Andhra Pradesh
-
Prakasam Barrage Boats Crash Case : జగన్ అంటే భయం వల్లే ఇలాంటి కుట్రలు-అంబటి రాంబాబు
Ambati Rambabu Reacts Prakasam Barrage Boats Crash Case : జగన్ అంటే భయం వల్లే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఫైరయ్యారు. మూడు నెలల్లోనే చంద్రబాబు అప్రతిష్ఠపాలయ్యారని, ఆయన విజనరీ లీడర్ కాదని మండిపడ్డారు.
Published Date - 09:10 PM, Tue - 10 September 24 -
Sidda Raghava Rao Joins TDP Soon : అతి త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి..
Sidda Raghava Rao Joins TDP Soon : తన సోదరులతో కలిసి సీఎం చంద్రబాబును కలిసిన ఆయన వరద సాయంగా రూ.50 లక్షలు అందజేశారు.
Published Date - 08:44 PM, Tue - 10 September 24 -
Boat Incident @ Prakasam Barrage : టీడీపీ – వైసీపీ మధ్య బోట్ల పంచాయితీ
Botla panchayat between TDP and YCP : బ్యారేజ్ లోకి నాల్గు బొట్లు కొట్టుకవచ్చి..గేట్లను బలంగా తగలడం తో అవి డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం వాటి మరమత్తులు చేసి సక్సెస్ అయ్యింది ప్రభుత్వం.
Published Date - 07:25 PM, Tue - 10 September 24 -
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ నుంచి బోట్లను తొలగించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్
Prakasam Barrage: చెక్క పడవలను తొలగించేందుకు శాఖకు చెందిన ఇంజనీర్లు రెండు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో క్రేన్ 50 టన్నుల బరువును ఎత్తగలదని అధికారులు తెలిపారు. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు మొత్తం 70 గేట్లను తెరిచినప్పుడు సెప్టెంబర్ 1న 67, 69 , 70 గేట్ల వద్ద నాలుగు పడవలు బ్యారేజీలోకి దూసుకెళ్లాయి.
Published Date - 06:16 PM, Tue - 10 September 24 -
YS Sharmila : కేంద్రం నుంచి సాయం తెస్తారా?..ఎన్డీయే నుంచి తప్పుకుంటారా?: షర్మిల
YS Sharmila questioned CM Chandrababu : విజయవాడ వరద బాధితులకు కేంద్రం నుంచి సాయం తెస్తారా లేక ఎన్డీయే నుంచి తప్పుకుంటారా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను ఈరోజు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు.
Published Date - 05:45 PM, Tue - 10 September 24 -
TDP-JanaSena : టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు..!
Differences between TDP-Jana Sena: కృష్ణా జిల్లాలో అధికార కూటమి పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది.
Published Date - 05:29 PM, Tue - 10 September 24 -
Jagan : లక్ష మందిని చంపటమే జగన్ లక్ష్యం – లోకేశ్ ట్వీట్
Jagan's aim is to kill one lakh people - Nara Lokesh Tweet : 'అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు.
Published Date - 02:16 PM, Tue - 10 September 24 -
CCTV Live Visuals : విజయవాడ సింగ్ నగర్లో వరద సృష్టించిన భీభత్సం
CCTV Live Visuals : సెప్టెంబర్ 01 ఉదయం 09 గంటలకు సింగ్ నగర్ (Singh Nagar ) లోకి వరద ప్రవాహం రావడం స్టార్ట్ అయ్యింది. మొదటిలో పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ తర్వాత అరగంట కు అరగంట కు వరద ఉదృతి పెరుగుతుండడం తో ప్రజలు బయటకు రావడం..మాట్లాడుకోవడం..ఇళ్ళనుండి బయటకు వెళ్లడం చేసారు.
Published Date - 01:54 PM, Tue - 10 September 24 -
Landslides in Vijayawada : విజయవాడలో మరోసారి విరిగిపడిన కొండచరియలు
Landslides in Machavaram Vijayawada : విజయవాడ మాచవరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
Published Date - 01:06 PM, Tue - 10 September 24 -
YCP Leader Spilled Urine On Janasena Flag : జనసేన పార్టీ జెండాపై మూత్రం పోసిన వైసీపీ నేత..
