Trending
-
Sea Plane Services : విజయవాడ టు శ్రీశైలం.. కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు
వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే(Sea Plane Services) మొదలుపెట్టారు.
Date : 28-10-2024 - 2:11 IST -
RBI Governor : మరోసారి A+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా శక్తికాంత దాస్
RBI Governor : మిగిలిన ఇద్దరిలో డెన్మార్క్కి చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్సెన్, స్విట్జర్లాండ్కు చెందిన థామస్ జోర్డాన్ ఉన్నారు. గవర్నర్ శక్తికాంత దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండవ సంవత్సరం A+ గ్రేడ్ అవార్డును అందుకున్నారని ఆర్బీఐ 'ఎక్స్'లో పేర్కొంది.
Date : 28-10-2024 - 2:07 IST -
K.S. Puttaswamy : జస్టిస్ కేఎస్ పుట్టస్వామి ఇకలేరు
K.S. Puttaswamy : 86 సంవత్సరాల వయస్సులో, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని అమలులో పెట్టకుండా కేవలం కార్యనిర్వహణ ఆదేశాల ఆధారంగా ప్రవేశపెట్టిన ఆదార్ స్కీంకు అభ్యంతరంగా కోర్టు వెళ్లారు
Date : 28-10-2024 - 2:04 IST -
AP High Court : ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
AP High Court ఈ అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె. చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి. పొన్నారావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డా. వై. లక్ష్మణరావు, ఇతర రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యు
Date : 28-10-2024 - 1:48 IST -
PM Modi : టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi : టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ దీన్ని నెలకొల్పింది. ఐరోపాకు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేయడం కూడా ఇదే తొలిసారి. స్పెయిన్ లో తయారైన ఈ రకానికి చెందిన కొన్ని విమానాలు గతేడాది నుంచే భారత్ కు చేరుకుంటున్నాయి.
Date : 28-10-2024 - 1:13 IST -
Census : 2025లో జనగణన.. 2028లో లోక్సభ స్థానాల పునర్విభజన
మిత్రపక్షాల డిమాండ్ను నెరవేర్చే దిశగా ఈసారి జనగణన సర్వే షీట్లో(Census) కులం అనే కేటగిరినీ చేరుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
Date : 28-10-2024 - 11:23 IST -
Ayodhya Ram Temple: ప్రపంచ రికార్డు.. అయోధ్య రామ మందిరంలో 28 లక్షల దీపాలతో దీపావళి!
దీపోత్సవ్లో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వాలంటీర్ల బృందం శనివారం జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ రామ్కీ పౌరీ ఘాట్లకు చేరుకోవడంతో వాలంటీర్లు తొలి అడుగు వేశారు.
Date : 28-10-2024 - 10:49 IST -
Raj Pakala House: రాజ్ పాకాల ఇంట్లో జరిగింది కేవలం విందు మాత్రమేనా..?
అయితే విజయ్ మద్దూరికి రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అసలు రాజ్ పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అనేది పెద్ద ప్రశ్న. విజయ్ తో పాటు పార్టీలో పాల్గొన్న వాళ్లు ఎలాంటి సమాచారం ఇచ్చారు.
Date : 28-10-2024 - 9:13 IST -
Vijay’s Speech : విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ తోనే అదరగొట్టేసాడు
Vijay Politics Speech : నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు
Date : 27-10-2024 - 9:04 IST -
Rave Party : జన్వాడ రేవ్ పార్టీ లో కేటీఆర్ సతీమణి శైలిమా..?
Janwada Rave party : జన్వాడ రేవ్ పార్టీ లో కేటీఆర్ సతీమణి శైలిమా..?
Date : 27-10-2024 - 3:03 IST -
Vastu Tips: లక్ష్మీదేవి ఫోటోను ఏ దిశలో ఉంచాలో తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోను దక్షిణం వైపు ఉంచడం శ్రేయస్కరం కాదు. ఈ దిక్కు మృత్యువు, యమ దిక్కు. లక్ష్మీదేవి ఫోటోను ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు దూరమవుతుంది.
Date : 27-10-2024 - 10:35 IST -
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
Telangana Cabinet : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Date : 26-10-2024 - 7:03 IST -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఎంపికకు ప్రత్యేకమైన యాప్: మంత్రి పొంగులేటి
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన ఈ యాప్ తెలుగు వెర్షన్ ఉండేలా చూస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
Date : 26-10-2024 - 6:36 IST -
CM Revanth Reddy : సీఎం అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ కేబినెట్
CM Revanth Reddy : ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో కూడా రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.
Date : 26-10-2024 - 6:07 IST -
Manoj Sinha : ఉగ్రవాదులకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరిక..
Manoj Sinha : లోయలో చిందించిన ప్రతి అమాయకుడి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు భద్రతా బలగాల సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తామని తెలిపారు. పాకిస్థాన్పై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Date : 26-10-2024 - 5:24 IST -
Electricity Charges : తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. డిస్కంల ప్రతిపాదనలివీ
ప్రతినెలా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటును వాడే వినియోగదారులకు నెలవారీ ఫిక్స్డ్ ఛార్జీని రూ.10 నుంచి రూ.50కి పెంచాలని డిస్కంలు(Electricity Charges) ప్రపోజ్ చేశాయి.
Date : 26-10-2024 - 4:58 IST -
Congress : పోటీ కొత్తేమో గానీ.. ప్రజల తరఫున పోరాటం కొత్త కాదు: ప్రియాంకగాంధీ
Congress : కొన్ని నెలల క్రితం నేను, మా సోదరుడు రాహుల్తో కలిసి మండక్కై, చూరాల్మల వెళ్లాను. కొండచరియలు విరిగిపడటంతో ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా మీరు ఎదుర్కొన్న నష్టాన్ని, సర్వం కోల్పోయిన మీ ఆవేదనను కళ్లారా చూశా.
Date : 26-10-2024 - 3:49 IST -
YS Jagan : జగన్ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల
YS Jagan : గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు.
Date : 26-10-2024 - 3:12 IST -
Flights : రేపటి నుంచి విశాఖ టు విజయవాడకు మరో 2 విమాన సర్వీసులు
Flights : విమానం తిరిగి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10.35 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నంకు వెళుతుంది.
Date : 26-10-2024 - 2:35 IST -
Union Bank Of India : తెలంగాణ, ఏపీలలో చెరో 200 బ్యాంక్ జాబ్స్
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు తొలుత ఆన్లైన్ పరీక్షను(Union Bank Of India) నిర్వహిస్తారు.
Date : 26-10-2024 - 2:12 IST