Telangana
-
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం: కేసీఆర్ పాత్ర కూడా
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గత ప్రభుత్వ లొసుగులను బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసులోనూ కేసీఆర్ కీలకమని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ కేసు టేబుల్ పై ఉండగానే కేసీఆర్ లిక్కర్ కేసులో పాత్ర పోషించినట్లు ఈడీ విశ్వసిస్తుంది.
Published Date - 10:51 PM, Tue - 28 May 24 -
Phone Tapping : కేసీఆర్ ప్లాన్ అట్టర్ ప్లాప్..!
మాజీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 08:40 PM, Tue - 28 May 24 -
TG @10 : మాజీ సీఎం వర్సెస్ ప్రస్తుత సీఎం.. హోరాహోరీగా వేడుకలు..
2014లో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ సంస్మరణ కార్యక్రమం మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిల మధ్య హోరాహోరీగా మారింది.
Published Date - 07:08 PM, Tue - 28 May 24 -
Delhi : సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటి
Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో సీఎం రెవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2 జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day) వేడుకలకు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినందునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సోనియాతో అరగంటపాటు సమావేశమై పరేడ్ గ్రౌండ్
Published Date - 05:51 PM, Tue - 28 May 24 -
Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వు
Kavitha Bail Petitions: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్ల(Bail Petitions)పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) స్వర్ణకాంత శర్మ(Swarnakanta Sharma) తీర్పును రిజర్వ్(Reserve) చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకో
Published Date - 05:23 PM, Tue - 28 May 24 -
KTR : ఆదిలాబాద్లో రైతులపై లాఠీ ఛార్జ్..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని విత్తల దుకాణాల(Seed stores) వద్ద తీవ్ర ఉద్రిక్తత(tension) ఏర్పాడింది. ప్రతి విత్తనాల( seeds) కోసం రైతులు(Farmers) క్యూ కట్టారు. అయితే స్టాక్ లేదని చెప్పండంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బ
Published Date - 03:29 PM, Tue - 28 May 24 -
Phone Tapping : బీఆర్ఎస్కు బిగుస్తున్న ఉచ్చు..!
గత మూడు నెలలుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం హాట్ టాపిక్.
Published Date - 02:55 PM, Tue - 28 May 24 -
Praja Bhavan : ప్రజా భవన్కు బాంబు బెదిరింపు కాల్..
Praja Bhavan: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్కు(Praja Bhavan:) బాంబు బెదిరిపుల కాల్( bomb threat call)వచ్చింది. ప్రజాభవన్లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్(Control room)కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భ
Published Date - 01:53 PM, Tue - 28 May 24 -
Manukota Stones : మానుకోట ఘటనకు 14 ఏళ్లు.. మర్చిపోలేనన్న హరీశ్ రావు.. అసలేం జరిగింది ?
మానుకోట ఘటన జరిగి నేటికి సరిగ్గా 14 ఏళ్లు. 2010 మే 28న జరిగిన ఈ ఘటనపై ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Published Date - 12:40 PM, Tue - 28 May 24 -
Ministers Quarters: మినిస్టర్స్ క్వార్టర్స్లో చోరీ.. నిర్మాణ సామగ్రి మాయం
అక్కడా.. ఇక్కడా కాదు. ఏకంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో చోరీ జరిగింది.
Published Date - 11:45 AM, Tue - 28 May 24 -
Basara Triple IT : బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు షురూ
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీలోకి అడ్మిషన్లకు చాలా పోటీ ఉంటుంది.
Published Date - 11:22 AM, Tue - 28 May 24 -
Telangana Formation Day : నేడు సోనియాతో రేవంత్ రెడ్డి, భట్టి భేటీ..
రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీన్ రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు
Published Date - 08:00 AM, Tue - 28 May 24 -
Liquor తెలంగాణలో కొత్త బీర్లు..? ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం – బిఆర్ఎస్
గతంలో సోమ్ డిస్టిలరీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది
Published Date - 07:40 AM, Tue - 28 May 24 -
Phone Tapping : మీడియా చానెల్స్ యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ – రాధాకిషన్ రావు
మొన్నటి వరకు రాజకీయ నేతల తాలూకా ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేసారని అంత భావించారు..కానీ ప్రముఖ మీడియా చానెల్స్ యొక్క యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగినట్లు అప్రూవర్ గా మారిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపి షాక్ ఇచ్చాడు
Published Date - 06:50 AM, Tue - 28 May 24 -
TG : నా భూతొ న భవిష్యత్ అనే రేంజ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు – సీఎస్ శాంతికుమారి
జూన్ 2 రాత్రి 7 గంటల నుండి 9 వరకు ట్యాంక్ బండ్పై కళారూపాల కార్నివాల్ ఉంటుందని పేర్కొన్నారు.
Published Date - 07:36 PM, Mon - 27 May 24 -
MLC By Poll : ముగిసిన MLC ఉపఎన్నిక పోలింగ్
ఈరోజు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది
Published Date - 07:10 PM, Mon - 27 May 24 -
Asaduddin Owaisi : మజ్లిస్ నేతపై కాల్పులు.. అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదీ
మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్పై దుండగులు కాల్పులు జరిపిన ఘటనపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Published Date - 03:23 PM, Mon - 27 May 24 -
Fake Doctors : నకిలీ డాక్టర్ల హల్చల్.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
వామ్మో.. నకిలీ డాక్టర్లు హల్చల్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
Published Date - 01:51 PM, Mon - 27 May 24 -
Phone Tapping Case: బీఎల్ సంతోష్ను అడ్డంపెట్టుకొని కవితను తప్పించే ప్లాన్.. రాధాకిషన్రావు స్టేట్మెంట్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 01:29 PM, Mon - 27 May 24 -
7 Dead in Telangana : రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం.. ఏడుగురి మృతి
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. భారీ ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి ఏడుగురు మృతి చెందారు.
Published Date - 07:18 PM, Sun - 26 May 24