Telangana
-
Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్
వైసీపీ మంత్రి రోజా ఫై మరోసారి నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రీసెంట్ గా తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారన
Date : 27-02-2024 - 1:39 IST -
KCR : పక్క చూపుచూస్తున్న నేతలు.. కట్టడికి ప్రయత్నిస్తున్న కేసీఆర్..!
ఎంపీలతో సహా కొందరు బీఆర్ఎస్ (BRS) నేతలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మారాలని కాంగ్రెస్ (Congress)ను సంప్రదిస్తున్నారని, పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు (KCR) నేతలను శాంతింపజేసి ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, కాంగ్రెస్, బీజేపీ (BJP)తో సహా రెండు జాతీయ పార్టీలు తమ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా ఎంపీలను సం
Date : 27-02-2024 - 1:23 IST -
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధన
Date : 27-02-2024 - 12:32 IST -
Drug Party : టాలీవుడ్ దర్శకుడు, హీరోయిన్ చెల్లి, మాజీ సీఎం మనవడు.. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు
Drug Party : హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ స్టార్ హోటల్లో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయిన వారి పేర్లు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి.
Date : 27-02-2024 - 12:23 IST -
Congress: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ విడుదల
Congress Govt: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్(Mahalakshmi Scheme Guide Lines)విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి మహిళలను విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ ప్రకారం… ప్రజా పాలన(Praja Palana) దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు కానున్నారు. read also : Beauty Tips: ముఖంపై ఉం
Date : 27-02-2024 - 12:09 IST -
Guarantees:నేడు తెలంగాణలో మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలు ప్రారంభం
Congress 6 Guarantees: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో( 6 Guarantees) మరో రెండింటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం(telangana govt) సిద్ధమైంది. నేటి సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Ranga Reddy District Chevella)లోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ
Date : 27-02-2024 - 10:28 IST -
Telangana Fossils : డైనోసార్ల యుగపు మొక్కలు.. 6.5 కోట్ల ఏళ్ల నాటి శిలాజాలు లభ్యం
Telangana Fossils : అనగనగా జురాసిక్ కాలం (డైనోసార్ల యుగం) నాటి శిలాజాలు మన తెలంగాణలో లభ్యమయ్యాయి.
Date : 27-02-2024 - 8:53 IST -
Rahul Gandhi : తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. ఆ స్థానాలపై గురి !
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారా ?
Date : 27-02-2024 - 8:30 IST -
Singareni Insurance Scheme : సింగరేణి కార్మికులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు
సింగరేణి కార్మికులకు (SCCL employees) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తీపి కబురు అందించింది. సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా పథకాన్ని (Rs 1 crore Accident Insurance Scheme) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ సింగరేణి సం
Date : 26-02-2024 - 10:00 IST -
Dil Raju : బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిర్మాత దిల్రాజు..?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) రాజకీయ అరంగేట్రం గురించి చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది. దిల్ రాజుకు రెండు పార్టీల నుంచి రెండు ఆఫర్లు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జహీరాబాద్ను బీజేపీ (BJP), నిజామాబాద్ను కా
Date : 26-02-2024 - 6:46 IST -
Mahalaxmi Scheme : రేపటి నుంచి రూ.500లకే సిలిండర్..!
6 గ్యారెంటీల హామీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) వరుసగా పథకాలు అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద మంగళవారం నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకానికి సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సమాచారం . అయితే ఈ పథకంలో లబ్ధిదారులు ముందుగా గ్యాస్ మొత్తం ఖర్చును చ
Date : 26-02-2024 - 6:36 IST -
Telangana: నామినేటెడ్ పదవులపై సీఎం రేవంత్ కసరత్తు
రాష్ట్రంలో చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 26-02-2024 - 4:51 IST -
LRS Scheme : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం
LRS Scheme : 2020 - లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 26-02-2024 - 4:11 IST -
TS : రేపు రేవంత్ సర్కార్ ప్రారభించబోతున్న పథకాలకు బ్రేక్ పడబోతుందా..?
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండో రోజే రెండు కీలక హామీలను నెరవేర్చిన సంగతి తెలిసిందే. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం తో పాటు ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకున్నారు. కాగా కొద్దీ రోజుల క్రితం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు నుండి ప్రజా పాలన దరఖాస్తులను స్
Date : 26-02-2024 - 4:10 IST -
KTR : విద్యార్థులకు బెస్ట్ విషెష్ తెలుపుతూ కేటీఆర్ గిఫ్ట్స్ ..
మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ (Gift) అనేది ఎంత పెద్దది..ఎంత ఖరీదైంది కాదు..వారి అవసరాన్ని తీర్చేదయి ఉండాలి..అప్పుడే తీసుకున్న వారికీ , ఇచ్చే వారికీ సంతృప్తి ఉంటుంది. ఇదే కేటీఆర్ చేసారు. త్వరలో 10 వ తరగతి పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఈ తరుణంలో తన నియోజకవర్గంలోని 10 వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ ప్యాడ్ తో పాటు పెన్నులను గిఫ్ట్ గా పంపించి వారిలో స
Date : 26-02-2024 - 3:37 IST -
TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ (KTR) ఓర్వలేక పోతున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ (KTR) మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని, ప్రజలను మోసం చేయడమే
Date : 26-02-2024 - 3:11 IST -
TS : రైతు బంధు స్కీమ్లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు
ముఖ్యంగా రైతుబంధు (Rythu Bandhu) , రైతు భీమా స్కిం (Rythu Bheema) లలో పెద్ద ఎత్తున దోపిడీ , అవినీతి జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది
Date : 26-02-2024 - 2:09 IST -
HYD : వామ్మో.. భిక్షాటన చేసే మహిళ రూ.45 వేల మొబైల్ ను వాడుతుంది..
ఈరోజుల్లో భిక్షాటన (Beggar ) చేసే వారి దగ్గరే భారీగా డబ్బు బయటపడుతుంది. రోడ్ల ఫై డబ్బులు అడుగుకుంటూ పెద్ద ఎత్తున దాచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, వాడిపోయిన ముఖంతో కనిపించే బిచ్చగాళ్లని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. అయ్యో పాపం అని దగ్గరికి పిలిచి, మన శక్తి మేరకు తోచిన సాయం చేస్తాం. ఈ బలహీనతే భిక్షగాళ్లను లక్షాధికారులను చేస్తుంది. అయ్యో అని ప్ర
Date : 26-02-2024 - 1:55 IST -
Drug Party : రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్
Drug Party : డ్రగ్స్ సప్లై, సేల్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం మాత్రం కనిపించడం లేదు.
Date : 26-02-2024 - 1:39 IST -
Hyderabad: హైదరాబాద్లో చోరీకి గురైన మ్యాన్హోల్స్
మ్యాన్హోల్స్పై ఉన్న స్టీల్ ప్లేట్లను దొంగిలించి విక్రయిస్తున్నారు. అమీర్పేట పరిధిలోని లీలానగర్లో దాదాపు 30 మ్యాన్హోల్ పై ఉన్న ప్లేట్లను దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు శ్రమిస్తున్నారు.
Date : 26-02-2024 - 12:51 IST