Andhra Pradesh
-
మా ‘బాబు’ సీఎం అయ్యాడు – శ్రీవారి దర్శనం అనంతరం నందమూరి రామకృష్ణ
nandamuri ramakrishna : చంద్రబాబు సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన
Date : 25-10-2024 - 12:14 IST -
BR Naidu : జగన్ పై రూ.100 కోట్ల పరువు నష్ట దావా వేయబోతున్న బీఆర్ నాయుడు..?
BR Naidu : ఇప్పుడు ‘Truth Bomb Dropping’ జగన్ కిందనే బాంబు లా మారింది. వైసీపీ పోస్ట్ చేసిన పత్రాల్లో టీవీ 5 బీఆర్ నాయుడు కుమారుడిపై ఆరోపణలను చేసారు.
Date : 25-10-2024 - 11:57 IST -
kadambari Jethwani: బాలీవుడ్ నటి కాదంబరి జేత్వాని కేసు సీఐడీ కోర్టుకు?
బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసు సీఐడీ కోర్టుకు బదిలీ కానుంది. ఈ కేసును విచారించేందుకు బాధ్యత సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది. గతంలో విజయవాడ పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు విజయవాడలోని నాలుగో ఏసీజేఎం (అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మెమోలో కాద
Date : 25-10-2024 - 11:08 IST -
YS Sharmila vs YS Jagan: సామాన్యం అంటూనే కోర్టుకు ఈడ్చేసారు- వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల తమ కుటుంబంలో ఆస్తుల వివాదంపై స్పందిస్తూ, “మా ఉద్దేశ్యం గొడవలు పెడుతుండాలని కాదు. ఈ విషయాన్ని సామరస్యంగా, నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి” అని చెప్పారు. “కానీ ఈ విషయం సామాన్యంగా అనుకోడం సరైనది కాదు. అన్ని కుటుంబాల్లో జరుగుతుంది అని చెప్పి తల్లిని, చెల్లిని కోర్టుకు తీసుకెళ్లడం అనేది అందుకు సరిపోదు. ఇది సాధారణ విషయమేమీ కాదు, జగన్ సార్” అని ఆమె వ్యాఖ
Date : 25-10-2024 - 10:46 IST -
CM Chandrababu : డయేరియాతో 10 మంది మృతి..సీఎంకు కమ్యూనిస్టుల లేఖ
తక్షణమే డయేరియా నివారించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ..సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లిలో వాంతులు విరోచనాలతో ఇద్దరు మృతి చెందటం విచారకరం అని పేర్కొన్నారు.
Date : 25-10-2024 - 10:42 IST -
Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్లో 22 గేట్లు ఎత్తివేత..
Krishna River : జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది..
Date : 25-10-2024 - 10:24 IST -
Bomb Threat : తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు
Bomb Threat : తిరుపతిలోని లీలామహాల్ సమీపంలో ఉన్న మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్కి గురువారం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసు అధికారులు హైఅలర్ట్ అయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు వెంటనే హోటళ్లలో అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించాయి. అధికారులు మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పట్టారు, చివరకు ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర
Date : 25-10-2024 - 10:08 IST -
Dana Cyclone : తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్..
Dana Cyclone : ఈ తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.
Date : 25-10-2024 - 9:41 IST -
AP Roads : ఏపీకి ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు
AP Roads : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ. 252.42 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు
Date : 24-10-2024 - 11:09 IST -
Sharada Peetham : శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Sharada Peetham : తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది
Date : 24-10-2024 - 10:56 IST -
NBK-CBN Unstoppable Craze : రేపు సెలవు కావాలంటూ ఐటీ ఉద్యోగుల ప్లకార్డులు
NBK-CBN Unstoppable Craze : హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రోజున సెలవు ఇవ్వాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించడం, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 24-10-2024 - 7:34 IST -
Lokesh – NVIDIA CEO : జెన్సన్ హువాంగ్ తో నారా లోకేష్ భేటీ..
Lokesh- Jensen Huang : ఈ భేటీలో, ఏపీ పాలనా వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన సేవలను అందించడంపై చర్చించారు
Date : 24-10-2024 - 6:58 IST -
Truth Bomb : ‘ట్రూత్ బాంబ్’ తుస్సు ..ఏదన్న జగనన్న ..?
Truth Bomb : వైసీపీ ఎలాంటి ట్వీట్ చేస్తుందో..ఏ సంచలనం రేపుతుందో అని అంత ఎదురుచూసారు. కానీ వైసీపీ మాత్రం తుస్సు మంటూ నీరుకార్చింది
Date : 24-10-2024 - 6:44 IST -
Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan : గతంలో ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ కొంతమంది వలన అర్ధ శతాబ్దం విలువైన సమయం వృధా అయిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Date : 24-10-2024 - 6:07 IST -
Union Budget 2024-25 : కేంద్ర రైల్వే బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు
Union Budget 2024-25 : రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి రూ. 9,151 కోట్ల కేటాయింపు జరిగిందని, దాదాపు రూ. 74,000 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వివిధ దశల్లో అమలు జరుగుతున్నాయని ప్రకటించారు
Date : 24-10-2024 - 6:04 IST -
Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
Amaravati : రూ.₹2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్, కోల్కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Date : 24-10-2024 - 5:22 IST -
New Judges : ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన జడ్జిల నియామకం..
New Judges : వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ 'ఎక్స్'లో వెల్లడించారు.
Date : 24-10-2024 - 4:25 IST -
APPSC: ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా మాజీ ఐపీఎస్ ఎ.ఆర్ అనురాధ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్ పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారిణి ఎ.ఆర్. అనురాధ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్లో ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా, ఏపీపీఎస్సీ కార్యదర్శి జె. ప్రదీప్ కుమార్ ఆమెకు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎ.ఆర్. అనురాధను బోర్డు సభ్యులు, కార్యదర్శి, సహ అధికారుల
Date : 24-10-2024 - 3:24 IST -
YS Jagan: నా తల్లి, చెల్లి ఫోటోలతో రాజకీయాలా?
YS Jagan: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య లేఖల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షర్మిలకు రాసిన లేఖలో, “నేను నీకు రాసిచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకుంటున్న” అని జగన్ పేర్కొన్నారని, దీనికి షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని లేఖలు
Date : 24-10-2024 - 2:52 IST -
CM Chandrababu : నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
CM Chandrababu : రాష్ట్రంలో మొత్తం రూ. 76 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు.
Date : 24-10-2024 - 2:28 IST