Telangana
-
CM Revanth Reddy : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి సహా వాళ్లను స్మరించుకోవాలి
CM Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో రెండు దశాబ్దాల తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ఘనంగా ప్రసంగించారు. తెలంగాణ పుట్టుకలో, పోరాట చరిత్రలో ఈ యూనివర్సిటీకి ఉన్న ప్రాధాన్యతను ఆయన విశదీకరించారు.
Date : 25-08-2025 - 1:51 IST -
Telangana : తెలంగాణ ఆరోగ్య శాఖలో 1623 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
ఈ పోస్టుల భర్తీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా జరగనుంది. అర్హత కలిగిన వైద్యుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 8 వ తేదీ నుంచి అక్టోబర్ 22 వరకు సమర్పించవచ్చు.
Date : 25-08-2025 - 1:30 IST -
Husband Kills Wife : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం .. భార్యను హత్య చేసి కాల్చిన భర్త
Husband Kills Wife : పోలీసులు వెంటనే శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. మొదట కుంటిసాకులు చెప్పిన శ్రీశైలం, పోలీసుల గట్టి విచారణతో నేరాన్ని అంగీకరించాడు
Date : 25-08-2025 - 12:32 IST -
Medipally Murder : మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు.. మరదలు సంచలన వ్యాఖ్యలు
Medipally Murder: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన మేడిపల్లి స్వాతి హత్య కేసు మరింత విషాదకరంగా మారుతోంది. గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను మూసీ నదిలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
Date : 25-08-2025 - 12:25 IST -
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ అనేది అసత్యం: రాజగోపాల్ రెడ్డి
. ఎవరైనా సామాన్యంగా కలవడాన్ని రహస్య భేటీగా చూపించడమేంటీ? ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. నేను ఎవరి వెనక కూడా కుట్రలు చేసేటివాడిని కాను అని రాజగోపాల్ రెడ్డి మీడియాతో స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని మీడియా వర్గాలు, సోషల్ మీడియా ఖాతాలు ఆయనపై వివిధ ఊహాగానాలను వ్యాప్తి చేశాయి.
Date : 25-08-2025 - 11:35 IST -
TDP : జగన్ పరిపాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టింది: యనమల
జగన్ పాలన ప్రజలపై తీవ్ర మళ్లింపులను మోపింది. రాష్ట్రాన్ని ఇలాగే నాశనం చేయడం వల్ల ప్రజలకు భారీ జరిమానా పడినట్లయింది. నిరుద్యోగం ఉధృతంగా పెరిగింది. చిన్న చిన్న ఉద్యోగాలకైనా వేల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దుస్థితికి నిదర్శనం అని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 25-08-2025 - 10:51 IST -
MLC Kavitha : కవితతో మాకు ఎలాంటి సమస్య లేదు – జగదీశ్ రెడ్డి
MLC Kavitha : కవితతో బీఆర్ఎస్లో ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆమెను పార్టీ నుంచి తొలగించలేదని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు
Date : 25-08-2025 - 7:48 IST -
Revanth Meets Film Celebrities: తెలుగు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. నిర్మాతలకు పలు సూచనలు!
సినిమా పరిశ్రమలో పని వాతావరణం మెరుగుపడాలని, కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కార్మికుల సమ్మెను ప్రస్తావిస్తూ వివాదాలు లేకుండా పని జరగాలనే ఉద్దేశంతోనే తాను చొరవ తీసుకుని సమ్మెను విరమింపజేశానని తెలిపారు.
Date : 24-08-2025 - 9:04 IST -
Free Electricity: శుభవార్త.. రాష్ట్రంలో వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్!
విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, మండపం చుట్టూ జంక్షన్ బాక్సులు మరియు వైర్లు బహిర్గతంగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Date : 24-08-2025 - 8:06 IST -
Suravaram Sudhakar Reddy : సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళ్లు
Suravaram Sudhakar Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
Date : 24-08-2025 - 4:15 IST -
Hydraa : రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? – కేటీఆర్ సూటి ప్రశ్న
Hydraa : పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుడి ఇంటిని కూల్చే దమ్ము ఉందా అని ప్రశ్నించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది
Date : 24-08-2025 - 3:58 IST -
Telangana: ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం : హరీశ్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ శాఖల నిర్లక్ష్యం వల్ల జ్వరాలు విస్తరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతుందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విమర్శించారు.
Date : 24-08-2025 - 2:11 IST -
Urea Shortage : యూరియా కోసం ఆర్ధరాత్రి వరకు రైతుల పడిగాపులు..ఇదేనా మార్పు అంటే ?
Urea Shortage : యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యం, కొరతపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షిస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Date : 24-08-2025 - 2:01 IST -
Free Bus Scheme : ఉచిత బస్సు వద్దంటూ రోడ్ పై మహిళల ధర్నా
Free Bus Scheme : ఈ పథకం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఉచిత ప్రయాణాన్ని స్వాగతించిన మహిళలకు భిన్నంగా, ఈ పథకం తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు
Date : 24-08-2025 - 1:48 IST -
Makhdoom Bhavan : బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి
సురవరం సుధాకర్రెడ్డి ఒక గొప్ప ప్రజానేత. విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడారు. పేదల పక్షాన నిలిచి, బహుజనుల హక్కుల కోసం నిస్వార్థంగా ఉద్యమించారు.అని ప్రశంసించారు. సురవరం పాలమూరు జిల్లాకు చెందినవారిగా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారన్న విషయాన్ని సీఎం గర్వంగా పేర్కొన్నారు.
Date : 24-08-2025 - 12:09 IST -
Hyderabad : పర్యావరణహితం కోసం మట్టి వినాయక విగ్రహాలు..ఉచితంగా విగ్రహాల పంపిణీ ఎక్కడెక్కడంటే?
ఈ ఏడాది కూడా అదే అభిమతంతో మట్టి విగ్రహాల పంపిణీకి సిద్ధమైంది. ఈసారి, ఆగస్టు 24 నుండి 26 వరకు మూడు రోజుల్లో లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ పంపిణీ చేయనుంది. ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ కూడా తన పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద రెండు లక్షల విగ్రహాలు ఉచితంగా అందిస్తోంది.
Date : 24-08-2025 - 11:17 IST -
Telangana Police : తెలంగాణ పోలీసు వ్యవస్థలో మార్పులు.. ఇక మహిళలకు పెద్దపీట!
ఈ సదస్సులో పాల్గొన్న మహిళా పోలీసులు తమ అనుభవాలను పంచుకుంటూ, వాస్తవిక సవాళ్లను వెల్లడి చేశారు. ముఖ్యంగా లింగ వివక్ష, పదోన్నతుల్లో అసమానతలు, శౌచాలయాల సౌకర్యాల లోపం, పని ప్రదేశాల్లో వేధింపులు, అతి దీర్ఘమైన పని గంటలు, ఊరితనం లేని ట్రాన్స్ఫర్ విధానం వంటి సమస్యలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి.
Date : 24-08-2025 - 11:01 IST -
CM Revanth Reddy : రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమాలకు జీవం పోసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెడుతున్నారు.
Date : 24-08-2025 - 10:46 IST -
Terrible : గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన కిరాతకుడు
Terrible : హత్య చేసిన తర్వాత, మహేందర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మృతదేహం తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని ఒక కవర్లో ప్యాక్ చేసి గదిలోనే ఉంచాడు.
Date : 24-08-2025 - 9:56 IST -
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Date : 23-08-2025 - 8:00 IST