Andhra Pradesh
-
Road Accident in Chittoor District : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మృతి
8 Dead and Several Injured after Lorry and Bus Collided in Chittoor : రెండు లారీలు బస్సు (BUS) ను ఢీ కొట్టడం తో స్పాట్ లో ఎనిమిది మంది చనిపోయారు.
Published Date - 06:23 PM, Fri - 13 September 24 -
AP Cabinet : 18న ఏపీ కేబినెట్ భేటి..కీలక అంశాలపై చర్చలు
AP Cabinet meeting: ఈ నెల18న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
Published Date - 03:58 PM, Fri - 13 September 24 -
CM Revanth Reddy : కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
CM Revanth Reddy appeal to the central team: వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని అన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలని వివరించారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు.
Published Date - 03:22 PM, Fri - 13 September 24 -
Koneti Adimulam : వైసీపీ లోకి ఆదిమూలం..?
Satyavedu MLA Adimulam Joins YCP..? : ఇప్పటికే వైసీపీ (YCP) లో ఇలాంటి నేతలు చాలామందే ఉన్నారు..ఇప్పటికే వారి తాలూకా వీడియోస్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Published Date - 02:53 PM, Fri - 13 September 24 -
Roja : పార్టీ వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టిన రోజా
Roja continue in YCP : తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొన్న రోజా పార్టీ పరిస్థితిపై జగన్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ నేతలతో ఉన్న విభేదాలపైన జగన్ తో చర్చించిన రోజా ఫైనల్ గా తను అనుకున్నది సాధించారు.
Published Date - 02:41 PM, Fri - 13 September 24 -
Supreme Court : జోగి రమేశ్, దేవినేని అవినాశ్కు సుప్రీంకోర్టు ఆదేశాలు
Supreme Court orders to Jogi Ramesh and Avinash : జోగి రమేశ్, దేవినేని అవినాశ్ తమ పాస్పోర్టులను 24 గంటల్లోపు దర్యాప్తు అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వారిద్దరూ నిందితులుగా ఉన్నారు.
Published Date - 01:41 PM, Fri - 13 September 24 -
YS Jagan : పిఠాపురం వరద బాధితులను కలువనున్న జగన్
YS Jagan : పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఏలేరు ముంపు ప్రభావంతో మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు అతలాకుతలమైన నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది.
Published Date - 10:55 AM, Fri - 13 September 24 -
Pithapuram : పవన్ కళ్యాణ్ అడ్డాలోకి జగన్..
Pithapuram : జగన్ రేపు నియోజకవర్గంలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్క పేటలోని వరద బాధితులను పరామర్శిస్తారు.
Published Date - 10:48 PM, Thu - 12 September 24 -
Pawan Kalyan : సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ
క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. దీంతో ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. క్యాంప్ కార్యాలయం మార్పునకు ఆమోదం తెలపాలని లేఖలో కోరారు పవన్.
Published Date - 07:19 PM, Thu - 12 September 24 -
YS Sharmila : ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి: వైఎస్ షర్మిల
YS Sharmila inspected the submerged crops : ఏలేరు రిజర్వాయర్కు వరద పెరగడంతో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఎకరాకు కనీసం రూ.20 నుంచి 25 వేల చొప్పున నష్టపరిహారం రైతులకు అందించాని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.
Published Date - 05:56 PM, Thu - 12 September 24 -
Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్.. బాలినేని రాజీనామా?
Balineni resignation from YCP : జగన్తో సమావేశమయ్యి జరిపిన చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపిస్తాయి. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని బాలినేని చెబుతున్నారు.
Published Date - 02:47 PM, Thu - 12 September 24 -
AP Govt : ఏపీ ఎక్సైజ్ శాఖలో ‘సెబ్’ రద్దు..డీజీపీ ఉత్తర్వులు
AP Govt Dissolved Special Enforcement Bureau : ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కేటాయించిన 4,393 మంది (70 శాతం) ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మాతృ శాఖలోకి తీసుకురానున్నారు.
Published Date - 06:49 PM, Wed - 11 September 24 -
CM Chandrababu : హెక్టార్ కి 25 వేలు నష్ట పరిహారం..కొత్త ఇళ్లు : సీఎం చంద్రబాబు
CM Chandrababu Visits Flooded Areas: ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, కొత్త బట్టలు, కొత్త ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. హెక్టార్ కి 25 వేలు నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. నష్టపోయిన వారికి కొత్త ఇళ్లు కట్టి ప్రభుత్వం ఇస్తుంది అన్నారు.
Published Date - 05:05 PM, Wed - 11 September 24 -
YS Jagan Guntur Tour: గుంటూరు జైలులో వైఎస్ జగన్, టీడీపీ రెడ్బుక్పైనే దృష్టి
YS Jagan At Guntur Jail: ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, టీడీపీ అవలంబిస్తున్న ఇదే సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని హెచ్చరించారు.
Published Date - 04:23 PM, Wed - 11 September 24 -
CM Chandrababu : గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలం: సీఎం చంద్రబాబు
CM Chandrababu speech at Eluru: గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ''వరదలు ఎక్కువ రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు. వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు.
Published Date - 02:42 PM, Wed - 11 September 24 -
YS Jagan : వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట
Jagan Passport Renewal: తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్.. అయితే, ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ను రెన్యువల్ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు.
Published Date - 01:15 PM, Wed - 11 September 24 -
Budameru Floods Effect : చిరు వ్యాపారుల బతుకులు రోడ్డుపాలు చేసిన బుడమేరు
Budameru Vagu Floods Effect : బుడమేరు కన్నెర్ర చెయ్యడం తోనే ఈ కాలనీ లు అన్ని నీట మునిగాయి. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం... ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది.
Published Date - 12:22 PM, Wed - 11 September 24 -
Prakasam Barrage Boats Remove Operation : ఈ ప్లాన్ నైనా వర్కవుట్ అవుద్దా..?
Prakasam Barrage Boats Remove Operation : ఈరోజు బోట్లను నీటిలోనే కత్తిరించి, తొలగించే పక్రియ మొదలుపెట్టారు.
Published Date - 12:05 PM, Wed - 11 September 24 -
East Godavari Accident : తూ.గో.లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, పవన్లు సంతాపం
East Godavari Accident : తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి గ్రామ సమీపంలో జంగ్రెడ్డిగూడెం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో జీడిపప్పు తీసుకెళ్తున్న ఐషర్ లారీ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 11:45 AM, Wed - 11 September 24 -
AP Floods : ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
AP Floods : కృష్ణా, ఎన్టీఆర్ (ఎన్టీఆర్ జిల్లా), గుంటూరు, బాపట్ల జిల్లాలు తీవ్ర ప్రభావం చూపుతున్న జిల్లాలుగా గుర్తించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రెండు గ్రూపులుగా విభజించి మూల్యాంకనం చేయనున్నారు.
Published Date - 10:36 AM, Wed - 11 September 24