Andhra Pradesh
-
Pawan Kalyan Donation : ఎన్టీఆర్ ట్రస్టుకు పవన్ కళ్యాణ్ భారీ సాయం
Pawan Kalyan Donation : పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం (Rs 50 Lakhs Donation) ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు
Published Date - 07:20 AM, Sun - 16 February 25 -
Euphoria Musical Night : ఒకే ఫ్రేమ్ లో CBN , బాలకృష్ణ , పవన్
Euphoria Musical Night : సంగీత విభావరికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ
Published Date - 08:55 PM, Sat - 15 February 25 -
CM Chandrababu : అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి..
CM Chadrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయినందున సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టమవుతున్నట్లు తెలిపారు. అలాగే, వ్యవసాయం, చెత్త రీసైక్లింగ్, పర్యావరణ రక్షణ, సోలార్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించే
Published Date - 07:39 PM, Sat - 15 February 25 -
Lakshmi : కిరణ్ రాయల్ చేతిలో పవన్ జాతకం..ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది..?
Lakshmi : కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ గురించి తనతో చాలా రహస్యాలు పంచుకున్నాడని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తన వద్ద కీలకమైన సమాచారం ఉన్న పెన్ డ్రైవ్
Published Date - 06:34 PM, Sat - 15 February 25 -
Lokesh : తప్పు చేసిన వైసీపీ నేతలు తప్పించుకోలేరు : మంత్రి లోకేశ్
2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. అక్రమాలను నిలదీస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారన్నారు.
Published Date - 06:13 PM, Sat - 15 February 25 -
CM Chandrababu : ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం సీఎం చంద్రబాబు
పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ శ్రమించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
Published Date - 06:00 PM, Sat - 15 February 25 -
Nara Lokesh : నారా లోకేష్ అనుకున్నాడంటే..జరగాల్సిందే..!!
Nara Lokesh : సమస్య ఏదైనా కానీ క్షణాల్లో ఆ సమస్యను తీర్చడం నారా లోకేష్ స్టయిల్. వేదిక ఏదైనా సరే అన్న మాకు ఈ కష్టం ఉంది అని చెప్పిన వెంటనే ఆ కష్టం
Published Date - 05:23 PM, Sat - 15 February 25 -
YSRCP: తునిలో వైసీపీకి భారీ షాక్? ఒకేసారి 10 మంది జంప్?
వైసీపీ(YSRCP)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి షాక్ ఇస్తున్నారు.
Published Date - 03:30 PM, Sat - 15 February 25 -
Lakshmi Reddy: మాజీ మంత్రి రోజా బంధువుతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం
కిరణ్ రాయల్పై లక్ష్మి రెడ్డి సంచలన ఆరోపణలు, రోజా దగ్గర బంధువు అయిన మహిళతో కిరణ్ రాయల్కు అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణ.
Published Date - 03:00 PM, Sat - 15 February 25 -
Balakrishna : గన్నవరం విమానాశ్రయ నుంచి 70 కార్లతో ఒక భారీ ర్యాలీ
Balakrishna : ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున జరిగే "థమన్ మ్యూజికల్ నైట్" లో టాలీవుడ్ సెన్సేషన్ థమన్ ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమం థాలసేమియా బాధితుల కోసం అంకితం చేయబడింది. ఈ సందర్భంగా, టాలీవుడ్ నటుడు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అభిమానులతో కలిసి భారీ స్వాగతం పొందారు.
Published Date - 02:42 PM, Sat - 15 February 25 -
AP Police : వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు
వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. ఈ రోజు వల్లభనేని వంశీ సెల్ఫోన్ కోసం గాలించిన పడమట పీఎస్ పోలీసులు.. సుమారు నలభై నిమిషాల పాటు గాలించారు.
Published Date - 02:01 PM, Sat - 15 February 25 -
Nimmala Ramanaidu : వల్లభనేని వంశీ “వ్యవస్థీకృత నేరస్తుడు” అని అభివర్ణించిన మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనను "వ్యవస్థీకృత నేరస్తుడు" అని ఘాటుగా విమర్శించారు. వంశీపై చేసిన ఈ ఆరోపణలకు రాజకీయ వాగ్వాదం మరింత ఉధృతమైంది. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కూడా రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు, ఆయన వంశీని మద్దతు ఇచ్చిన అంశంపై అసహనం వ్యక్తం చేశారు.
Published Date - 01:28 PM, Sat - 15 February 25 -
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు.. అధికారులపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పై జరుగుతున్న వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఈ నిర్మాణం ప్రకృతిని నాశనం చేస్తుందని, గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై వివాదాలు పెరిగాయి. తాజాగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గమనించిన దృష్టిలో, ఈ చెల్లింపుల గురించి వివ
Published Date - 12:56 PM, Sat - 15 February 25 -
Vallabhaneni Vamsi Remand : నా భర్తను టార్చర్ పెడుతున్నారు – వంశీ భార్య ఆవేదన
Vallabhaneni Vamsi Remand : వంశీది నేరం రుజువు కాకుండానే బంధించారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడేందుకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని పంకజశ్రీ ఆగ్రహం
Published Date - 12:52 PM, Sat - 15 February 25 -
NTR Trust : ఎన్టీఆర్ ట్రస్ట్ కు 28 ఏళ్లు
NTR Trust : సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏర్పాటుచేసిన ట్రస్టు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ
Published Date - 12:42 PM, Sat - 15 February 25 -
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ మార్గాల్లో ఆంక్షలు..
TTD : తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశారు. తిరుమల నడక మార్గంలో చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వాలని, తర్వాత విభజన ప్రకారం గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, తిరుమలలో ఇటీవల చిరుతలు సంచరించడం వల్ల భద్రతా చర్యల
Published Date - 12:39 PM, Sat - 15 February 25 -
JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు.. ఆరోపణలివీ
ఈ ఘటన వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఆరోపించారు.
Published Date - 09:55 AM, Sat - 15 February 25 -
Amaravathi : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Amaravathi : ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నామినేట్ చేసిన వ్యక్తులను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయనున్నారు
Published Date - 09:39 PM, Fri - 14 February 25 -
Good News : స్కూలు విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు
Good News : ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆరోగ్యం, విద్యా పరిస్థితుల అభివృద్ధికి మరింత తోడ్పాటు కలిగే అవకాశం ఉంది
Published Date - 08:53 PM, Fri - 14 February 25 -
CM Chandrababu : స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర , బీసీ సంక్షేమంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, బీసీ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యమంత్రి, వనరుల సద్వినియోగం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, స్వచ్చతపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.
Published Date - 08:31 PM, Fri - 14 February 25