World
-
Trump Called PM Modi: ట్రంప్ పదే పదే ఫోన్ చేసినా పట్టించుకోని మోదీ.. జర్మన్ పత్రిక సంచలన కథనం!
ఈ వ్యాఖ్యల తర్వాత ట్రంప్ పదేపదే ప్రధాని మోదీని బుజ్జగించడానికి ప్రయత్నించినట్లు ఆ పత్రిక కథనంలో ఉంది. ప్రస్తుతం భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని ఆ నివేదిక తెలిపింది.
Published Date - 08:41 PM, Tue - 26 August 25 -
IADWS: భారత స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ విజయవంతం!
చైనా మ్యాగజైన్ 'ఏరోస్పేస్ నాలెడ్జ్' ఎడిటర్ వాంగ్ యాన్ మాట్లాడుతూ IADWS వెహికిల్-బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ QRSAM, మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHORADS సాంకేతికంగా కొత్తవి మాత్రమే కాకుండా ఈ తరహా లేజర్ వ్యవస్థ భారత్ సామర్థ్యంలో ఒక ముఖ్యమైన పురోగతి అని అన్నారు.
Published Date - 05:00 PM, Tue - 26 August 25 -
PM Modi China Visit: ప్రధానమంత్రి మోదీ చైనా పర్యటన.. SCO సదస్సులో పుతిన్, జిన్పింగ్లతో భేటీ!
జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియాకు చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
Published Date - 03:30 PM, Tue - 26 August 25 -
South Korea : అమెరికా-కొరియా వ్యాపార ఒప్పందాలు.. 11 MOUలు సంతకం
South Korea :దక్షిణ కొరియా , యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) కీలక పారిశ్రామిక రంగాల్లో బహుళ కోణాల్లో సహకారం కోసం 11 మెమోరాండంస్ ఆఫ్ అండర్స్టాండింగ్ (MOUs) పై సంతకం చేసుకున్నాయని సియోల్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
Published Date - 12:52 PM, Tue - 26 August 25 -
Trump-China : చైనా పోటీ పడితే వినాశనం తప్పదు : ట్రంప్ వార్నింగ్
వాణిజ్య పోరులో చైనాకొన్ని కార్డులు ఉండొచ్చు. కానీ మా దగ్గర ఉన్నవి వాటికంటే ఎంతో శక్తివంతమైనవి. నేను ఈ కార్డులతో ఆడాలనుకోవడం లేదు ఎందుకంటే నేను ఆ పని చేస్తే చైనా పూర్తిగా నాశనమవుతుంది. అందుకే ఈ దశలో అలాంటివి చేయనని నిర్ణయించుకున్నా అని తెలిపారు.
Published Date - 10:48 AM, Tue - 26 August 25 -
Trump Tariffs in India : ఈరోజు అర్ధరాత్రి నుంచే US అదనపు టారిఫ్స్
Trump Tariffs in India : ఈ టారిఫ్ల ప్రభావం తగ్గించడానికి, మరియు అమెరికాతో వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది
Published Date - 07:30 AM, Tue - 26 August 25 -
Trump Tariffs India : భారత్ పై కావాలనే టారిఫ్స్ పెంచారు – వాన్స్
Trump Tariffs India : రష్యాకు చమురు ద్వారా వచ్చే ఆదాయాన్ని నిలిపివేయడం, తద్వారా రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడం అమెరికా లక్ష్యం. ఈ వ్యూహంలో భాగంగానే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశం వంటి దేశాలపై అమెరికా పరోక్షంగా టారిఫ్లు విధించిందని ఆయన పేర్కొన్నారు
Published Date - 12:08 PM, Mon - 25 August 25 -
Turkey Tourism : భారత్ దెబ్బ.. తుర్కియే, అజర్బైజాన్ పర్యాటక రంగంలో భారీ నష్టాలు
Turkey Tourism : భారతీయుల పర్యాటక రంగంపై పాకిస్థాన్కు బాహాటంగా మద్దతు పలికిన తుర్కియే, అజర్బైజాన్ రెండు దేశాలు గణనీయమైన ప్రభావం ఎదుర్కొంటున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత, ఈ రెండు దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
Published Date - 11:07 AM, Sun - 24 August 25 -
India Exports To China: భారత్- చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు.. లెక్కలు ఇదిగో!
ఈ వృద్ధి రెండు ఆసియా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం మెరుగుపడుతున్నట్లు సూచిస్తుంది. అయితే భారతదేశానికి చైనాతో ఎప్పటి నుంచో వాణిజ్య లోటు ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో $99.2 బిలియన్లుగా ఉంది.
Published Date - 07:02 PM, Sat - 23 August 25 -
Trump Tariff: భారత్కు మరో షాక్ ఇవ్వనున్న ట్రంప్?!
