HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Did Kavitha talk about BCs when she was in power?: Mahesh Kumar Goud

    Congress : అధికారంలో ఉన్నప్పుడు కవిత.. బీసీల గురించి మాట్లాడారా?: మహేశ్‌ కుమార్‌గౌడ్‌

    హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్‌ గౌడ్ మాట్లాడారు. కవిత లేఖను ఎందుకు, ఎవరి హోదాలో రాసిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఈ లేఖను భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నాయకురాలిగా రాసారా? లేక జాగృతి అధ్యక్షురాలిగా రాసారా? అని ప్రశ్నించారు.

    Published Date - 02:31 PM, Thu - 3 July 25
  • No local elections without 42 percent BC reservation: MLC Kavitha

    MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత

    ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆమె, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

    Published Date - 12:28 PM, Thu - 3 July 25
  • I have the power of the people..I am not afraid of many cases: Konda Murali

    Konda Murali : నాకు ప్రజాబలం ఉంది..చాలా కేసులకే నేను భయపడలేదు: కొండా మురళి

    ఈ సందర్భంగా కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినిగా ప్రజల కోణంలో పనిచేస్తున్నానని, వారికి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ బీసీల కోణంలో ఉండే నాయకుడిని. ప్రజలు నన్ను నమ్మి దగ్గరకు వస్తున్నారు.

    Published Date - 11:21 AM, Thu - 3 July 25
  • MLC Kavitha Fire

    MLC Kavitha : రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం – కవిత

    MLC Kavitha : "గోదావరి నీటి దోపిడీ జరుగుతోంది. దాన్ని ఆపడంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారు. ఇది ఆయన చేతులో పనే అయినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని" అని ఆమె తెలిపారు

    Published Date - 09:11 AM, Thu - 3 July 25
  • Kavitha Ktr

    Kavitha – KTR : కేటీఆర్ తో మీరు క్లోజ్ గా ఉంటారా..? కవిత చెప్పిన సమాధానం ఇదే !

    Kavitha - KTR : గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో కవిత ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ తో విభేదాలు ఏర్పడ్డాయని

    Published Date - 07:34 AM, Thu - 3 July 25
  • MP Chamala

    MP Chamala Counter : హరీశ్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్

    MP Chamala Counter : "కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు అబద్ధాలు చెబితే తప్ప జీవితం గడవడం లేదు" అంటూ ఎంపీ చామల తీవ్రంగా విమర్శించారు

    Published Date - 08:51 PM, Wed - 2 July 25
  • Minister Ponguleti

    Minister Ponguleti: ఇందిర‌మ్మ ఇండ్లు, భూభార‌తి అమ‌లుకు క‌లెక్ట‌ర్లే మార్గ‌ద‌ర్శ‌కులు: మంత్రి పొంగులేటి

    తెలంగాణ ప్ర‌జానీకం అత్యంత న‌మ్మ‌కం, విశ్వాసంతో మాకు అధికారం అప్ప‌గించారు. వారి న‌మ్మ‌కాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం వ‌మ్ము చేయ‌కుండా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచ‌న‌ల మేరకు రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించేలా భూభార‌తి చ‌ట్టానికి, అలాగే ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు.

    Published Date - 04:56 PM, Wed - 2 July 25
  • Pashamylaram Mishap

    Pashamylaram Mishap: ఫ్యాక్టరీ బ్లాస్ట్.. తొలి జీతం అందుకోని కార్మికులు, కన్నీటి గాథలు ఇవే!

    బాధిత కుటుంబాలు కంపెనీ నిర్లక్ష్యం, పోలీసుల అసహకార వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీని సీజ్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

    Published Date - 04:04 PM, Wed - 2 July 25
  • Revanth Reddy has become Chandrababu's bagman: Harish Rao

    Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు

    కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ముందంజ వేస్తుందనీ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్‌లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కూడా హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

    Published Date - 02:03 PM, Wed - 2 July 25
  • Pashamilaram incident.. Rs. crore compensation to the families of the deceased: Cigar industry

    Pathamailaram : పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సిగాచీ పరిశ్రమ

    మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పిస్తామని సంస్థ ప్రకటించింది. సిగాచీ కంపెనీ తరఫున సంస్థ కార్యదర్శి వివేక్ కుమార్ ఈ ప్రకటనను బుధవారం విడుదల చేశారు.

