Andhra Pradesh
-
CM Chandrababu : ప్రధాని మోడీతో గంట పాటు సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu : హిందూ ధర్మంపై దాడి చేసేందుకు ఓ ప్రణాళికాబద్దమన కుట్ర జరిగిందని దాన్ని తమ ప్రభుత్వం చేధిచిందని ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలపైనా చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది.
Published Date - 08:44 PM, Mon - 7 October 24 -
Pawan Kalyan: జనం ఏమన్నా పిచ్చోళ్లా పవన్…నీకంటే ఊసరవెల్లే బెటర్..!
ఎవరో స్టార్ డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్ని నువ్వెందుకు చదివావ్.? ఎందుకు అభాసు పాలు అయ్యావ్. ? కూటమి మీద కేంద్రానికి ఒక రకమైన నమ్మకం ఉంది అంటే...అది నీవల్ల కాదు. నీ ధ్వంద వైఖరి వల్ల అస్సలే కాదు. కేవలం చంద్రబాబు క్రెడిబిలిటీ వల్లే...ఏపీ పరువు నిలుస్తోంది?
Published Date - 07:40 PM, Mon - 7 October 24 -
KA Paul- Pawan Kalyan: పవన్ కల్యాణ్పై 14 సెక్షన్ల కింద కేఏ పాల్ ఫిర్యాదు
ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Published Date - 06:10 PM, Mon - 7 October 24 -
Nandigam Suresh: మహిళ హత్య కేసు..మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్
Nandigam Suresh: మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అనుమతి ఇవ్వడంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. మరియమ్మ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా నందిగం సురేష్ కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది.
Published Date - 04:35 PM, Mon - 7 October 24 -
Visakha Honey Trap: విశాఖ హనీట్రాప్ కేసు.. దూకుడు పెంచిన పోలీసులు
విశాఖ హనీట్రాప్ కేసు(Visakha Honey Trap)లో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించే క్రమంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి . దాంతో ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. భాగ్యనగరం కేంద్రంగా ఓ ముఠా ఈ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్త
Published Date - 01:40 PM, Mon - 7 October 24 -
Nara Lokesh: పాదయాత్రలో చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తా: మంత్రి నారా లోకేష్
అమరావతి: యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేయడానికి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పష్టం చేశారు. ఈ రోజు (సోమవారం) ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, మారుమూల ప్రాంతాల్లో ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉన్నట
Published Date - 12:29 PM, Mon - 7 October 24 -
AP MLAS : ఏపీలో ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్న ఎమ్మెల్యేలు..?
ap liquor policy : మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం
Published Date - 08:28 AM, Mon - 7 October 24 -
CM Chandrababu Naidu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ!
సీఎం చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు.
Published Date - 07:38 AM, Mon - 7 October 24 -
Telugu Desam Party: టీడీపీలో చీలిక.. బయటపడిన విభేదాలు!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి.
Published Date - 06:32 PM, Sun - 6 October 24 -
YCP MP Vijayasai Reddy: చంద్రబాబువి ఊసరవెళ్లి రాజకీయాలు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి తిరుమల లడ్డూ విషయంలో వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.
Published Date - 05:18 PM, Sun - 6 October 24 -
Pawan Kalyan : RWS ల్యాబ్ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ
Pawan Kalyan : ఎలాగైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.
Published Date - 05:15 PM, Sun - 6 October 24 -
Punganur : పుంగనూరు..చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు..
Punganur : చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే పోలీసులు సర్వహికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు.
Published Date - 04:19 PM, Sun - 6 October 24 -
RK Roja : పుంగనూరు బాలికది ప్రభుత్వ హత్యే : రోజా
RK Roja : బాలిక అదృశ్యమైన నాలుగురోజుల వరకూ పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Published Date - 02:26 PM, Sun - 6 October 24 -
TTD: తిరుమల చుట్టూ వరుస వివాదాలు.. కారకులెవరూ..?
అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని టీటీడీ ప్రకటించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని టీటీడీ పేర్కొంది.
Published Date - 12:22 PM, Sun - 6 October 24 -
YS Jagan : జగన్ మళ్లీ ఐ-ప్యాక్నే నమ్ముకుంటున్నారా..?
YS Jagan : గత కొద్ది రోజులుగా జగన్ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, వివిధ అనుబంధ సంఘాలు, ఇతర విభాగాల అధిపతులతోపాటు అధికార ప్రతినిధులను కూడా నియమిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను ఆయన తొలగించడం మాత్రమే తేడా. తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలోకి పార్టీ నాయకులు ఫిరాయించిన జిల్లాలు , నియోజకవర్గాల్లో తప్ప, వారిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో ప
Published Date - 12:18 PM, Sun - 6 October 24 -
Jerry In Tirumala Annadanam Center: తిరుమల అన్నదాన కేంద్రంలో జెర్రి కలకలం.. వీడియో
టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కనిపించింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నించారు.
Published Date - 05:51 PM, Sat - 5 October 24 -
PM Internship Scheme 2024: శిక్షణతో సహా ఏడాదికి రూ.60,000, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
PM Internship Scheme 2024: కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది యువతకు ఏడాదికి రూ. 60,000 ఆర్థిక సహాయం అందించే ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. 2024-25లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం రూ.800 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్షిప్ను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రకటించిన విధంగా, టాప్ కంపెనీలల
Published Date - 05:08 PM, Sat - 5 October 24 -
YSR District: వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలని చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
వైఎస్ఆర్ కడప: వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కోరారు. ఈ నేపథ్యంలో, ఆయన సీఎం చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్ఆర్ కడపగా గెజిట్ ద్వారా మార్చాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరుకోవడానికి తొలి అడుగు కడప అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అతని
Published Date - 04:14 PM, Sat - 5 October 24 -
Laddu Quality: తిరుమల లడ్డూ నాణ్యత పెరిగిందా? సీఎం సమాధానం ఇదే!
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ విషయమై మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, టీటీడీ వసతుల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
Published Date - 04:12 PM, Sat - 5 October 24 -
Tirumala: తిరుమలలో శ్రీవారి నామాలే మార్మోగాలి: సీఎం చంద్రబాబు
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల వెంకటేశ్వరస్వామికి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు.
Published Date - 01:17 PM, Sat - 5 October 24