Telangana
-
MLC Kavitha: 200 యూనిట్లలోపు కరెంటుకు బిల్లు కట్టకండి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని,కాబట్టి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్తుకుగానూ బిల్లులు వచ్చిన వారు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నాయకులే చెబుతున్న
Date : 27-12-2023 - 5:51 IST -
CM Revanth: నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్, ఉద్యోగాల భర్తీకి హామీ!
'సీఎం రేవంత్ నిరుద్యోగులు గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని మారోసారి క్లారిటీ ఇచ్చారు.
Date : 27-12-2023 - 4:53 IST -
Rachakonda: రాచకొండ కమిషనరేట్ లో పెరిగిన నేరాలు.. క్రైమ్ రేట్ ఇదే!
Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27,664 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచా
Date : 27-12-2023 - 4:29 IST -
Six Guarantees Application Form : ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రం రిలీజ్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం (Abhaya Hastham) కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్ప
Date : 27-12-2023 - 2:06 IST -
Praja Palana : ప్రస్తుత పెన్షన్ దారులు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలా..?
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) చేపట్టబోతున్న ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ఫై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు (Congress 6 Guarantees apply Form) సంబదించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించబోతున్నారు. అయితే ఈ దరఖాస్తుల ఫై అనేక రకాలుగా మాట్లాడుతుండడంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం రేపటి నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామ
Date : 27-12-2023 - 1:55 IST -
Cold Temperatures: చలి గుప్పిట్లో తెలంగాణ, వణుకుతున్న జనం!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు చలి గాలులు కూడా పెరిగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉ
Date : 27-12-2023 - 1:30 IST -
Shocking: ప్రియుడిపై గంజాయి కుట్ర, అడ్డంగా దొరికిన యువతి!
Shocking: హైదరాబాద్లో గంజాయి పెట్టి మాజీ ప్రియుడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన యువతి, ఆమె ఆరుగురు స్నేహితులను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విడిపోయినందుకు ఆమె మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. హైదరాబాద్లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి, న్యాయ విద్యార్థిని అదోక్షజ అలియాస్ రింకీ (26)కి శ్రవణ్కు
Date : 27-12-2023 - 1:04 IST -
BRS Ex MLA Shakeel Son Car Accident case : ఆక్సిడెంట్ చేసి దుబాయ్కు పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు (BRS Ex MLA Shakeel Son Car Accident Case) సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ అలియాస్ బాబా..ఆక్సిడెంట్ (Accident) చేసి దుబాయ్ కి పారిపోయాడు. ప్రమాదం తర్వాత ముంబై నుంచి దుబాయ్ (Dubai) వెళ్లాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు లొంగిపొమ్మని సాహిల్తో పాటు తండ్రి షకీల్ డ్రైవర్పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సాహిల్కు బదులు డ్రైవర్ వచ్చ
Date : 27-12-2023 - 12:43 IST -
BRS Party: కేసీఆర్ హయాంలో తెలంగాణకు ప్రతిసారి మోడీ అన్యాయం చేశారు : మాజీ ఎంపీ వినోద్
BRS Party: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోడీ కలవడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర సమస్యల పై ప్రధాని మోడీ గారికీ వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోష దాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో వి
Date : 27-12-2023 - 12:20 IST -
Komatireddy: బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ త్వరలో ముగుస్తుంది: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: BRS ప్రభుత్వ పదేళ్ల పాలన అవినీతి, అక్రమాలు, దుబారా, దోపిడితో తెలంగాణ మునుపెన్నడూ లేని స్థాయిలో ధ్వంసమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ వైఖరిని ఎత్తిచూపుతూ తెలంగాణలో గత దశాబ్ద కాలంగా జరిగిన దోపిడీని బయటపెట్టే పత్రాలను ఆ పార్టీ విడుదల చేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై జిల్లా ఇన్
Date : 27-12-2023 - 12:05 IST -
Good News To Students : విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ ..
సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తనదైన మార్క్ కనపరుస్తూ ..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు (Heavy Books Schools ), ధరలు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. పుస్తకాల తయారీలో 90GSM పేపర్కు బదులు 70GSM పేపర్ను వాడాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించిన 70GSM పేపర్ను విద్యాశాఖ క
Date : 27-12-2023 - 12:01 IST -
Free Bus Scheme : రేవంత్ అన్న..ఏంటి మాకు ఈ తిప్పలు ..బస్సు కండక్టర్ల ఆవేదన
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి (CM Revanth)..ఇది ఎవర్నడిగిన ఇదే చెపుతారు..ఒక్కడే అన్ని తానై..ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చేసాడు. అలాంటి రేవంత్ నేడు సీఎం గా బాధ్యతలు చేపట్టి..తనదైన మార్క్ కనపరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అధికారంలోకి రాగానే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ (Free Bus scheme) సౌకర్యం కల్పించి మహిళల్లో సంతోషం నింపారు.
Date : 27-12-2023 - 11:47 IST -
Rythu Bandhu Scheme : రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్..?
గత ప్రభుత్వం (BRS) రైతుల కోసం రైతుబంధు పథకాన్ని (Rythu Bandhu ) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రవేశ పెట్టారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా రైతులకు అందజేసింది. […]
Date : 27-12-2023 - 11:20 IST -
Praja Palana Application Form : ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఇదే…ఈ ఫామ్ ఎలా నింపాలంటే..!!
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇక ఇప్పుడు మిగతా హామీలను నెరవేర్చేందుకు గాను ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్
Date : 27-12-2023 - 10:59 IST -
Praja Palana : ప్రజాపాలన దరఖాస్తులపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసందే. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు
Date : 27-12-2023 - 10:41 IST -
Rice Prices – 2024 : జనవరిలో బియ్యం ధరలు ఎంతగా పెరగనున్నాయో తెలుసా ?
Rice Prices - 2024 : బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయి. నవంబరులో కురిసిన వర్షాల ఎఫెక్టుతో తెలంగాణలో ఖరీఫ్లో పంట నష్టం భారీగా జరిగింది.
Date : 27-12-2023 - 8:49 IST -
Hyderabad : మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన యువతి.. కానీ చివరికి..?
మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు ఓ యువతి పక్కా స్కెచ్ వేసింది. తనతో విడిపోయినందుకు ప్రియుడిపై పగ
Date : 27-12-2023 - 7:44 IST -
TSRTC : పురుషులకు ప్రత్యేక బస్సులు.. ఇతర బస్సుల్లో 25 సీట్లు రిజర్వ్ ?
TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.
Date : 27-12-2023 - 6:52 IST -
BRS Lok sabha Candidates : మెదక్ ఎంపీ బరిలో కేసీఆర్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర పరాజయం చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో విజయ డంఖా మోగించాలని చూస్తుంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో బోల్తా పడ్డ కేసీఆర్..ఈసారి గెలుపు గుర్రాలకే (Lok sabha Candidates) ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇదే క్రమంలో మెదక్ నుండి ఎంపీ బరిలో నిల్చువాలని కేసీఆర్ (KCR) ఆలోచన చేస్తున్నట్లు […]
Date : 26-12-2023 - 9:37 IST -
Praja Palana : ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభలు – మంత్రి పొంగులేటి
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. తాజాగా ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబద
Date : 26-12-2023 - 8:55 IST