Andhra Pradesh
-
Perni Nani : గుడివాడలో ఉద్రిక్తత.. పేర్ని నానిపై కోడి గుడ్లతో దాడి ..!
గుడివాడలోని వైసీపీ నేత శివాజీ ఇంటికి పేర్ని నాని వెళ్లగా జనసైనికులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాక్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Date : 01-09-2024 - 6:14 IST -
CM Chandrababu : భారీ వర్షాలు..సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు.
Date : 01-09-2024 - 5:55 IST -
Heavy Rains : వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళదుంపలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు
Date : 01-09-2024 - 5:47 IST -
Constable Posts : తెలంగాణ, ఏపీలోనూ పోస్టులు.. 1130 సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్
236 పోస్టులను(Constable Posts) ఓబీసీలకు, 153 పోస్టులను ఎస్సీలకు, 161 పోస్టులను ఎస్టీలకు, 114 పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వ్ చేశారు.
Date : 01-09-2024 - 5:09 IST -
CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్
కోడూరుకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ శిరీష భద్రతా విధుల్లో విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆపదలో ఉన్న విద్యార్థుల పట్ల ఇలాంటి దుష్ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఎంతమాత్రం సహించబోమని, అధికారి తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు
Date : 01-09-2024 - 1:54 IST -
AP Rains : విజయవాడ రైల్వే స్టేషన్ను ముంచెత్తిన వరద
విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Date : 01-09-2024 - 12:33 IST -
Nara Lokesh : వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన
ఆదివారం అనేక నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి, సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం వద్ద తీరం దాటిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Date : 01-09-2024 - 12:20 IST -
AP Rains : బలహీన పడనున్న వాయుగుండం..
వాయవ్యంగా వాయుగుండం పయనిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర మీద ఆవరించి వాయుగుండం బలహీన పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం.. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు.
Date : 01-09-2024 - 11:40 IST -
Vijayawada Rains : 30 ఏళ్ల రికార్డు బ్రేక్.. విజయవాడలో కుండపోత.. జనజీవనం అస్తవ్యస్తం
మధురానగర్ వంతెన, కృష్ణలంక అండర్గ్రౌండ్ వంతెనల వద్ద దాదాపు ఐదు అడుగుల వరకు నీరు నిలిచింది.
Date : 01-09-2024 - 9:20 IST -
Guntur Rains: గుంటూరు జిల్లాలో విషాదం.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది . రాఘవేంద్ర, సాత్విక్, మాన్విత అనే బాధితులు ఇద్దరు పిల్లలను పాఠశాల నుండి ఇంటికి తీసుకువెళుతుండగా
Date : 31-08-2024 - 7:29 IST -
Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .
Date : 31-08-2024 - 5:32 IST -
CM Chandrababu : భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల మంత్రులతో సహా కీలక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని స్థాయిల ప్రభుత్వ పాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కాలంలో అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
Date : 31-08-2024 - 5:18 IST -
YSR Name Change : విద్యాసంస్థలకు YSR పేరును తొలగించడాన్ని తప్పు పట్టిన వైస్ షర్మిల
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, కాలేజీ ఆస్పత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నామని షర్మిల అన్నారు
Date : 31-08-2024 - 3:55 IST -
Ex Minister Roja : వైసీపీ ని వీడడం ఫై మాజీ మంత్రి రోజా క్లారిటీ
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. అదంతా ఊహగానమే అని రోజా స్పష్టం చేసారు
Date : 31-08-2024 - 3:37 IST -
Chandrababu September 1st : రేపు చంద్రబాబుకు ఎంతో ప్రత్యేకం ..
1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై..ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రోజు అది
Date : 31-08-2024 - 3:05 IST -
Gudlavalleru Engineering College : నిందితులను కాపాడే శక్తి ఎవరు?
ఓ పక్క విద్యార్థులు ఆందోళనలు చేస్తుండగా..హిడెన్ కెమెరాలను అమర్చిన నిందితురాలిని రహస్యంగా పోలీసులు కాలేజీ నుండి ఇంటికి తరలించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది
Date : 31-08-2024 - 1:25 IST -
Rains : నడుము లోతు నీళ్లల్లో..ప్రజల బాగోగులు అడిగితెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు
Date : 31-08-2024 - 1:04 IST -
Liquor Shops : సెప్టెంబరు 7న ప్రభుత్వ మద్యం షాపులు బంద్.. కారణం ఇదే
ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం త్వరలో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానుంది.
Date : 31-08-2024 - 11:25 IST -
CM Chandrababu: వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పెన్షన్ల పంపిణీ
ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను సచివాలయాల సిబ్బంది అందచేశారు. ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మొత్తం 64,61,485 పెన్షన్ లబ్దిదారులకు రూ. 2729.86 కోట్లను కూటమి సర్కార్ పంపిణీ చేయనుంది.
Date : 31-08-2024 - 11:20 IST -
Vijayawada : విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు
శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Date : 31-08-2024 - 9:17 IST