YCP Leader Spilled Urine On Janasena Flag : గతంలో ప్రభుత్వ అండ..అధికార పార్టీ ఎమ్మెల్యేల ధైర్యం తో జనసేన, టిడిపి నేతల ఫై , ఇండ్ల ఫై దాడులు చేయడం..కార్యకర్తలను హింసించడం వంటివి చేసి పైశాచికానందం పొందారు. ఇక ఇప్పుడు అధికారంలో లేకపోయినా, అధికారంలో కూటమి సర్కార్ ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా
Published Date - 12:44 PM, Tue - 10 September 24 -
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు పడనున్నాయా..?
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Published Date - 08:49 AM, Tue - 10 September 24 -
VRO Jayalakshmi Suspended : వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో సస్పెండ్
VRO Jayalakshmi Suspended : తమకు ఆహారం, నీళ్లు రావడం లేదని వరద బాధితుడు ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన వీఆర్వో జయలక్ష్మీ అతడిని చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం వీఆర్వోపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.
Published Date - 10:39 PM, Mon - 9 September 24 -
Chandrababu : రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది – చంద్రబాబు
Chandrababu Recalling Arrest Day : చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రమంతా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఆయన్ను రోడ్డుమార్గంలో నంద్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో అడుగడుగునా టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డాయి.
Published Date - 10:25 PM, Mon - 9 September 24 -
Ganesh Immersion : నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు మృతి
Ganesh Immersion : గణేశుడిని ఇంటికి తీసుకువచ్చిన అదే ఆనందం, ఉత్సాహంతో వీడ్కోలు పలుకుతున్నారు. వెళ్ళిరా బొజ్జ గణపయ్య అంటూ ఆనందంగా వీడ్కోలు పలుకుతూ... మళ్ళీ వచ్చే ఏడాది మరింత ప్రేమ, ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలు తీసుకురమ్మని కోరుకుంటూ జై భోలో గణేష్ మహరాజ్ కి జై అని అంటూ నిమజ్జనం చేస్తున్నారు. కాగా
Published Date - 09:44 PM, Mon - 9 September 24 -
Pawan Kalyan – Gollaprolu : జ్వరంతో బాధపడుతూ కూడా పవన్ పర్యటన
Pawan Kalyan Inspecting The Flooded Areas - Gollaprolu : ఏలేరు కాలువకు భారీ గండి పడి స్థానికులు వారం రోజులుగా వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్
Published Date - 09:21 PM, Mon - 9 September 24 -
Pawan Kalyan : వరద ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన
AP Deputy CM visit to flood affected areas: కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. స్ధానికంంగా బోటులో ప్రయాణించి వెళ్లి మరీ వరద బాధితుల్ని కలుసుకున్నారు.
Published Date - 06:00 PM, Mon - 9 September 24 -
Prakasam Barrage : బ్యారేజ్ బోట్లు ఢీకొట్టిన ఘటన..అదుపులోకి వైసీపీ నేతలు
Prakasam Barrage : బ్యారేజ్ ఢీకొట్టిన పడవలు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించారు
Published Date - 02:38 PM, Mon - 9 September 24 -
CM Chandrababu : 9వ రోజు వరద సహాయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్
CM Chandrababu : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
Published Date - 01:18 PM, Mon - 9 September 24 -
Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు ఏడాది..ఇదే రోజు వైసీపీ పతనం మొదలు
Chandrababu Illegal Arrest : తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Published Date - 12:24 PM, Mon - 9 September 24 -
AP Rains Highlights: ఏపీలో పెరుగుతున్న మృతుల సంఖ్య
AP Floods Live Updates: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది. ఏపీలో వరదల కారణంగా 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారు. ఈ మరణాలన్నీ దాదాపు విజయవాడలో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు
Published Date - 10:44 AM, Mon - 9 September 24