ఒకప్పుడు అమెరికా ఫర్నిచర్ పరిశ్రమ చాలా బలంగా ఉండేది. 1979లో ఈ పరిశ్రమలో దాదాపు 12 లక్షల మంది పని చేసేవారు. 2023 నాటికి ఈ సంఖ్య కేవలం 3.4 లక్షలకు తగ్గింది.
Published Date - 02:44 PM, Sat - 23 August 25 -
Trump Tarrifs : ఉక్కు, అల్యూమినియం తర్వాత ఇప్పుడు ఫర్నిచర్ వంతు
Trump Tarrifs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ వంటి రంగాలపై గతంలో విధించిన సుంకాల తర్వాత, ఇప్పుడు ఫర్నిచర్ పరిశ్రమపై దృష్టి సారించారు.
Published Date - 10:32 AM, Sat - 23 August 25 -
TikTok: టిక్టాక్ భారత్లోకి రీఎంట్రీ ఇవ్వనుందా?
టిక్టాక్ తిరిగి భారతదేశంలో అడుగుపెట్టాలంటే అది భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా డేటా భద్రత, జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం తప్పనిసరి.
Published Date - 09:54 PM, Fri - 22 August 25 -
Thailand : విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్లాండ్ బంపర్ ఆఫర్
దేశీయ పర్యాటక ప్రాంతాలకు ఆదరణ పెంచే ఉద్దేశంతో కొత్త టూరిజం ప్రోత్సాహక పథకాన్ని రూపొందించింది. ఈ కొత్త స్కీమ్లో భాగంగా, థాయ్లాండ్కు విదేశీ పర్యాటకులుగా వచ్చే వ్యక్తులకు దేశీయ విమాన ప్రయాణాన్ని ఉచితంగా అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Published Date - 06:08 PM, Fri - 22 August 25 -
Sri Lanka : శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే అరెస్టు
2023 సెప్టెంబర్లో రణిల్ విక్రమసింఘే తన భార్యతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైందని ఆయన వెల్లడించినా, ఆ ప్రయాణానికి సంబంధించిన ఖర్చులను ప్రభుత్వ నిధుల ద్వారా చెల్లించారని ఆరోపణలు వచ్చాయి.
Published Date - 05:57 PM, Fri - 22 August 25 -
US Pauses Visas For Foreign Truck Drivers : ట్రక్ డ్రైవర్లకు అమెరికా ప్రభుత్వం షాక్
US Pauses Visas For Foreign Truck Drivers : గతవారం భారతీయ డ్రైవర్ హర్జిందర్ సింగ్ నిర్లక్ష్యంగా ట్రక్ నడపడం వల్ల ఫ్లోరిడా హైవేపై ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఈ నిర్ణయానికి దారితీసింది
Published Date - 05:15 PM, Fri - 22 August 25 -
India China : ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-చైనా సరిహద్దు వాణిజ్య మార్గాలు పునఃప్రారంభం
2020లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మార్గాలను మూసివేశారు. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణ వంటి పరిణామాల వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇరు దేశాల మధ్య ఆర్మీ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, వాస్తవమైన పరిణామాలు చాలా కాలంగా కష్టంగా కనిపించాయి.
Published Date - 04:21 PM, Fri - 22 August 25 -
Earthquake : దక్షిణ అమెరికాలో భారీ భూకంపం… రిక్టర్ స్కేల్పై 8 తీవ్రత.. సునామీ హెచ్చరిక!
Earthquake: దక్షిణ అమెరికా ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన ప్రకారం, డ్రేక్ పాశేజ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై తొలుత 8 తీవ్రతగా నమోదైంది.
Published Date - 10:08 AM, Fri - 22 August 25 -
America : భారత్ తో విరోధం USకి మంచిది కాదు – నిక్కీ హేలీ
America : ప్రపంచ రాజకీయాలలో భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో నిక్కీ హేలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా తన విదేశాంగ విధానంలో భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు
Published Date - 11:00 PM, Thu - 21 August 25 -
Pakistan Crisis : పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా.?.. ప్రపంచ బ్యాంకు షాకింగ్ రిపోర్ట్
Pakistan Crisis : పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఊపిరాడక తల్లడిల్లుతోంది. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన 2025 నివేదిక ప్రకారం, దేశ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 44.7 శాతం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని స్పష్టం చేసింది.
Published Date - 03:54 PM, Thu - 21 August 25 -
Jaishankar : భారత్లో పెట్టుబడులు పెట్టండి.. రష్యాకు జైశంకర్ ప్రత్యేక ఆహ్వానం
అమెరికా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్కి వస్తున్న ఒత్తిడి నేపథ్యంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. మాస్కోలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్తో జైశంకర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, విద్య, సాంస్కృతిక మార్పిడులపై విస్తృత చర్చలు జరిగాయి.
Published Date - 12:43 PM, Thu - 21 August 25