Ysrcp
-
#Andhra Pradesh
YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?
ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింది. అయితే.. సిద్ధం సభ ఏర్పాట్ల ఖర్చులపై నెట్టింట చర్చల మొదలైంది. ఈ […]
Published Date - 07:06 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
TDP-JSP-BJP: రెండు రోజుల్లో తేలనున్న టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సీట్ల పంపకాలు
మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకాల వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
Published Date - 09:34 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Published Date - 09:16 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: మచిలీపట్నంలో పేర్ని వర్సెస్ బాలశౌరి
మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయనున్నారు. బాలశౌరి 2019లో అదే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున గెలిచారు.
Published Date - 08:59 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
AP Politics : బీజేపీలో వైసీపీ స్లీపర్ సెల్స్..!
ఏపీ రాజకీయాలు టీడీపీ కూటమితో రచ్చలేపుతున్నాయి. టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతోనే ఇటు జనసైనికులు, అటు తెలుగు దేశం పార్టీ నేతలు కొంత నిరాశ గురయ్యారు. అయితే.. ఇప్పుడు టీడీపీ కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడంతో ఎవరి సీట్లకు గండం వాటిల్లుతుందోనని భయం భయంగా ఉన్నారు. అయితే.. అధికార వైసీపీ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగినా.. రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అయితే.. ఈ నేపథ్యంలో […]
Published Date - 07:52 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
YSRCP 11th List : వైసీపీ 11వ లిస్టులో పెద్ద ట్విస్టు.. ఆయనకు బంపరాఫర్
YSRCP 11th List : ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేగంగా ఖరారు చేస్తోంది.
Published Date - 07:50 AM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: జగన్ ఆదేశాలతో రంగంలోకి వైసీపీ నేతలు.. ముద్రగడకు హామీ
సీఎం జగన్ ఆదేశాలతో ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇంఛార్జీ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇంఛార్జీ తోట నరసింహం.. గురువారం ముద్రగడ నివాసంలోనే భేటీ
Published Date - 04:45 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
AP Politics: చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలిజ ఓట్లు దూరం కానున్నాయా..?
చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మార్చి 3న హైదరాబాద్లో అధికారికంగా పవన్కల్యాణ్తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
Published Date - 03:07 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Published Date - 02:42 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, అన్ని కులాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి […]
Published Date - 09:29 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు […]
Published Date - 08:26 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Mudragada: 12న వైసీపీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ..!
Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ముద్రగడ పద్మనాభం…వైసీపీ(ysrcp) పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీ లోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). ఇక ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠాపురం(Pithapuram) […]
Published Date - 12:29 PM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
Raghu Rama: ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలో.. ప్యాలెస్ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలిః రఘురామ
Raghu Rama Krishna Raju: ఏపీలో అందరి దృష్టి ఎన్నికల (Election)పై ఉంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. ఎన్నికల ప్రకటన కోసం ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ నెల 15 లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఆ మేరకు సమాచారం […]
Published Date - 05:03 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
YS Jagan: మళ్లీ గెలిచి విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్
YS Jagan: సిఎం జగన్ విశాఖపట్నం(Visakhapatnam)లో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సు(Vision Visakha Programme)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, […]
Published Date - 02:38 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
AP Politics : టీడీపీ, వైఎస్సార్సీపీకి బీసీలు కీలకంగా మారారా..?
వెనుకబడిన తరగతులు టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని, అందుకే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. బీసీలకు తమ ప్రభుత్వం ఎంతో చేసిందని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతుంటే, అధికార పార్టీ బీసీల సంక్షేమాన్ని విస్మరిస్తోందని, తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనలు కలిసి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే జాబితాతో బీసీల కోసం డిక్లరేషన్ సిద్ధం […]
Published Date - 01:50 PM, Tue - 5 March 24