Telangana
-
Nizamabad Mayor: నిజామాబాద్ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మేయర్, బిఆర్ఎస్ నాయకురాలు నీతూ కిరణ్ను సవాలు చేసేందుకు బిజెపి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్లో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
Date : 10-01-2024 - 9:12 IST -
Power Policy Soon: తెలంగాణలో సమగ్ర విద్యుత్ విధానం: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను విశ్లేషించి, క్షేత్రస్థాయి నిపుణులతో చర్చించి
Date : 10-01-2024 - 8:05 IST -
TS Traffic Challan: గుడ్న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. 2023 డిసెంబర్ 26వ తేదీన ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్.
Date : 10-01-2024 - 7:52 IST -
Seethakka: కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు గల్లంతు అయ్యాయి, అందుకే వాళ్లకు ఫ్రస్టేషన్!
Seethakka: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు గల్లంతు అయ్యాయని, అందుకే తమ ఆదేశాలు సరిగా వినిపించడం లేదని మంత్రి సీతక్క బుధవారం ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలపై నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదిలాబాద్ అక్షర క్రమంలో ముందున్నప్
Date : 10-01-2024 - 6:07 IST -
Ponguleti Emotional: రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, పొంగులేటి ఎమోషనల్
Ponguleti: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నాడు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు తెలియకుండానే కొన్ని సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఓ దశలో భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన
Date : 10-01-2024 - 5:54 IST -
Telangana: మధురై కోర్టుకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
Date : 10-01-2024 - 5:46 IST -
KTR : కాంగ్రెస్ పార్టీకి అసలైన సినిమా ముందుంది – కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) విజయం సాధించి కసి తీర్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..వరుసపెట్టి నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతూ..ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని నిరాశ పడొద్దని..ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుని ముందుక
Date : 10-01-2024 - 3:38 IST -
TSRTC : ఆర్టీసీ సిబ్బంది ఫై దాడి చేస్తే..తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారు – సజ్జనార్
ఆర్టీసీ సిబ్బంది (TSRTC) ఫై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ (MD Sajjanar) హెచ్చరించారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటన లో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై బైక్ డ్రైవర్ దాడి చేసాడు. డ్రైవర్ సీటులోనుండి సదరు డ్రైవర్ ను కిందకు లాగి రోడ్ ఫై ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ దాడికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా
Date : 10-01-2024 - 3:28 IST -
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్
Date : 10-01-2024 - 3:07 IST -
Revanth Reddy: దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి, పెట్టుబడులే సీఎం లక్ష్యం
Revanth Reddy: ఇప్పటికే సీఎం గా నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టబడులపై మరింత ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గోద్రెజ్, అదానీ, ఇతర ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. లోక్ సభ ఎన్నికల ముగింట రేవంత్ పెట్టుబడులపై మరిన్ని ద్రుష్టి సారించబోతున్నారు. జాబ్ నొటిఫికేషన్ తో పాటు వివిధ కంపెనీలను తీసుకొచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని రేవం
Date : 10-01-2024 - 1:53 IST -
Adani Drone : హైదరాబాద్లో ‘అదానీ డిఫెన్స్’ డ్రోన్ రెడీ.. ప్రత్యేకతలివీ..
Adani Drone : హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ పార్క్ నుంచి అధునాతన డ్రోన్ విడుదలైంది.
Date : 10-01-2024 - 12:40 IST -
Scarlet Fever: చలికాలం జ్వరంతో జర జాగ్రత్త, ఆస్పత్రిలో చేరుతున్న పిల్లలు
Scarlet Fever: గత కొన్ని రోజులుగా స్కార్లెట్ ఫీవర్తో బాధపడుతున్న ఐదు నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వైద్యులు నివేదించారు. వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్తో త్వరగా చికిత్స చేయవచ్చు. ఇన్ఫెక్షన్ అంటువ్యాధి, సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఆహారం, నీరు వంటి వస్తువులను పంచుకోవడం ద్వారా అ
Date : 10-01-2024 - 12:20 IST -
Ganja – Donkey : గాడిదల పెంపకం ముసుగులో గంజాయి దందా.. ఇలా దొరికారు
Ganja - Donkey : పేరుకు గాడిదల పెంపకం చేపట్టారు. దాని మాటున గంజాయిని విక్రయించారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.
Date : 10-01-2024 - 11:02 IST -
Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్.. నాంపల్లిలో ఘటన
చార్మినార్ ఎక్స్ప్రెస్ (Charminar Expres) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
Date : 10-01-2024 - 9:44 IST -
GMR School of Aviation : విమానాల నిర్వహణపై ఇంజినీరింగ్ కోర్సు.. జీఎంఆర్ ఏవియేషన్ స్కూల్ ఏర్పాటు
GMR School of Aviation : జీఎంఆర్ సంస్థ శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలో ఏవియేషన్ స్కూల్ను ఏర్పాటు చేసింది.
Date : 10-01-2024 - 9:00 IST -
Formula E Race: ఫార్ములా ఇ రేస్ ఫెయిల్యూర్ ఈవెంట్: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఫార్ములా ఇ రేస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఇ రేస్ అనేది ఒక ఫెయిల్యూర్ ఈవెంట్ గా అభివర్ణించారు ఆయన.
Date : 09-01-2024 - 10:35 IST -
CM Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్పై సీఎం రేవంత్ ఆరా
కృష్ణా జిల్లాల రైల్వేలైన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు.
Date : 09-01-2024 - 9:24 IST -
Tiger Dead: తెలంగాణలో మరణించిన పులికి విషప్రయోగం
తెలంగాణలోని పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో ఓ పులి మరణం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.
Date : 09-01-2024 - 8:03 IST -
Kalvakuntla Kavitha: రాయలసీమ ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆపేయించాలి: కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల టెండర్ల రద్దు చేయాలన్న ఆలోచనను కట్టిపెట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వాన
Date : 09-01-2024 - 4:42 IST -
TS : రోడ్డు ఫై అభయహస్తం దరఖాస్తుల ఘటన ఫై ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఆఫీసర్లపై వేటు
బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన దరఖాస్తులు పడిపోయిన ఘటన ఫై ప్రభుత్వం సీరియస్ అవుతూ..ఇద్దరు అభయహస్తం నోడల్ ఆఫీసర్లపై వేటు వేసింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 30 లక్షల మంది గ్యారెంటీ పధ
Date : 09-01-2024 - 4:21 IST