Ysrcp
-
#Speed News
Minister RK Roja : చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్.. వచ్చే ఎన్నికల్లో..?
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు
Published Date - 01:03 PM, Mon - 1 August 22 -
#Andhra Pradesh
YCP : గడపగడపకి ప్రోగ్రాం సక్సెస్తో దూకుడు పెంచిన వైసీపీ యువనేత.. టీడీపీ కంచుకోట బద్ధలయ్యేనా..?
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కార్యక్రమం ప్రకటించింది.
Published Date - 10:16 PM, Sat - 30 July 22 -
#Andhra Pradesh
YV Subbareddy: విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!
విశాఖలో పర్యటించారు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Published Date - 05:30 PM, Sun - 24 July 22 -
#Andhra Pradesh
AP Politics : 100 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ డౌటే!
పది మంత్రులు, డజను మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పరోక్షంగా 70మందికి పైగా ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా న్యూస్ చెప్పారట.
Published Date - 02:09 PM, Tue - 19 July 22 -
#Speed News
Graduate MLC Polls : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఖరారు..?
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు.
Published Date - 10:16 AM, Tue - 19 July 22 -
#Andhra Pradesh
YSRCP Vijayamma : వైసీపీని వెంటాడుతోన్న అమ్మ రాజీనామా
వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయడాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు?
Published Date - 06:00 PM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
Peddireddy vs Chandrababu : రుషికొండ మైనింగ్ ఆరోపణలపై చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి
అక్రమ మైనింగ్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రుషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు.
Published Date - 02:04 PM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
Draupadi Murmu In AP : సీఎం జగన్ని కలిసిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి...
Published Date - 04:31 PM, Tue - 12 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : వైసీపీ జీవితకాల అధ్యక్షుడుగా జగన్
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్సీ) పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్లీనరీ ఎన్నుకుంది.
Published Date - 02:32 PM, Fri - 8 July 22 -
#Andhra Pradesh
YSRCP : ప్లీనరీ వేదికగా వైసీపీకి విజయమ్మ రాజీనామా
వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఆ పదవితో పాటు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ వేదికపై ఆమె ప్రసంగించారు. ఆ సమయంలోనే ఆమె తన రాజీనామాను ప్రకటించారు. తన కుమారుడు జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నానని.. ఇక్కడ అధికారంలోకి పార్టీని తీసుకురావడానికి కృషి చేశామని తెలిపారు. అదేవిధంగా తన కూతురు షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించారని.. ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలవాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. ఇందుకోసమే […]
Published Date - 01:11 PM, Fri - 8 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary : నేడు, రేపు గుంటూరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ… భారీగా ఏర్పాట్లు
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నేటి నుంచి రెండు రోజుల పాటు వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
Published Date - 09:18 AM, Fri - 8 July 22 -
#Andhra Pradesh
PM Modi : ప్రధాని మోడీ పర్యటనలో బయటపడ్డ నిఘా వైఫల్యం.. హెలికాఫ్టర్ దగ్గరకు…?
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న మోడీ అక్కడి నుంచి నేరుగా భీమవరం చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన మోడీకి నిరసన సెగ తగిలింది. ఏపీ కాంగ్రెస్ నాయకులు పక్కా ప్రణాళికతో ఆయనకు నిరసన తెలిపారు. గాల్లోకి నల్ల బెలూన్లు ఎగురవేస్తూ నిరసన తెలిపారు, కీసరపల్లి వద్ద […]
Published Date - 01:07 PM, Mon - 4 July 22 -
#Andhra Pradesh
Raghurama Krishnam Raju : భీమవరం రాకుండానే వెనుదిరిగిన రఘురామ.. కారణం ఇదే..?
ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరం వచ్చేందుకు సిద్దమవ్వగా.
Published Date - 12:15 PM, Mon - 4 July 22 -
#Andhra Pradesh
CM Jagan’s Daughter: మాస్టర్స్లో డిస్టింక్షన్తో పాసైన సీఎం జగన్ కూతురు హర్షిణి రెడ్డి.. ట్వీట్ వైరల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 07:27 PM, Sat - 2 July 22 -
#Andhra Pradesh
YCP : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో 15 రోజుల రిమాండ్ పొడిగింపు
కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను మరో 15 రోజులు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సెంట్రల్ జైలు నుంచి పోలీసులు ఎస్కార్ట్ సాయంతో తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్ను పొడిగించి తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. ఈనెల 23 నుంచి జైలులో రిమాండ్లో ఉన్న […]
Published Date - 10:08 PM, Fri - 1 July 22