Telangana
-
Lok Sabha Elections : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎంతో తెలుసా..?
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవీలత .. ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ. 218.38 కోట్లుగా పేర్కొంది
Date : 25-04-2024 - 2:24 IST -
Jagga Reddy: బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలి.. ఆ నేతలకు జగ్గారెడ్డి పిలుపు
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఏ కారణం చేత అయిన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలో చేరి పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. పార్టీ లో చేరే వారు బేషరతుగా పార
Date : 25-04-2024 - 1:32 IST -
CM Revanth Reddy: బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు అయినట్టే : సీఎం రేవంత్
CM Revanth Reddy : హైదరాబాద్లోని గాంధీభవన్లో బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 25-04-2024 - 1:02 IST -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు ?
Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.
Date : 25-04-2024 - 12:21 IST -
Amit Shah: తెలంగాణపై బీజేపీ దృష్టి.. నేడు సిద్దిపేటకు అమిత్ షా
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తొలి బహిరంగ సభకు సిద్దిపేట వేదికైంది.
Date : 25-04-2024 - 10:16 IST -
Kodad Road Accident : లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురి దుర్మరణం
Kodad Road Accident : ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ఆరుగురు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి.
Date : 25-04-2024 - 7:30 IST -
Telangana: అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్ళాడు: సీఎం రేవంత్
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్లిండు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలకు దిగారు.
Date : 25-04-2024 - 12:11 IST -
KCR Interview: వైఎస్ఆర్ ఓట్లపై కన్నేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడాలంటే కీలక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ప్రస్తుతం దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ ఎన్నికలు పూర్తయ్యాయి.
Date : 24-04-2024 - 11:13 IST -
Teenmar Mallanna : కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
2021 లో ఇదే స్థానం నుండి బిఆర్ఎస్ తరుపున పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు
Date : 24-04-2024 - 10:47 IST -
Congress : కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్కు హై డిమాండ్..!
పాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు చాలా కీలకం. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆ పార్టీ మరో ఓటమిని రుచి చూసేందుకు సిద్ధంగా లేదు.
Date : 24-04-2024 - 10:31 IST -
Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఉత్కంఠ కు తెరదించిన కాంగ్రెస్
బుధువారం పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు
Date : 24-04-2024 - 9:35 IST -
Madhavi Latha : మాధవిలత చరిత్రను తిరగరాస్తుందా..?
అనేక మంది సినీ తారలు రాజకీయాల్లోకి ప్రవేశించి విజయవంతమైన రాజకీయ నాయకులుగా నిలిచారు. అదే బాటలో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా తన రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించారు.
Date : 24-04-2024 - 9:26 IST -
CM Revanth Reddy : మోడీకి గుణపాఠం చెప్పాల్సిన టైం వచ్చింది – సీఎం రేవంత్
బిజెపి మత పిచ్చితో కొట్టుకుంటుందని ..అలాంటి మతపిచ్చి పార్టీని దేశం నుండి తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు
Date : 24-04-2024 - 8:58 IST -
Accident in KCR’s Convoy : కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం..
నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ లోని పదికి పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి
Date : 24-04-2024 - 8:45 IST -
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్లగొండ రైతులు
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడు నది ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దునికేవని, మీరు ఉన్నప్పుడే అప
Date : 24-04-2024 - 8:44 IST -
KCR Speech: 1956 నుంచి తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సే: కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ను గద్దె దించేందుకు 10-12 మంది బీఆర్ఎస్ ఎంపీలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోరుబాట బస్సుయాత్రలో బుధవారం కేసీఆర్ ఈ రోజు మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి పోరులో భాగంగా 21 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో కూడా ఇదే తరహాలో సభలో ప్రసంగించారన్నారు.
Date : 24-04-2024 - 8:26 IST -
CM Revanth Reddy : హరీష్ రాజీనామా రెడీ చేసుకో.. నీ సవాల్కు సిద్ధం..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. రుణమాఫీ కేంద్రంలో అధికార కాంగ్రెస్ను పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-04-2024 - 8:09 IST -
Secunderabad Railway Station : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మరో 5 టికెట్ కౌంటర్లు…
ఇప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అంత తమ సొంతర్లకు పయనం అవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది
Date : 24-04-2024 - 5:53 IST -
Hyd Metro : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..రేపు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు
రేపు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా రేపు అర్ధరాత్రి వరకు ఆ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో ఉండబోతాయని తెలిపింది
Date : 24-04-2024 - 5:38 IST -
Yadadri Thermal Power Plant : అతి త్వరలో యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి
అతి త్వరలో యాదాద్రి ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతి ఇచ్చింది
Date : 24-04-2024 - 5:01 IST