Telangana
-
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు నుంచి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అధ్యయనం
NDSA Committee Visits Kaleshwaram Today : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లోని ఆనకట్ట కుంగుబాటు, పగుళ్లకు కారణాలను విశ్లేషించి, ప్రత్యామ్నాయాల సిఫార్సుల కోసం నియమించిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు రెండ్రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏ
Published Date - 12:27 PM, Thu - 7 March 24 -
Mallareddy: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కి రెవెన్యూ అధికారులు భారీ షాక్
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) కి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నిద్ర కూడా పోనివ్వడం లేదు. పదేళ్ల పాటు బిఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు అధికార నేతలు తాము ఆడిందే ఆట..పాడిందే పాట గా ఉండేది కానీ ఇప్పుడు అధికారం మారడం తో అసలైన ఆట చూపిస్తున్నారు అధికార పార్టీ కాంగ్రెస్. ముఖ్యంగా మల్లారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకొని విపరీతమైన భూకబ్జాలు చేసారని పెద్ద ఎత్తున ఆ
Published Date - 12:10 PM, Thu - 7 March 24 -
High Court : టీ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..
తెలంగాణ రాష్ట్ర సర్కార్ (Telangana Govt) కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (Governor Kota MLC) అభ్యర్థుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను కొట్టిపారేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని సూచించింది. ఎమ్మెల్సీల నియామ
Published Date - 11:51 AM, Thu - 7 March 24 -
MLC Kavitha : సీఎం రేవంత్ బీజేపీలో చేరే అవకాశం..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని కవిత విమర్శించారు. అంతేకాకుండా.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై స
Published Date - 11:49 AM, Thu - 7 March 24 -
CM Revanth Reddy : ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది
రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో కరువు పరిస్థితులు నెలకొంటాయని , రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని సమస్యను సమిష్టిగా ఎదుర్కొని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. “ కరువు లేదా మరేదైనా పెద్ద సమస్య అయినా, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. లోటు వర్షపాతం కారణంగా అన
Published Date - 11:44 AM, Thu - 7 March 24 -
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో కృత్రిమ కరవుకు దారితీస్తోందిః కవిత
MLC Kavitha: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహారం కృత్రిమ కరవుకు(Artificial famine) దారితీస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్(Chit chat with the media) చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు(Kaleshwaram Project) ఉన్నప్పటికీ దాన్ని వాడుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్
Published Date - 11:34 AM, Thu - 7 March 24 -
CM Revanth Reddy : నేడు ఎలివేటెడ్ కారిడార్కు సీఎం రేవంత్ శంకుస్థాపన
ఉత్తర తెలంగాణకు రాజమార్గమైన హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్కు సీఎం రేవంత్ నేడు భూమి పూజ చేయనున్నారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి సమీపంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. రూ.2232 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్లో నగరంలో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాజీవ్ రహదారి స్టేట్ హ
Published Date - 10:32 AM, Thu - 7 March 24 -
Congress : నేడు కాంగ్రెస్ తొలి జాబితా..!
నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడే అవకాశముంది. ఈ లిస్ట్లో తెలంగాణ నుంచి 10 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నేతలు ఆశావహుల పేర్లను అధిష్ఠానానికి సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొ
Published Date - 10:07 AM, Thu - 7 March 24 -
KTR : ‘తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ’ అంటూ రేవంత్ ఫై కేటీఆర్ ట్వీట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం.. అసలు గోల్ మాల్ గుజరాత్ మోడల్కు.. గోల్డెన్ తెలంగాణ మోడల్తో పోలికెక్కడిది.. ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ
Published Date - 10:08 PM, Wed - 6 March 24 -
Good News : బుకింగ్ బెర్తులపై 10% డిస్కౌంట్ ప్రకటించిన TSRTC
ప్రయాణికులకు నిత్యం తీపి కబుర్లు తెలుపుతూ వస్తున్న TSRTC ..తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది. లహరి (TSRTC Lahari AC Sleeper Bus) AC స్లీపర్, AC స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బుకింగ్ బెర్తులపై 10% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ బస్
Published Date - 09:50 PM, Wed - 6 March 24 -
Praja Deevena Sabha : మోడీ , కేసీఆర్ లను ఉతికిఆరేసిన సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి మాజీ సీఎం కేసీఆర్ (KCR) , దేశ ప్రధాని మోడీ (Modi) లపై విరుచుకపడ్డారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని ప్రధానికి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ చేస్తున్న కేసీఆర్ ఫై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ పదేళ్లు సీఎంగా, మోడీ పదేళ్లు పీఎంగా ఉండొచ్చు. పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా? పాలమూరు బిడ్డ సీఎం కుర్చ
Published Date - 09:31 PM, Wed - 6 March 24 -
Gruha Jyothi Zero Electricity Bill : జీరో బిల్లు కొట్టిన సీతక్క
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపుతో పాటు ఇటీవల మరో రెండు గ్యారంటీలైన రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల (Gruha Jyothi) వరకు ఫ్రీ కరెంట్ (Electricity Bill) పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 లక్షలకు పైగా వినియోగదారులకు ‘జీరో’ విద్యుత్ బిల్లులు జారీ చేసారు. దీంతో అన
Published Date - 08:57 PM, Wed - 6 March 24 -
TS Politics : కేటీఆర్ అన్నదే జరిగితే.. బీఆర్ఎస్కు చావుదెబ్బ తప్పదు..!
ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై బీఆర్ఎస్ (BRS) నేతలు సతమతమవుతున్నారు. లేటెస్ట్ గా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని బడే భాయ్ అని సంబోధించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ద్రోహిని కొండెక్కిస్తున్నారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. “ఆ వ్యక్తి (మోదీ) ఈ వ్యక్తి (రేవంత్ రెడ్డి) చెవిలో ఏమి చెప్పాడో మేము చేయడం లేదు. బడే భాయ్ అ
Published Date - 08:52 PM, Wed - 6 March 24 -
Hyderabad Housing : ముంబైని మించిన హైదరాబాద్.. ఇళ్ల కొనుగోలులో కొత్త ట్రెండ్
Hyderabad Housing : హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల ట్రెండ్పై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 05:45 PM, Wed - 6 March 24 -
TSPSC: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ
TSPSC: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఆగస్టులో గ్రూప్ -2, అక్టోబరులో గ్రూప్-1 మెయిన్స్, నవంబరులో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల తేదీలు.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కాగా, ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసింద
Published Date - 04:59 PM, Wed - 6 March 24 -
Komatireddy : కేసీఆర్కు దిక్కులేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందిః కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) కాంగ్రెస్(Congress) పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఎదుర్కొనే దమ్ములేకే అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు నక్కకు… నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీశ్ రావు ఆ పార
Published Date - 03:24 PM, Wed - 6 March 24 -
TS : KTR ‘జాతక రామారావు’ అయ్యాడంటూ కాంగ్రెస్ సైటైర్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress – BRS) మధ్య ఎలాంటి మాటల యుద్ధం కొనసాగిందో..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections ) సమయం దగ్గర పడుతుండడం తో ఇరు నేతల మధ్య వార్ నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ ఎలాగైనా..లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తూ వస్తున్న అధినేత కేసీఆర్. ఇటు అసెంబ్లీ ఎన్నికల సక్సెస
Published Date - 03:12 PM, Wed - 6 March 24 -
BJP’s Name Game in Telangana : మూసాపేట ఇక మస్కిపేట గా మారబోతుందా..?
అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన వారికీ అనుగుణంగా పేర్లు మార్చడం చేస్తుంటారు. మొన్నటివరకు బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో వాహనాల రిజిస్టేషన్లకు AP ని కాస్త TS గా చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే TS ను కాస్త TG మార్చారు. అంతే కాదు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని కూడా యాదగిరి గుట్టగా మార్చబోతున్నారు. ఇలా ఈ రెండే కాదు నగరంలోని పలు ఏరియాల పేర్లు కూడా
Published Date - 02:57 PM, Wed - 6 March 24 -
Rythu Nestham : ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి ఎన్నికల హామీలను నెరవేరుస్తూ..ప్రజల అవసరాలు తీస్తూ ప్రజా సీఎం గా గుర్తింపు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు నేస్తం (Rythu Nestham) పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇది రైతుల సమస్యలు ప
Published Date - 02:15 PM, Wed - 6 March 24 -
3000 Crores Loan : రూ.3వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇలా..
3000 Crores Loan : ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం తెలంగాణ సర్కార్ రూ.3,000 కోట్ల లోన్ తీసుకోనుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి ఈ లోన్ను రాష్ట్రం తీసుకోనుంది. ఈ లోన్ ఇచ్చేందుకు హడ్కో విధించే షరతులను అంగీకరించేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అనుమతిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి(3000 Crores Loan) తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చింది. త
Published Date - 12:34 PM, Wed - 6 March 24