World
-
ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు నౌకలను సీజ్!
Iran Oil Tankers అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్తో సంబంధాలున్న ఈ నౌకలను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించారు. స్టెల్లార్ రూబీ,
Date : 17-02-2026 - 9:23 IST -
భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!
మీడియా నివేదికల ప్రకారం.. ఐసీసీ (ICC), పీసీబీ (PCB) మధ్య నడుస్తున్న వివాదంపై మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్ ప్రభుత్వానికి కానీ అసిమ్ మునీర్కు కానీ లేదా మరెవరికీ భయపడనని వ్యాఖ్యానించారు.
Date : 16-02-2026 - 8:59 IST -
అమావాస్య రోజు వచ్చే సూర్య గ్రహణం లో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
ఈ ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున తొలి సూర్యగ్రహణం 2026 సంభవించనుంది. అయితే ఈ సూర్య గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సూర్య గ్రహణం రోజే అంటే ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత శతభిష నక్షత్రంలోకి సంచారం చేస్తాడట. దీని వ
Date : 16-02-2026 - 3:35 IST -
రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్ హామీ..అమెరికా కామెంట్లు
Russian oil రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదంటూ అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఇప్పటికీ భారత్ నోరు విప్పకపోవడం.. అమెరికా పదే పదే ఈ కామెంట్లు చేయడం అందరిలోనూ అనుమానాలను పెంచింది. ముఖ్యంగా మ్యూనిక్ వేదికగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో.. మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయమని తమకు హామీ ఇచ్చిందన్నారు. భారత్-అమె
Date : 16-02-2026 - 11:55 IST -
బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ?!
ఎన్నికల విజయం తర్వాత తారిఖ్ రెహ్మాన్ మాట్లాడుతూ.. "మా ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థను, శాంతిభద్రతలను ఏర్పాటు చేస్తుంది" అని ప్రకటించారు.
Date : 14-02-2026 - 9:58 IST -
అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్తో దోస్తీకి పుతిన్ వ్యూహం!
Russia: సరిగ్గా నాలుగేళ్ల కిందట ఉక్రెయిన్పై రష్యా యుద్దం మొదలుపెట్టింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకే నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా డాలర్ చెల్లింపుల వ్యవస్థలోక
Date : 14-02-2026 - 2:02 IST -
తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?
అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్ను భారత్ సంకెళ్లలో బంధిస్తుందని ఖలీదా జియా ఆరోపించారు.
Date : 13-02-2026 - 9:47 IST -
బంగ్లాదేశ్లో కొత్త శకం.. భారత్-బంగ్లా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?!
కొత్త ప్రభుత్వం భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుందని, దీనివల్ల దక్షిణాసియా, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మార్పు వస్తుందని భారత్ ఆశిస్తోంది.
Date : 13-02-2026 - 2:04 IST -
కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!
ఇమ్రాన్ ఖాన్ను తన సోదరీమణులు, కుమారులతో మాట్లాడనివ్వడం లేదు. 2025 సంవత్సరంలో ఆయన తన కుమారులతో కేవలం రెండుసార్లు మాత్రమే ఫోన్లో మాట్లాడారు.
Date : 12-02-2026 - 10:36 IST -
5 లక్షలకు పైగా కార్లు రీకాల్.. కారణమిదే?!
BMW ఇంత భారీ స్థాయిలో కార్లను వెనక్కి పిలిపించడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు 2024లో బ్రేక్ సిస్టమ్ లోపం కారణంగా దాదాపు 15 లక్షల వాహనాలను రికాల్ చేసింది.
Date : 12-02-2026 - 10:20 IST -
గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు
CHINA vs USA ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో చైనాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఆ దేశం 2020 జూన్లో అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తాజాగా, ఈ ఆరోపణలపై బీజింగ్ స్పందించి.. అమెరికాకు చురకలు అంటించింది. ముందు అమెరికా తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించాలని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి పరీక్షలు చేయలేదని, అంతర్జాతీయ అణు ని
Date : 12-02-2026 - 3:09 IST -
జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం
Jaahnavi Kandula అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలు అమ్మాయి జాహ్నవి కందుల(23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల భారీ పరిహారాన్ని ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మన భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు. 2023 జనవరి 23న సియాటెల్లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో ఆమె మృతి చెందారు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్
Date : 12-02-2026 - 11:04 IST -
Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!
రష్యా ప్రభుత్వ చర్యలను మెటా సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాలోని వినియోగదారులకు తమ సేవలు అందుబాటులో ఉండేలా చేసేందుకు సాంకేతికంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని
Date : 12-02-2026 - 11:00 IST -
భారత్ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
Gold Reserves భారత్ సహా ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం బంగారానికి అత్యంత డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. డాలరుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆపదలో ఆదుకుంటుంది. అందుకే భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశాలు బంగారం నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటున్నాయి. చైనా కేంద్ర బ్యాంకు వరుసగా 15వ నెలా బంగారాన్ని కొనుగోలు చేసింది. మరి ఇప్పుడు ఏ దేశంలో ఎన్ని టన్న
Date : 12-02-2026 - 9:50 IST -
టర్కీ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ
Turkey Parliament టర్కీ (తుర్కియే) పార్లమెంటు రణరంగాన్ని తలపించింది. కొత్తగా న్యాయశాఖ మంత్రి నియామకం తీవ్ర వివాదానికి దారితీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోపులాటకు దిగడంతో సభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల క్యాబినెట్లో మార్పులు చేసి, వివాదాస్పద అధికార
Date : 12-02-2026 - 9:26 IST -
భారతీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్!
అయితే భారతీయ నిపుణులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బిల్లు ప్రస్తుతానికి అమెరికన్ పార్లమెంట్ దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టబడింది.
Date : 11-02-2026 - 3:46 IST -
స్విస్ నేతపై ట్రంప్ వింత వ్యాఖ్యలు..
SwitzerLand అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్విట్జర్లాండ్ పై టారిఫ్ లు విధించారు. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై 30 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సుంకాలను 39 శాతానికి పెంచారు. అదేమని అడిగిన మీడియా ప్రతినిధులకు వింత జవాబిచ్చారు. స్విట్జర్లాండ్ పై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. స్విస్ ప్ర
Date : 11-02-2026 - 2:07 IST -
అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భారత్!
బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది.
Date : 10-02-2026 - 9:39 IST -
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు వణికిన పాకిస్థాన్.. భోలారి ఎయిర్బేస్ మరమ్మతుల్లో పాక్!
భారత దెబ్బకు చితికిపోయిన స్థావరం భోలారి ఒక్కటే కాదు. దీనికి ముందు మురిద్ ఎయిర్బేస్లో దెబ్బతిన్న పైకప్పులను ఎర్రటి టార్పాలిన్లతో కప్పే ప్రయత్నం చేశారు.
Date : 08-02-2026 - 8:38 IST -
అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?
భారతదేశానికి స్వంత అంతరిక్ష కేంద్రం ఉండటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మనం ఏ ప్రయోగం చేయాలన్నా ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
Date : 07-02-2026 - 10:18 IST