Ysrcp
-
#Andhra Pradesh
Mudragada: కాపునేత ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా..ప్రజలకు లేఖ!
Mudragada Padmanabham: కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీ(ysrcp)లో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాల(Security reasons)తో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ ఓ లేఖ రాయడం జరిగింది. We’re now on […]
Date : 13-03-2024 - 2:34 IST -
#Andhra Pradesh
TDP : దర్శి రేసులో మళ్లీ టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ (టిడిపి) (TDP), జనసేన (Janasena), భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) మధ్య పొత్తు నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. మొదట్లో టీడీపీ- జనసేనల మధ్య ఒప్పందం కుదిరిన దర్శి సీటును జనసేన నేతల నుంచి గట్టిగానే కేటాయించారు. మొదట్లో, రెండు పార్టీలు సంయుక్తంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రతిపాదించగా, బిజెపితో ఎన్నికల అవగాహన కారణంగా డైనమిక్స్ మారిపోయింది. ఫలితంగా టిడిపి ఒక సీటును కోల్పోయింది.. అంతేకాకుండా.. జనసేన […]
Date : 13-03-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Jagan Ane Nenu: 73 రోజుల్లో జగన్ అనే నేను టైటిల్స్తో బోర్డు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్డౌన్
Date : 12-03-2024 - 5:00 IST -
#Andhra Pradesh
YCP Plan Fail: టీడీపీ-జేఎస్పీపై వైసీపీ ప్లాన్ ఫలించలేదు..!
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెట్టుకున్నారు. వైసీపీ (YSRCP) ముక్త్ ఏపీగా చూడాలన్నదే నా కోరిక అని ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రోజు రోజుకు ఏపీ రాజకీయ రంగులు మారుతున్నాయి. మొన్నటికి మొన్న టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి నుంచి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడంతో.. […]
Date : 12-03-2024 - 4:47 IST -
#Andhra Pradesh
YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?
ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింది. అయితే.. సిద్ధం సభ ఏర్పాట్ల ఖర్చులపై నెట్టింట చర్చల మొదలైంది. ఈ […]
Date : 11-03-2024 - 7:06 IST -
#Andhra Pradesh
TDP-JSP-BJP: రెండు రోజుల్లో తేలనున్న టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సీట్ల పంపకాలు
మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకాల వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
Date : 11-03-2024 - 9:34 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Date : 11-03-2024 - 9:16 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: మచిలీపట్నంలో పేర్ని వర్సెస్ బాలశౌరి
మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయనున్నారు. బాలశౌరి 2019లో అదే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున గెలిచారు.
Date : 11-03-2024 - 8:59 IST -
#Andhra Pradesh
AP Politics : బీజేపీలో వైసీపీ స్లీపర్ సెల్స్..!
ఏపీ రాజకీయాలు టీడీపీ కూటమితో రచ్చలేపుతున్నాయి. టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతోనే ఇటు జనసైనికులు, అటు తెలుగు దేశం పార్టీ నేతలు కొంత నిరాశ గురయ్యారు. అయితే.. ఇప్పుడు టీడీపీ కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడంతో ఎవరి సీట్లకు గండం వాటిల్లుతుందోనని భయం భయంగా ఉన్నారు. అయితే.. అధికార వైసీపీ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగినా.. రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అయితే.. ఈ నేపథ్యంలో […]
Date : 09-03-2024 - 7:52 IST -
#Andhra Pradesh
YSRCP 11th List : వైసీపీ 11వ లిస్టులో పెద్ద ట్విస్టు.. ఆయనకు బంపరాఫర్
YSRCP 11th List : ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేగంగా ఖరారు చేస్తోంది.
Date : 09-03-2024 - 7:50 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham: జగన్ ఆదేశాలతో రంగంలోకి వైసీపీ నేతలు.. ముద్రగడకు హామీ
సీఎం జగన్ ఆదేశాలతో ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇంఛార్జీ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇంఛార్జీ తోట నరసింహం.. గురువారం ముద్రగడ నివాసంలోనే భేటీ
Date : 07-03-2024 - 4:45 IST -
#Andhra Pradesh
AP Politics: చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలిజ ఓట్లు దూరం కానున్నాయా..?
చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మార్చి 3న హైదరాబాద్లో అధికారికంగా పవన్కల్యాణ్తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
Date : 07-03-2024 - 3:07 IST -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Date : 07-03-2024 - 2:42 IST -
#Andhra Pradesh
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, అన్ని కులాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి […]
Date : 07-03-2024 - 9:29 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు […]
Date : 07-03-2024 - 8:26 IST