Andhra Pradesh
-
IMD Issues Red Alert: ఏపీకి రెడ్ అలర్ట్, 14 రాష్ట్రాల్లో కుండపోత, 3 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
IMD Issues Red Alert: సెప్టెంబరు 8న ఒడిశా, తెలంగాణ, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా వాతావరణ శాఖ మొత్తం 14 రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Date : 08-09-2024 - 9:29 IST -
Budameru Drain Closed: విజయవాడకు గండం తప్పింది: సీఎం చంద్రబాబు
Budameru Drain Closed: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బుడమేరు ఎత్తిపోతలను పూడ్చామని, ప్రస్తుతం విజయవాడకు వచ్చే ఇన్ఫ్లోలు తగ్గాయన్నారు. దీంతో పెద్ద గండం తప్పిందని చెప్పారు.
Date : 07-09-2024 - 11:58 IST -
AP Floods Loss : భారీ వర్షాల వల్ల ఏపీకి రూ. 6880.23 కోట్ల మేర నష్టం
AP Floods Loss : వరద విపత్తు వల్ల ఏపీకి దాదాపు రూ. 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.
Date : 07-09-2024 - 8:19 IST -
Heavy Rains : మళ్లీ దంచి కొడుతున్న వర్షాలు..ఆందోళనలో తెలుగు రాష్ట్రాల ప్రజలు
IMD Issues Rainfall Alert to Telangana And AP : ఈ వర్షాల బారినుండి ఇంకా ప్రజలు తేరుకోనేలేదు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు మొదలవ్వడం ప్రజల్లో ఖంగారు పెట్టిస్తున్నాయి.
Date : 07-09-2024 - 7:51 IST -
Prakasam Barrage Gates: రెండు రోజుల్లోనే ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. భారీ వర్షం, కృష్ణానదిలో బలమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్వెయిట్లను కేవలం రెండు రోజుల్లోనే మార్చారు.
Date : 07-09-2024 - 5:26 IST -
Central Govt Releases Rs. 3300 Cr : కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు – CM చంద్రబాబు
Chandrababu Clarity on Central Govt Releases Rs. 3300 Cr : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేసారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని చంద్రబాబు తెలిపారు.
Date : 06-09-2024 - 8:37 IST -
Center Help to AP and Telangana : ఏపీ, తెలంగాణకు కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల
Center Help AP and Telangana: ఇప్పటికే కేంద్ర బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 06-09-2024 - 6:05 IST -
Pawan Kalyan: అనన్య నాగళ్లకు ధన్యవాదాలు: డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్తమాన నటి, కుమారి అనన్య నాగళ్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్ని ఇస్తుంది” అని ట్వీట్ చేశారు.
Date : 06-09-2024 - 4:08 IST -
AP Government : వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీ.. ఏమేమి ఇస్తున్నారంటే..
ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ దగ్గరుండి మరీ ప్రతీ ఇంటికి ఉచిత నిత్యవసర సరుకుల సరఫరా కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు.
Date : 06-09-2024 - 3:44 IST -
Floods: జగనన్న సంస్కరణలే వరద కష్టాల నుండి ప్రజలను గట్టెక్కిస్తున్నాయి: రోజా
Vijayawada Floods: జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకువచ్చిన క్లీన్ ఆంధ్ర వాహనాలు, జగనన్న తీసుకువచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు.. ఈరోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి” అని ట్వీట్ చేశారు.
Date : 06-09-2024 - 3:41 IST -
MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఎఫ్ఐఆర్ నెంబర్ 430/24, డేట్: 5-9-2024 కింద ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు కేసు నమోదు చేశారు.koneti adimulam
Date : 06-09-2024 - 3:16 IST -
Budameru : బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించిన పురందేశ్వరి
Budameru : బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు.
Date : 06-09-2024 - 2:33 IST -
Shree Tirupati Balajee IPO: శ్రీ తిరుపతి బాలాజీ ఐపీఓ.. ఈ నెల 9 వరకే ఛాన్స్..!
శ్రీ తిరుపతి బాలాజీ IPO సబ్స్క్రిప్షన్ ప్రారంభ తేదీలో శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ షేర్లు ఈరోజు గ్రే మార్కెట్లో గణనీయమైన ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.
Date : 06-09-2024 - 11:00 IST -
Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి..
First Danger Warning at Dowleswaram Barrage : ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యమంగా విజయవాడలో వరదలు సంభవించి భారీ ఆస్తినష్టం వాటిల్లింది.
Date : 06-09-2024 - 9:51 IST -
CM Chandrababu : నేడు కూడా విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు..
CM Chandrababu Today Also In Vijayawada Collectorate : ఏపీలో ఇవాళ సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ వరదలపై ప్రాథమిక నివేదిక పంపించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బుడమేరు కాలువ గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Date : 06-09-2024 - 9:16 IST -
AP Rains: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఆరు లక్షల మంది ప్రభవితం
ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతానికి ఈ రోజు నుంచి భారీ వర్ష సూచన ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. ఫలితంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
Date : 06-09-2024 - 8:04 IST -
Pawan Kalyan : వృద్ధురాలికి భోజనం పెట్టి..ఆ తర్వాత సమస్యలు విన్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ఆకివీడు నుండి తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధురాలికి ముందు భోజనం పెట్టి..ఆ తర్వాత సమస్యలు విన్న పవన్ కళ్యాణ్..పవన్ గొప్ప మనసుకు పెద్దావిడ ఆనందం తో కన్నీరు
Date : 05-09-2024 - 11:23 IST -
Pawan Suffering From Fever : జ్వరాన్ని సైతం లెక్కచేయని పవన్…ప్రజలే ముఖ్యమంటూ సమీక్షలు
Pawan Suffering From Fever : ఓ పక్క జ్వరంతో బాధపడుతూ కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకూడదని , ముఖ్యముగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించడం
Date : 05-09-2024 - 8:06 IST -
Aerial survey : బుడమేరులో కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే
Flood Affected Areas: ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్సింగ్ నగర్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్.. కేంద్ర మంత్రికి వివరించారు.
Date : 05-09-2024 - 6:16 IST -
Major Accident: సీఎం చంద్రబాబుకు తప్పిన పెనుప్రమాదం
చంద్రబాబుకు అతీ సమీపంగా రైలు వచ్చింది. రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండటంతో ప్రమాదం తప్పింది. అయితే సీఎంకు రైలు దాదాపు మూడు అడుగుల దూరంలో వెళ్లినట్లు తెలుస్తోంది.
Date : 05-09-2024 - 4:39 IST