Telangana
-
Congress: కాంగ్రెస్ పార్టీలోకి మల్లా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి..?
Congress: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) మల్లారెడ్డి(Mallareddy), ఆయన అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(Marri Rajasekhar Reddy)బీఆర్ఎస్(BRS) పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ(Congress party)లోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు కాంగ్ర
Published Date - 01:29 PM, Fri - 8 March 24 -
Job Calendar : ఇక ఏటా టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్.. రెడీ అవుతున్న ముసాయిదా
Job Calendar : రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే వార్షిక జాబ్ క్యాలెండర్ను అమల్లోకి తేవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భావిస్తోంది.
Published Date - 12:45 PM, Fri - 8 March 24 -
Womens Day Special : మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాట ప్రగతి కథ
గత 50 ఏళ్లుగా మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ప్రగతి కథ. మహిళలు, బాలికలు అడ్డంకులను పడగొట్టారు, మూస పద్ధతులను తొలగించారు, మరింత న్యాయమైన, సమానమైన ప్రపంచం వైపు పురోగతిని నడిపించారు. మహిళల హక్కులు చివరకు ప్రాథమిక, సార్వత్రిక మానవ హక్కులుగా గుర్తించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది బాలికలు తరగతి గదుల్లో ఉన్నారు. మార్గదర్శక నాయకురాల్లు ప్రపంచవ్యాప్తంగా మగు
Published Date - 12:27 PM, Fri - 8 March 24 -
Ramagundam Fertilizers : లక్షన్నర దాకా శాలరీ.. రామగుండం ఫెర్టిలైజర్స్లో 27 జాబ్స్
Ramagundam Fertilizers : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)కు నోయిడాలో కార్పొరేట్ ఆఫీసు ఉంది.
Published Date - 11:37 AM, Fri - 8 March 24 -
Lok Sabha Elections : T కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు వీరేనా..?
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ బిజెపి 195 మంది కూడిన మొదటి లిస్ట్ ను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టగా ..కాంగ్రెస్ కూడా మొదటి జాబితాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతుంది. ఇక బిజెపి తెలంగాణ నుండి 09 మంది అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ కూడా మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 [&hell
Published Date - 11:28 AM, Fri - 8 March 24 -
Hyderabad: హైదరాబాద్లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8,9,10 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వారాంతపు సెలవులను రద్దు చేసింది.
Published Date - 11:10 PM, Thu - 7 March 24 -
CM Revanth Reddy : కులాల మధ్య అంతరాలను తొలగించాలనే ఒకే క్యాంపస్లో అన్ని గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్లో అన్ని గురుకులాలను నెలకొల్పడం ద్వారా కులాల మధ్య అంతరాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం బలంగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలియజేశారు. దాని ప్రయత్నంలో భాగంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పటికే ఈ సంస్థకు శంకుస్థాపన చేశామని, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంట
Published Date - 09:08 PM, Thu - 7 March 24 -
Water Crisis : హైదరాబాద్ తాగునీటి సంక్షోభం ఎదుర్కొక తప్పదా..?
ఏళ్ల తరబడి స్థిరమైన నీటి సరఫరా, ముఖ్యంగా వేసవిలో, హైదరాబాద్ తాగునీటి ఎద్దడి అంచున ఉన్నట్లు కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన నీటి వనరులలో క్షీణిస్తున్న స్థాయిలు, తగినంత వర్షపు నీటి సేకరణ కారణంగా సాధారణ భూగర్భజల మట్టాలు, రాబోయే వేసవి నెలల్లో సవాళ్లను ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు గతంలో అక్కడక్కడ నీటి కొరతను ఎదుర్కొన్నప్పటికీ, నగరంలో మొత్తం నీటి సరఫరా తగ
Published Date - 08:58 PM, Thu - 7 March 24 -
Hyderabad: కేసీఆర్ హయాంలో నగరంలో డ్రగ్స్, పబ్ కల్చర్ :సీఎం రేవంత్
గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో గంజాయి , డ్రగ్స్, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ నగరంగా తీసుకొచ్చిన ప్రతిష్టను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని
Published Date - 07:36 PM, Thu - 7 March 24 -
Futuristic Multi Level Parking : హైదరాబాద్కు త్వరలో ఫ్యూచరిస్టిక్ మల్టీ లెవల్ పార్కింగ్
నాంపల్లిలో మరో మూడు నెలల్లో హైదరాబాదీలకు ఫ్యూచరిస్టిక్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆటోమేటెడ్ పార్కింగ్ సదుపాయంతో, కాంప్లెక్స్లో దాదాపు 250 కార్లు ఉంటాయి. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) కింద నిర్మిస్తున్న ‘నవమ్’ అనే ప్రాజెక్ట్ మాజీ MA&UD మంత్రి కేటీఆర్ ఆలోచన. నగరం
Published Date - 07:03 PM, Thu - 7 March 24 -
Rameshwaram Cafe : రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి స్కెచ్లను రూపొందించిన హైదరాబాద్ కళాకారుడు
హైదరాబాద్కు చెందిన డాక్టర్ హర్ష సముద్రాల అనే కళాకారుడు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం వెల్లడించిన చిత్రం ఆధారంగా నిందితుడి స్కెచ్లను రూపొందించారు . డాక్టర్ హర్ష అనే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గురువారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్కెచ్లను పోస్ట్ చేశాడు, పేలుడు జరిగినప్పటి నుండి అనుమానితుడు అస్ప
Published Date - 05:22 PM, Thu - 7 March 24 -
TS Annual Budget : తెలంగాణ వార్షిక రుణం బడ్జెట్ అంచనాలను మించిపోయింది
తెలంగాణ వార్షిక రుణం ఇటీవలి సంవత్సరాలలో మొదటిసారిగా బడ్జెట్ అంచనాలను మించిపోయింది, ఈ ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రూ.40,852.51 కోట్లుగా ఉంది, మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంవత్సరం బడ్జెట్ అంచనా రూ.38,234.94 కోట్లుగా ఉంది. కాంగ్రెస్ నాయకులు రుణాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఇప్పటికే అంచనాలను మించిపోయాయి.
