Telangana
-
Telangana : భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర – కేటీఆర్
పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, ఈ స్కాంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేక మంది హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేసారు
Published Date - 05:46 PM, Sun - 26 May 24 -
Uttam Kumar Reddy : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇక, బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్టు ఉన్నారని అన్నారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.
Published Date - 05:19 PM, Sun - 26 May 24 -
Hyderabad : ఒక్కసారిగా హైదరాబాద్లో మారిన వాతావరణం
హయత్నగర్, పెద్ద అంబర్పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి. హయత్నగర్ ప్రాంతంలో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి.
Published Date - 04:53 PM, Sun - 26 May 24 -
Telangana Govt Schools : తెలంగాణ ప్రభుత్వ స్కూల్ టైమింగ్స్ లలో మార్పులు
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9.30 గంటలకు తెరుచుకుంటుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే, అంటే ఉదయం 9 గంటలకే ప్రారభించాలని నిర్ణయం తీసుకుంది
Published Date - 04:20 PM, Sun - 26 May 24 -
MLC By Elections : రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ కుట్ర.. ఈసీకి రఘునందన్ కంప్లయింట్
బీఆర్ఎస్పై మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు సంచలన ఆరోపణ చేశారు.
Published Date - 04:03 PM, Sun - 26 May 24 -
Gutka Ban : రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకంపై బ్యాన్
రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 01:45 PM, Sun - 26 May 24 -
KTR : పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు.
Published Date - 12:48 PM, Sun - 26 May 24 -
MLC Bypoll : తెలంగాణ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు రంగం సిద్ధం
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. అవిభాజ్య జిల్లాలైన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 4.63
Published Date - 12:45 PM, Sun - 26 May 24 -
KTR: BRS అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్ లు.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్
KTR: ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో 1000 కోట్ల రూపాయల కాంగ్రెస్ కుంభకోణంపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో రియాక్ట్ అయ్యారు. 15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని, ఈ కుంభకోణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, ఉత్తంకుమార్ రెడ్డి గారి ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు.. మేము లేవన
Published Date - 12:08 PM, Sun - 26 May 24 -
Cotton Seeds: నకిలీ పత్తి విత్తనాలపై ప్రభుత్వం కన్నెర.. జిల్లాలో భారీగా పట్టివేత
Cotton Seeds: నకిలీ పత్తి విత్తనాలు, వాటి అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా పలుచోట్ల నకిలీ పత్తి విత్తనాల తయారీ యూనిట్ ను గుర్తించి సీజ్ చేశారు. స్థానికంగా నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రాన్ని వ్యవసాయ, పోలీసు సిబ్బంది ఛేదించి ఆదిలాబాద్ పట్టణంలో బ్రాండెడ్ పేర్లతో ఈ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి తాండూ
Published Date - 11:48 AM, Sun - 26 May 24 -
IPL Betting : ఇవాళే ఐపీఎల్ ఫైనల్.. హైదరాబాద్ అడ్డాగా బెట్టింగ్స్ జోరు
ఇవాళ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Published Date - 11:46 AM, Sun - 26 May 24 -
Medigadda Safe : మేడిగడ్డ బ్యారేజీ సేఫ్.. చెంప ఛెల్లుమనిపించేలా ‘రిపోర్ట్’ : బీఆర్ఎస్
మేడిగడ్డ బ్యారేజీపై బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.
Published Date - 11:01 AM, Sun - 26 May 24 -
KTR: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల కోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేశారు!
KTR: తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తున్న సందర్భంగా గత పదేళ్లలో ఉపాధి కల్పనలో మేము చేసిన అభివృద్ధిని చెప్పాల్సిన అవసరముంది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రతిపాదికనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉపాధి కల్పన రంగంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను మీ ద్వారా తెలిపే ప్రయత్నం చేస
Published Date - 09:47 PM, Sat - 25 May 24 -
Hyderabad : ప్యారడైజ్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ నగరంలో గత నాల్గు రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లలో తనిఖీలు చేస్తూ..సదరు హోటల్ యాజమాన్యాలు ఫుడ్ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారా..లేదా అని తనిఖీలు చేస్తూ..ఎక్కడిక్కడే నోటీసులు జారీ చేయడం..సీజ్ చేయడం చేస్తూ వస్తున్నారు. వీరి తనిఖీల్లో ప్రముఖ హోటల్స్ సైతం ఫుడ్ జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. ఈరోజు టాస్క్ ఫోర్స్ బృందం మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న
Published Date - 07:39 PM, Sat - 25 May 24 -
Hyderabad : కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు
Published Date - 07:25 PM, Sat - 25 May 24 -
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏం జరుగుతోంది.?
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో పైర్లకు నష్టం వాటిల్లడం బీఆర్ఎస్ పార్టీ పాలనలో పెనుముప్పుగా మారింది. ఇటీవలే నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టింది, అయితే ఈ ప్రక్రియలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
Published Date - 07:02 PM, Sat - 25 May 24 -
New Academic Calendar : అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది.. దసరా, సంక్రాంతి సెలవుల వివరాలివీ
తెలంగాణలో స్కూళ్లు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
Published Date - 02:56 PM, Sat - 25 May 24 -
TS : హైకోర్టు ఆదేశాల మేర మళ్లీ తెరుచుకున్న జీవన్ రెడ్డి మాల్
Jeevan Reddy Mall: బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ లీజుకు ఇచ్చిన స్థలంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)మాల్( Mall) తమకు బకాయిలు చెల్లించలేదంటూ ఆర్టీసీ ఇటీవల దాన్ని మూసేయించిన విషయం తెలిసిందే. దీంతో జీవన్ రెడ్డి కోర్టుకెక్కారు. ఈ క్రమంలోనే మాల్ లోని సబ్ లీజుదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని తిరిగి తెరవాలని హైకోర్టు మధ్యంత
Published Date - 01:49 PM, Sat - 25 May 24 -
MLC By Poll : కాసేపట్లో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..ఆ తర్వాత మొన్నటికి మొన్న లోక్ సభ ఎన్నికలు జరిగాయి..ఇక ఎల్లుండి ఖమ్మం - నల్గొండ - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది
Published Date - 12:57 PM, Sat - 25 May 24 -
TS : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు
MLC By-Elections: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై చర్చ నిర్వహించేందుకు సీపీఐ(CPI), సీపీఎం(CPM), తెలంగాణ జనసమితి(Telangana Jana Samithi) నేతలు(leaders) ఈరోజు ముఖమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. ఈనెల 27వ తేదీన పట్టబద్రుల ఎమ్మెల్సీ స్దానానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమయం ముగియనుంది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరా, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే
Published Date - 12:31 PM, Sat - 25 May 24