Ysrcp
-
#Andhra Pradesh
YSRCP 8th List : మరో జాబితాను విడుదల చేసిన వైఎస్ఆర్సిపి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ లోక్ సభ , అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది.. ఇందులో భాగంగానే వైసీపీ ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 8వ జాబితాలో కొందరు ఇంచార్జ్ల పేర్లను మారుస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లోక్ సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లను ప్రకటించింది. గుంటూరు లోక్ సభ ఇంచార్జుగా కిలారి రోశయ్య, ఒంగోలు లోక్ […]
Published Date - 10:56 AM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Published Date - 11:50 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత ఆర్థిక సహాయం
Published Date - 03:56 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా
Gollapalli Surya Rao: కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ(tdp)కి రాజీనామా(resigns) చేశారు. రాజోలు టికెట్ ను ఆశిస్తున్న ఆయన తాజా పరిణామాలతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబు(chandrababu)ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గొల్లపల్లి ధ్వజమెత్తారు. పార్టీలో తన ఆత్మగౌరవాన్ని […]
Published Date - 03:15 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో భేటీ
ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జరిగింది. వైసీపీ ముఖ్యనేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్
Published Date - 08:14 AM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
CM Jagan: కుప్పం నుంచే మెజారిటీ ప్రారంభం కావాలి: సీఎం జగన్
రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నా సామర్థ్యంతో నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు మీ వంతు.
Published Date - 07:44 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు కొత్త వ్యూహాలు పన్నుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన రాజకీయ వ్యవహారశైలికి భిన్నంగా ఇటీవల తన రాజకీయ విధానంలో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఈసారి 94 సీట్లు తొలి జాబితాలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి పరిణామాల కారణంగా ఈ మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ ఒకేసారి ఇన్ని సీట్లను ప్రకటించలేదు. మొదటి దశలో ఆయన 130 సీట్లను ప్రకటించవచ్చని పుకార్లు ఉన్నాయి, అయితే మిగిలిన వాటిని ప్రకటించకముందే పవన్ […]
Published Date - 07:58 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
TDP-JSP : ఆ స్థానాల్లో టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్..?
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP)-జనసేన (Janasena) మధ్య పొత్తులో ప్రజల ముందుకు రానున్నాయి. అంతేకాకుండా.. టీడీపీ-జనసేనతో పాటుగా బీజేపీ (BJP) కూడా కలిసి మహాకూటమిగా ఏర్పాడుతాయని స్థానిక నేతలు వెల్లడించినా.. ఇప్పటికీ బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) మాత్ర పొత్తులుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే.. ఇదిలా ఉంటే.. ఇటీవల టీడీపీ-జనసేన కూటమి నుంచి […]
Published Date - 09:45 AM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Botsa Vs Ganta: టీడీపీ బిగ్ ప్లాన్, బొత్సకు పోటీగా గంటా
అధికార పార్టీలోని బలమైన నేతలకు గట్టిపోటీనిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ కీలక నేతలను బరిలోకి దింపాలని వ్యూహరచన చేస్తోంది. ఎన్నికల ప్రణాళికలకు అనుగుణంగా చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోంది.
Published Date - 10:25 AM, Sun - 25 February 24 -
#Andhra Pradesh
Perni Nani: పవన్ లెక్కలు చెబుతుంటే మంగళవారం సామెత గుర్తొస్తోందిః పేర్ని నాని
Perni Nani: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. సీట్ల పంపకంపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు […]
Published Date - 07:19 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
TDP-JSP First List: సీనియర్లను పట్టించుకోని బాబు, జేఎస్పీ లీడర్ల సైలెన్స్
టీడీపీ-జేఎస్పీ తొలి జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పలువురు సీనియర్లకు సేయు దక్కలేదు. ఈ జాబితాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆనం రామనారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు
Published Date - 03:21 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Sajjala : 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా..?: సజ్జల
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన(tdp-janasena) కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తుంటే పవన్ కల్యాణ్(pawan) అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. 24 స్థానాలతో పవన్ వైసీపీ(ysrcp)పై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉన్న పవన్ ను చూస్తే జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. We’re now […]
Published Date - 02:56 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Raghu Rama Krishna Raju: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా
Raghu Rama Krishna Raju: వైసీపీ(ysrcp)కి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా(resigns) చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్(cm jagan) కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా రఘురాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసీపీని ఎండగడుతున్నారు. తనపై ఎంపీగా అనర్హత […]
Published Date - 11:59 AM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Tadepalligudem: జగన్ హెలికాప్టర్లతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు: జనసేన
సీఎం వైఎస్ జగన్ భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు అద్దెకు తీసుకుంది. ప్రజాధనంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జనసేన జగన్ పై ఫైర్ అయింది.
Published Date - 10:04 AM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Condom Politics: ఆంధ్రప్రదేశ్లో కండోమ్ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కండోమ్ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ
Published Date - 10:43 PM, Thu - 22 February 24