Published Date - 05:03 PM, Thu - 7 March 24 -
BRS : మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి
స్థానిక సంస్థల కోటాలో మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఎన్ నవ
Published Date - 04:22 PM, Thu - 7 March 24 -
DK Aruna : సీఎం రేవంత్ ను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చిన డీకే అరుణ
తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth ) ఫై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విరుచుకపడ్డారు. పాలమూరు సభ (Palamuru Meeting)లో రేవంత్ మాట్లాడిన తీరు చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తువస్తున్నాయని ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి తాను సీఎం హోదాలో ఉన్నానని మర్చిపోయి..ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోడీ ̵
Published Date - 04:21 PM, Thu - 7 March 24 -
KTR : కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలనీ సీఎం రేవంత్ డిమాండ్
‘కేంద్రం నుంచి తెలంగాణ కు రావాల్సిన కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నాచౌక్లో కేటీఆర్ (KTR) ఆమరణ నిరాహార దీక్ష (strike) చేస్తే మద్దతిస్తాం. గతంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అదే స్ఫూర్తిని తీసుకొని.. కేటీఆర్ సచ్చుడో, నగరానికి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిమాండ్ చేసారు. గుర
Published Date - 03:47 PM, Thu - 7 March 24 -
KTR : ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు తెలియాలిః కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) నేడు కరీంనగర్(Karimnagar)పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో(Party workers) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు కూడా తెలియాలి… అందుకే రేవంత్ రెడ్డి(Revanth Reddy) అయిదేళ్లు పాలన చేయాలి… అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్(kcr) గొప్పతనం తెలుస్తుందని అన్నారు. నాడు ఆంధ్రా పాలన మీద 2001లో కేసీఆర్
Published Date - 03:42 PM, Thu - 7 March 24 -
CM Revanth : మల్లారెడ్డి కాళ్లబేరానికి వచ్చినట్లేనా..?
అధికారం అనేది ఎవరికీ ..ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం చేతిలో ఉందికదా అని ఏది చేసిన..ఏం మాట్లాడిన చెల్లదు. ఒన్స్ అధికారం పోయిందా..అంతే సంగతి. ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy) పరిస్థితి కూడా అలాగే ఉంది. పాలమ్మిన.. పూలమ్మిన..కష్టపడ్డా అంటూ వేదికలపై పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి బాగానే ఆకట్టుకున్నాడు కానీ..నిజంగా అవి అమ్మితే అన్ని ఆస్తులు రాలేదనేది అందరికి తెలిసింద
Published Date - 03:33 PM, Thu - 7 March 24 -
Half Day schools : ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు..
Half Day schools : తెలంగాణ(Telangana)లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 (శుక్రవారం) నుంచి ఒంటిపూట బడుల(Half Day schools)ను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ(government), ప్రైవేటు(private), ఎయిడెట్(Aidet) స్కూళ్లలలో(schools) మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ రోజుల్లో పాఠ
Published Date - 03:15 PM, Thu - 7 March 24 -
Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
Telangana HC Verdict On MLCs : తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు(governor quota mlc)గా కోదండరాం, ఆమీర్ అలీఖాన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు
Published Date - 12:57 PM, Thu - 7 March 24 -
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు నుంచి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అధ్యయనం
NDSA Committee Visits Kaleshwaram Today : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లోని ఆనకట్ట కుంగుబాటు, పగుళ్లకు కారణాలను విశ్లేషించి, ప్రత్యామ్నాయాల సిఫార్సుల కోసం నియమించిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు రెండ్రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏ
Published Date - 12:27 PM, Thu - 7 March 24