిలో పెట్టుబడులపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
Date : 06-08-2024 - 5:14 IST -
CM Chandrababu: “బీ స్మార్ట్ వర్క్ హార్డ్” జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ప్రజల పట్ల సానుభూతితో ఉండండి. నీచమైన భాష ఉపయోగించవద్దు. మీ పని సమర్థవంతంగా అమలు చేయడం. సంప్రదాయ కలెక్టర్లలా పని చేయకండి. శాసనసభ్యులకు గౌరవం ఇవ్వండి, వారి సమస్యలను వినండి. బీ స్మార్ట్ వర్క్ హార్డ్ అనే నినాదంతో పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
Date : 05-08-2024 - 12:52 IST -
Fire Breaks : విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
నాలుగో నంబర్ ప్లాట్ ఫారంపై నిలిపి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్(Korba – Visakha Express)లోని ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి
Date : 04-08-2024 - 12:41 IST -
Yamini Krishnamurti : ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి ఇకలేరు
యామినీ కృష్ణమూర్తి ఇక లేరు అని తెలిసి నృత్య కళాకారులతో పాటు యావత్ సినీ , రాజకీయ , అభిమానులంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు
Date : 03-08-2024 - 9:33 IST -
CM Chandrababu: 100 రోజుల్లో రెవెన్యూ సమస్యకు పోస్టుమార్టం: సీఎం చంద్రబాబు
భూ రికార్డుల ట్యాంపరింగ్తోపాటు రెవెన్యూ వ్యవస్థలో చిక్కులు సృష్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాబోయే 100 రోజుల్లో, భూకబ్జాదారులు మరియు అక్రమాల నుండి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే లక్ష్యంతో చర్యలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Date : 03-08-2024 - 4:08 IST -
Gannavaram : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
గన్నవరంలో టీడీపీ ఆఫీస్ ఫై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు
Date : 02-08-2024 - 6:10 IST -
New Liquor Policy : ఏపీలో అక్టోబరు 1 నుండి నూతన మద్యం విధానం
కొత్త మద్యం పాలసీ రూపకల్పన లక్ష్యంగా ఏపి ప్రభుత్వం సమగ్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
Date : 02-08-2024 - 5:22 IST -
Volunteers : వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా అనవసరమా?
ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి పింఛన్ దారులను డోర్ డెలివరీ చేయకుండా ఇబ్బంది పెట్టడం, క్యూలో నిలబడడం చూశాం. ఇంతలో తమ కష్టాలకు చంద్రబాబే కారణమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది.
Date : 01-08-2024 - 4:33 IST -
CM Chandrababu: శ్రీశైలం ఆలయలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు సంప్రదాయ దుస్తులు ధరించారు.
Date : 01-08-2024 - 1:53 IST -
CM Chandrababu : ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు పర్యటిస్తారు. గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు సీఎం చంద్రబాబు..
Date : 01-08-2024 - 11:17 IST -
Nadendla : ఏపీలో మరోసారి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గింపు: మంత్రి నాదెండ్ల
ఏపీలోని సామాన్య ప్రజలకు మరోమారు ధరలను తగ్గించి నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించిన ఏపి ప్రభుత్వం.
Date : 31-07-2024 - 4:17 IST -
Chandrababu : పరిశ్రమల శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మూడు శాఖలు (గనులు, ఎక్సైజ్, పరిశ్రమల శాఖ)ల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Date : 31-07-2024 - 2:57 IST -
CM Chandrababu: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండకూడదు: సీఎం చంద్రబాబు
గిరిజన ప్రాంతాల్లో డోలీని ఉపయోగించడం మానుకోవాలని చెప్పారు సీఎం చంద్రబాబు. 2014 మరియు 2019 మధ్య అమలులో ఉన్న బహుళ సంక్షేమ పథకాలు బలహీనపడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాశను వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులను ఆదుకునేందుకు రూపొందించిన ఎన్టీఆర్ విద్యోన్నతి కార్యక్రమం , అంబేద్కర్ విదేశీ విద్యా నిధి
Date : 30-07-2024 - 10:30 IST -
High Court Jobs : ఏపీ హైకోర్టులో జాబ్స్.. అర్హతలు ఇవీ..
కోర్టుల్లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్.
Date : 30-07-2024 - 5:55 IST -
CM Chandrababu: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో భేటీ అయిన సీఎం గిరిజనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు లాగే వారి అభివృద్ధి, మెరుగైన వసతుల కల్పన, గిరిజన హాస్టల్లో పరిస్థితులపై మాట్లాడారు.
Date : 30-07-2024 - 4:13 IST -
AP Cabinet : ఆగస్టు 2న ఏపీ మంత్రి మండలి సమావేశం
ఈ కేబినెట్ భేటీలో కీలకమైన అంశాలపై చర్చ..ముఖ్యనిర్ణయాలకు ఆమోదం తెలుపుతారని తెలుస్తోంది.
Date : 30-07-2024 - 3:30 IST -
Pawan : ఏపి డిప్యూటీ సీఎంతో యూఎస్ కాన్సుల్ జనరల్ భేటి
ఉప ముఖ్యంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్కు అభినందనలు తెలిపిన జెన్పిఫర్.
Date : 30-07-2024 - 2:52 IST