    Published Date - 01:30 PM, Wed - 2 July 25
  • Pashamylaram Mishap

    Sigachi Blast : పాశమైలారం ప్రమాదంలో 13 మంది మిస్సింగ్

    Sigachi Blast : సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది.

    Published Date - 01:06 PM, Wed - 2 July 25
  • Bad weather at Shamshabad airport, many flights diverted

    Airport : శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం..పలు విమానాలు మళ్లింపు

    ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, పలు విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలవైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ ఉండటంతో, ప్రధానంగా ఉత్తరభారతం మరియు తూర్పు భారతదేశం నుండి వచ్చే విమానాలపై ఈ ప్రభావం కనిపించింది.

    Published Date - 12:17 PM, Wed - 2 July 25
  • Raja Singh responds to news of joining Congress

    Raja Singh : కాంగ్రెస్‌లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్

    హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు.

    Published Date - 11:06 AM, Wed - 2 July 25
  • Medaram Sammakka-Saralamma Maha Jatara dates finalized

    Medaram 2026 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు

    2026 జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ తల్లిదేవి గద్దెకు విచ్చేస్తారు. అదే రోజున గోవిందరాజు, పగిడిద్దరాజు లాంటి ఇతర దేవతలు కూడా గద్దెలను అధిష్ఠిస్తారు. 2026 జనవరి 29న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటారు.

    Published Date - 10:21 AM, Wed - 2 July 25
  • Revanth Kcr

    CM Revanth : క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడు కేసీఆర్ – సీఎం రేవంత్

    CM Revanth : కృష్ణా జలాల సద్వినియోగం కోసం కేసీఆర్ ఒక్క రోజు కూడా పోరాడలేదని సీఎం రేవంత్ తీవ్రంగా విమర్శించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం గరిష్టంగా 220 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించలేదని గుర్తు చేశారు

    Published Date - 07:20 PM, Tue - 1 July 25
  • Revanth Reddy Chandrababu

    CM Revanth Reddy : చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

    CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గోదావరి జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తీరైన సూచనలు చేశారు.

    Published Date - 07:01 PM, Tue - 1 July 25
  • Sigachi Blast

    Sigachi Blast : సిగాచి ప్రమాదంపై హెచ్‌ఆర్‌సీ సుమోటో

    Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్‌ పరిశ్రమలో ఇటీవల జరిగిన ఘోర పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

    Published Date - 06:35 PM, Tue - 1 July 25
  • Both parties have looted the state with corruption and family rule: Kishan Reddy

    BJP Telangana : రెండు పార్టీలు అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నాయి: కిషన్ రెడ్డి

    ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఫర్వాలేదు. ఐక్యతే మన బలం. అన్ని స్థాయిల్లోనూ అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

    Published Date - 04:14 PM, Tue - 1 July 25
  • New leadership for Telangana BJP.. N. Ramachandra Rao takes charge as state president

    BJP: తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు

    అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షుడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ..ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇది పార్టీ అంతర్గత ఐక్యతకు నిదర్శనం. బీజేపీ తెలంగాణలో మరింత బలంగా ఎదగబోతున్న సంకేతం అని తెలిపారు.

    Published Date - 01:58 PM, Tue - 1 July 25
  • Rs. crore compensation to families of Pashamilaram victims: CM Revanth Reddy

    Pashamylaram : పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం రేవంత్‌ రెడ్డి

    అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ పరిహారం త్వరితగతిన చెల్లించేందుకు సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడాలని అధికారులను సీఎం ఆదేశించారు.

    Published Date - 01:21 PM, Tue - 1 July 25
← 1 … 47 48 49 50 51 … 746 →

ads

ads


ads

ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd