Telangana
-
KTR: ఈ నెల 6న అసెంబ్లీ ముందు.. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా
KTR : కాంగ్రెస్(congress) పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr) విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు సోమవారం బీఆర్ఎస్(brs) రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress G
Published Date - 12:32 PM, Mon - 4 March 24 -
Road Accident in Wanaparthy : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి
వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తకోట సమీప జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి(Car Out of Control) చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బళ్లారి నుండి హైద్రాబాద్ కు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Published Date - 11:57 AM, Mon - 4 March 24 -
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Published Date - 11:44 AM, Mon - 4 March 24 -
Madhavi Latha : ఒవైసీని హెచ్చరించిన బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవి లత
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ.. బీజేపీ (BJP) అధిష్ఠానం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా.. అందులో హైదరాబాద్ నుండి చోటు దక్కించుకున్న కొత్త ముఖం కొంపెల్ల మాధవి లత (Madhavi Latha) పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. ఈమె పేరు ప్రకటించిన దగ్గరి నుండి ఈమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అంత. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గ
Published Date - 11:23 AM, Mon - 4 March 24 -
Telangana: పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది: రేవంత్ పై బండి
పేద కుటుంబాలకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మీరు ఏ ప్రాతిపదికన ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు . పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మంది బంధువులకు భోజనం వడ్డించినట్లు కనిపిస్తోంది.
Published Date - 08:59 AM, Mon - 4 March 24 -
PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ వివరాలివీ..
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల టూర్లో భాగంగా ఆయన రూ.56వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వీటిలో విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పర్యటనల వివరాలు తెలుసుకుందాం.. We’re now on WhatsApp. Click to Join ప్రధాని మోడీ ఇవాళ ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుక
Published Date - 08:30 AM, Mon - 4 March 24 -
Congress MP Candidates : 14 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా ?
Congress MP Candidates : తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకుగానూ 14 సీట్లకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.
Published Date - 07:59 AM, Mon - 4 March 24 -
Shock to BRS: కేసీఆర్ కు భారీ షాక్.. రాజీనామాకు సిద్దమైన ఆరూరి రమేష్
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలనుంది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Published Date - 10:24 PM, Sun - 3 March 24 -
CM Revanth: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోంది: సీఎం రేవంత్
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోందని అభిప్రాయపడ్డారు తెలంగాణ కం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆదివారం ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్లో ‘గవర్నర్పేట టు గవర్నర్స్ హౌస్’ పుస్తకాన్ని సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు.
Published Date - 09:43 PM, Sun - 3 March 24 -
DSC : తెలంగాణలో సోమవారం నుంచి డీఎస్సీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2024 నోటిఫికేషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి, దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ ఏప్రిల్ 2గా నోటిఫికేషన్లో వెల్లడించారు. పాఠశాల విద్యా శాఖ, ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంలో భాగంగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన 5,089 ఖాళీల కోసం DSC 2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ 11,062 ఖాళీల
Published Date - 09:18 PM, Sun - 3 March 24 -
Kaleshwaram Project : NDSA కాళేశ్వరం కోసం కమిటీ.. 4 నెలల్లో నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఎ), కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్ఐఎస్) మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల పరిశీలన, అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ ఛైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడానికి
Published Date - 08:55 PM, Sun - 3 March 24 -
Limca Book Records: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం
నిజామాబాద్: జిల్లా న్యాయసేవా, జిల్లా యంత్రాంగం, న్యాయశాఖ సంయుక్తంగా ఆదివారం మహిళలకు నిర్వహించిన ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో 11 వేల మంది ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు విజయవంతంగా కార్యక్రమాన్ని వీక్షించారు. శిక్షణ తర
Published Date - 07:10 PM, Sun - 3 March 24 -
BRS Public Meeting : ఈ నెల 12న కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ (BRS-BJP) మధ్య పోటీ అని , కరీంనగర్ లో ఈ నెల 12 భారీ బహిరంగ సభ (BRS Public Meeting) నిర్వహించబోతున్నట్లు ఈరోజు తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ (KCR) చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్గా వస్త
Published Date - 06:44 PM, Sun - 3 March 24 -
Jithender Reddy : మహబూబ్ నగర్ సీటు నాకే అంటున్న జితేందర్ రెడ్డి
లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు సంబదించిన మొదటి విడుత అభ్యర్థుల జాబితాను బిజెపి (BJP) శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 195 మంది తో కూడిన జాబితాను రిలీజ్ చేయగా..అందులో 09 మంది తెలంగాణ నేతలకు ఛాన్స్ ఇచ్చారు. అయితే, మిగిలిన స్థానాల కోసం ఆశావహులు అధిష్ఠానానికి ట్విటర్ వేదికగా విన్నవించుకుంటున్నారు. వారిలో జితేందర్ రెడ్డి (Jithender Reddy) ఒకరు. మహబూబ్ నగర్ టికెట్ (Mahabubnagar BJP Lok Sabha Ticket) ను ఆశిస్తూ […]
Published Date - 06:34 PM, Sun - 3 March 24 -
Old City Metro: ఎట్టకేలకు ఓల్డ్ సిటీకి మెట్రో.. 7న సీఎం శంకుస్థాపన
పాతబస్తీకి మెట్రో మోక్షం లభించనుంది. ఓల్డ్ సిటీకి మెట్రో సేవలు అంశం గత పదేళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్టకేలకు ఆ ఏరియాలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.
Published Date - 04:24 PM, Sun - 3 March 24 -
Hyderabad: మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టుకు చేరింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 2034 వరకు పొడిగించాలని
Published Date - 03:10 PM, Sun - 3 March 24 -
Medaram : తన భర్త బెట్టింగ్ మానేసేయాలా చూడాలంటూ సమ్మక్కకు చీటి రాసిన భక్తురాలు
మేడారం హుండీలో ఏపీకి చెందిన ఓ భక్తురాలు తన భర్త బెట్టింగ్ మానేసేయాలా చూడాలంటూ అమ్మవార్లకు చీటి రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మేడారం (Medaram) హుండీల డబ్బు లెక్కింపు (Hundi Collection 2024) ప్రక్రియ గురువారం నుండి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. హన్మకొండ లోని TTD కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు చేస్తున్నారు. మొత్తం 518 హుండీల లెక్కింపు జరుగుతుంది. We’re now on WhatsApp. Click to Join. మొదటి రోజు రూ.3.15 […]
Published Date - 01:46 PM, Sun - 3 March 24 -
BJP Telangana MP List : తెలంగాణ బీజేపీలో మొదలైన అసమ్మతి సెగలు
బిజెపి అధిష్టానం శనివారం మొదటి ఎంపీ లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 195 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయగా..వీరిలో 09 మంది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు. అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా.. నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది. అయితే, మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. హైదరాబాద్ మాధవీలత, మల్కాజ్ గిరి ఈటల రాజేందర
Published Date - 01:34 PM, Sun - 3 March 24 -
TS Model Schools : మోడల్ స్కూల్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. రూల్స్ తెలుసుకోండి
TS Model Schools : తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి.
Published Date - 12:56 PM, Sun - 3 March 24 -
HYD : ఫ్రీ కరెంట్ ‘0’ ఎక్కడ అంటూ గగ్గోలు పెడుతున్న నగరవాసులు
గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme)లో భాగంగా ముందుగా హైదరాబాద్ (Hyderabad)లో 11 లక్షల మంది వినియోగదారులకు ఫ్రీ కరెంట్ (Free Curent) అందజేస్తున్నామని , ప్రజా పాలనా దరఖాస్తు చేసుకున్న వారికీ తప్పని సరిగా ఫ్రీ కరెంట్ అని తెలిపింది. ఈ ప్రకటన తో నగరవాసులు ఎంతో సంతోష పడ్డారు. కానీ నిన్న నగరంలోని పలు ఏరియాల్లో అధికారులు మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులకు బదులు మాములు బిల్లే వేశారు. దీంతో వినియోగదారులు
Published Date - 12:44 PM, Sun - 3 March 24