Ysrcp
-
#Andhra Pradesh
YS Sharmila: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం వైఎస్ షర్మిల
YS Sharmila: బీజేపీ(bjp)లో విలువలు దిగజారి పోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) అన్నారు. మన దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని చెప్పారు. దేశంలో బీజేపీ ఉన్మాదాన్ని సృష్టిస్తోందని అన్నారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయిందని చెప్పారు. విజయవాడ(Vijayawada)లో ఇండియా కూటమిలోని పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ […]
Date : 21-03-2024 - 4:00 IST -
#Andhra Pradesh
Pawan Campaign: మార్చి 27 నుంచి ప్రచార బరిలోకి పవన్
ఆంద్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపు కోసం ఎన్నికల ప్రచార వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి.
Date : 21-03-2024 - 11:56 IST -
#Andhra Pradesh
Pawan vs YSRCP : పవన్పై వైఎస్సార్ సీపీ కొత్త ప్లాన్.. ఫలించేనా..?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిఠాపురంలో గ్రౌండ్ లెవల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగ గీత (Vanga Geetha) పోటీ చేస్తున్నారు. దీంతో తన రాజకీయ జీవితానికి తెరపడుతుందని భావించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. పవన్ కళ్యాణ్ను ఇక్కడ ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు.
Date : 20-03-2024 - 6:28 IST -
#Andhra Pradesh
Nara Lokesh : బాలకృష్ణ, పవన్ కంటే కరకట్ట కమల్ హాసన్ మంచి నటుడు
ఏపీలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ (TDP) కూటమి ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార వైఎస్సార్సీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది.
Date : 20-03-2024 - 6:13 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: వెయిటింగ్ లిస్ట్లో టీడీపీ మాజీ మంత్రులు
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టికెట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రకటించే జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి ఆశించిన నియోజకవర్గాలను జనసేన పార్టీకి
Date : 20-03-2024 - 1:45 IST -
#Andhra Pradesh
Pithapuram Politics : లోకల్ vs నాన్ లోకల్ Vs ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్..!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిఠాపురంలో గ్రౌండ్ లెవల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగ గీత (Vanga Geetha) పోటీ చేస్తున్నారు.
Date : 18-03-2024 - 7:04 IST -
#Andhra Pradesh
Gudivada Amarnath : గాజువాకలో గుడివాడ అమర్ ఛాన్స్లు చేజారిపోయాయి
వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయకూడదని జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయం టీడీపీ కార్యకర్తల్లో ఊపిరి పీల్చుకుంది.
Date : 18-03-2024 - 1:30 IST -
#Andhra Pradesh
TDP : ప్రకాశంలో టీడీపీ గ్రాఫ్ భారీగా పెరిగింది..!
రోజు రోజుకు ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి.
Date : 18-03-2024 - 1:06 IST -
#Andhra Pradesh
AP Congress: ఏపీలో పవన్ కు పట్టిన గతే కాంగ్రెస్కు
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని నిరూపించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని స్పష్టం చేశారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.
Date : 18-03-2024 - 12:46 IST -
#Andhra Pradesh
YCP vs TDP: రాజమండ్రి రూరల్ ఫలితం కుల సమీకరణపై ఆధారపడి ఉంటుందా..?
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రమంతటికీ మంత్రిగా కాకుండా కేవలం తన నియోజకవర్గానికే మంత్రిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొన్నారు.
Date : 17-03-2024 - 2:36 IST -
#Andhra Pradesh
YSRCP: ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ (YSRCP) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 20వ తేదీన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) మేనిఫేస్టోను ప్రకటిస్తారని తెలిపింది. అయితే.. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరిట కొన్ని పథకాలను ప్రకటిస్తుంటే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏవిధమైన హామీలతో ముందుకు రానుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని తన పార్టీ వైపు […]
Date : 16-03-2024 - 9:59 IST -
#Andhra Pradesh
AP Politics : ఆలస్యమైన ఎన్నికలు.. ఏ పార్టీకి లాభం.?
జనసేన (Janasena) పదిహేను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన పది మంది బీజేపీకి మిగిలింది. టీడీపీ, జనసేనలకు కూడా రెబల్స్ను బుజ్జగించేందుకు తగిన సమయం ఉంటుంది.
Date : 16-03-2024 - 8:12 IST -
#Andhra Pradesh
Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా […]
Date : 16-03-2024 - 6:45 IST -
#Andhra Pradesh
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. […]
Date : 14-03-2024 - 3:09 IST -
#Andhra Pradesh
Lok Sabha Polls 2024: వైజాగ్ లోక్సభ సీటే కావాలంటున్న అభ్యర్థులు
బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలకే కాకుండా లోక్సభ స్థానాలకు కూడా పోటీ నెలకొంది .విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
Date : 13-03-2024 - 11:58 IST