Telangana
-
Telangana: అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారు: సీఎం
గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 10:09 PM, Tue - 5 March 24 -
CM Revanth – 2 Brothers : సీఎం రేవంత్ సోదరులకు ఎంపీ టికెట్స్.. నిజమేనా ?
CM Revanth - 2 Brothers : ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది.
Published Date - 09:19 PM, Tue - 5 March 24 -
Manne Srinivas Reddy : మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ (BRS) కి భారీ షాక్ తగలడంతో..లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధినేత కేసీఆర్ (KCR) చూస్తున్నారు. ఈ క్రమంలో గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా (Mahabubnagar BRS MP Candidate) మన్నె శ్రీనివాస్ రెడ్డి (Manne Srinivas Reddy) ని ఖరారు చేసారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజక
Published Date - 08:42 PM, Tue - 5 March 24 -
T-SAT: టీశాట్కు కొత్త సీఈఓ.. ఎవరో తెలుసా..?
ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ (T-SAT) సీఈఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 08:36 PM, Tue - 5 March 24 -
Tonique Liquor : ‘టానిక్ లిక్కర్’పై రైడ్స్.. అందులో పార్ట్నర్స్ ఎవరో తెలుసా ?
Tonique Liquor : టానిక్ లిక్కర్ గ్రూప్స్.. తెలంగాణలోనే వెరీవెరీ స్పెషల్!!
Published Date - 06:19 PM, Tue - 5 March 24 -
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి . రేవంత్ రెడ్డికి గుడి నిర్మాణానికి రెడ్డి సంఘం స్పాన్సర్ చేస్తోంది. మార్చి 19, 2024న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Published Date - 05:13 PM, Tue - 5 March 24 -
Telangana: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎం: ప్రధాని మోదీ
రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.
Published Date - 04:22 PM, Tue - 5 March 24 -
BRS MLA Kale Yadaiah : సీఎం రేవంత్ తో ఎమ్మెల్యే కాలె భేటీ..బిఆర్ఎస్ లో మరో వికెట్ పడబోతుందా..?
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ (Telangana) రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ (BRS) కీలక నేతలంతా వరుసపెట్టి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు..సీఎం రేవంత్ (CM Revanth) ను కలిసి కాంగ్రెస్ లో చేరగా..తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య (BRS MLA Kale Yadaiah ).. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం తో బిఆర్ఎస్ పార్టీ లో మరో వికెట్ పడబోతుందా..? అని అంత
Published Date - 03:57 PM, Tue - 5 March 24 -
Dasoju Sravan: ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డికి చెప్పాండి: దాసోజు శ్రవణ్ సూచన
Dasoju Sravan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) ప్రధాని నరేంద్ర మోడీ(pm modi)ని ప్రశంసిస్తున్నారని… సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ఆయనకు ఎలా మాట్లాడాలో చెప్పాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) సూచించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ… ఓ వైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని పదవి నుంచి మోడ
Published Date - 03:42 PM, Tue - 5 March 24 -
Warangal: వరంగల్ లో బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా
Warangal: వరంగల్ ప్రాంతం కేసీఆర్ అడ్డాగా మారిన సందర్భంలో పట్టణం గులాబీ జెండాలతో నిండిపోయింది. గత ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ జెండా కాదు కదా నాయకులే కరువవుతున్నారు. మరోసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వరంగల్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.లోక్సభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో గానీ, కాంగ్రె
Published Date - 03:19 PM, Tue - 5 March 24 -
Mahashivratri: మహా శివరాత్రి..వేములవాడ వెళ్లే భక్తులకు శుభవార్త
Mahashivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణలోని శైవక్షేత్రాల్లో వేములవాడ (vemulawada) రాజన్న ఆలయం ఒకటి. మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మహా శివరాత్ర
Published Date - 03:19 PM, Tue - 5 March 24 -
BSP – BRS Alliance : కేసీఆర్తో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ భేటీ..పొత్తు కు సిద్ధమా..?
లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ (RS Praveen Kumar) భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నంది నగర్లోని కేసీఆర్ నివాసంలో దాదాపు గంటకు పైగా వీరు సమావేశమయ్యారు. ఈ భేటీలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందం కూడా ఉంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, బాల్క సుమన్ కూడా పాల్గొ
Published Date - 03:19 PM, Tue - 5 March 24 -
PM Modi : ప్రధాని మోడీకి సీఎం రేవంత్ 11 విజ్ఞప్తులు
తెలంగాణలో ప్రధాని మోడీ (Modi) రెండు రోజుల పర్యటన (Telangana Tour) ముగిసింది. కొద్దిసేపటి క్రితం సంగారెడ్డి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Published Date - 03:11 PM, Tue - 5 March 24 -
Khammam: ఖమ్మంలో నామా చరిత్ర సృష్టిస్తాడా? కేసీఆర్ నమ్మకం నిలబెట్టేనా..
బీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఖమ్మంలో ఐదోసారి లోక్సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో నామా అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ఆమోదించారు.
Published Date - 02:56 PM, Tue - 5 March 24 -
Banjara Hills : బంజారాహిల్స్ ట్రాఫిక్ బాక్సులో డెడ్ బాడీ..
నిత్యం రద్దీ గా ఉండే..బంజారాహిల్స్ (Banjara Hills) తాజ్ కృష్ణ ఏరియాలో.. నడి రోడ్డుపై ట్రాఫిక్ బూత్ బాక్స్ (Traffic Box) లో డెడ్ బాడీ (Dead Body) ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ట్రాఫిక్ బూత్ బాక్స్ లో నిత్యం ట్రాఫిక్ పోలీసులు ఉంటూ..ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తుంటారు. అలాంటి బూత్ లో డెడ్ బాడీ ఉండడం ఏంటి అని పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 01:48 PM, Tue - 5 March 24 -
Kaleshwaram : కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకుంది – ప్రధాని మోడీ
పటాన్చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభ (BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ (Modi) బిఆర్ఎస్ , కాంగ్రెస్ (BRS-COngress) పార్టీలపై విరుచుకపడ్డారు. కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project) పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మంగళవారం ఉదయం సి
Published Date - 01:15 PM, Tue - 5 March 24 -
2008 DSC Candidates : ప్రజా భవన్ వద్ద డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన..
హైదరాబాద్లోని ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద డీఎస్సీ 2008 బాధితులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని వారంతా కోరుతూ ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజా భవన్ లో ప్రజావాణి పేరుతో ప్రతి మంగళవారం ప్రజల నుండి పిర్యాదులు తీసుకునే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. ఈ కార్యక్రమం చేపట్టిన దగ్గరి నుండి ప్రతి మంగళవ
Published Date - 12:59 PM, Tue - 5 March 24 -
Modi : దక్షిణ భారత్ కు గేట్ వేలా తెలంగాణ – మోడీ
దక్షిణ భారత్కు గేట్వేలా తెలంగాణ అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ లో ప్రధాని మోడీ (PM Modi ) పర్యటన కొనసాగుతుంది. సోమవారం ఆదిలాబాద్లో రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని.. నేడు సంగారెడ్డి నుంచి మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో రూ.9021 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభోత్సవ
Published Date - 12:45 PM, Tue - 5 March 24 -
Narendra Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని పటేల్ గూడకు ప్రధాని మోదీ (Narendra Modi) చేరుకున్నారు. రూ.9021 కోట్లతో చేపట్టే వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఘట్కేసర్-లింగంపల్లి MMTS, మెదక్-ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే, సంగారెడ్డి X రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 6 లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తె
Published Date - 12:11 PM, Tue - 5 March 24 -
Old City Metro : హైదరాబాద్ పాతబస్తీ మెట్రోకు మార్చి 8న శంకుస్థాపన
హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మార్చి 8న శంకుస్థాపన చేయనున్నారు. ఫలక్నుమాలో శంకుస్థాపన చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (MGBS) నుండి ఫలక్నుమా వరకు 5.5 కి.మీల విస్తీర్ణంలో మొదటి దశ మెట్రో రైలు పని , కారిడార్ II (గ్రీ
Published Date - 11:30 AM, Tue - 5 March 24