Ys Jagan
-
#Andhra Pradesh
TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
YS Jagan : టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 4:13 IST -
#Andhra Pradesh
AP Politics : వైఎస్సార్సీపీ క్యాడర్ కొత్త టార్గెట్ ధర్మారెడ్డి..?
AP Politics : అగ్నికి ఆజ్యం పోస్తూ ఇటీవల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించిన కుంభకోణం తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఆగ్రహానికి కారణమైంది. గత రెండు రోజులుగా జాతీయ మీడియా ఈ అంశంపై లైవ్ డిబేట్లను నిర్విరామంగా ప్రసారం చేస్తోంది.
Date : 22-09-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Srivari Laddu Prasadam: తిరుపతి లడ్డూలపై టీటీడీ బోర్డు కీలక ప్రకటన..!
తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టిటిడి) నిర్వహిస్తుందని మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా తిరుపతి దేవస్థానంలో లడ్డూలలో జంతువుల కొవ్వు ఉందంటూ వార్తల్లో నిలుస్తోంది.
Date : 21-09-2024 - 12:02 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ తీరు… జనాలు కన్విన్స్ కాకుంటే.. కన్ఫ్యూజ్ చేసుడే..!
YS Jagan : దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ప్రెస్ మీట్లో జగన్ ప్రతి 5 నిమిషాలకు గోల్ పోస్ట్లను మార్చారు. "మీరు వారిని ఒప్పించలేకపోతే, వారిని గందరగోళానికి గురిచేయండి" అనే సూత్రాన్ని అతను అనుసరించినట్లు అనిపిస్తుంది.
Date : 20-09-2024 - 6:53 IST -
#India
TTD Laddu Issue: జగన్పై కేంద్రమంత్రులు ఫైర్
TTD Laddu Issue: తిరుపతి లడ్డూ కల్తీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త వెలువడినప్పటి నుండి, జాతీయ మీడియా దీనిని విస్తృతంగా కవర్ చేసింది, ఫలితంగా హిందువులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
Date : 20-09-2024 - 5:27 IST -
#Andhra Pradesh
YS Jagan : చంద్రబాబు అతి దుర్మార్గంగా లడ్డూ రాజకీయాలు చేస్తున్నారు : వైఎస్ జగన్
YS Jagan On Chandrababu 100 Days Government: చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం అని జగన్ పేర్కొన్నారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు. వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే.. మోసమే అన్నారు.
Date : 20-09-2024 - 4:26 IST -
#Andhra Pradesh
YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల
Tirumala Laddu Controversy: జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.
Date : 20-09-2024 - 1:37 IST -
#Andhra Pradesh
Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో గోమాంసం, చేప నూనె!
రిపబ్లిక్ టీవీతో పాటు టీడీపీ మోస్ట్ సీనియర్ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి లడ్డూలో చేప నూనె, ఎద్దు మాంసం, ఇతర జంతువుల నూనెలు కలిశాయని సాక్ష్యాధారాలతో సహా మీడియాకు చూపారు.
Date : 19-09-2024 - 6:20 IST -
#Andhra Pradesh
YSR Congress Party: వైసీపీలో పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు.. యాంకర్ శ్యామలకు కీలక పదవి..!
మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా పెద్దిరెడ్డిని నియమిస్తూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Date : 14-09-2024 - 7:38 IST -
#Andhra Pradesh
YS Jagan : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏలేరుకి వరద: వైఎస్ జగన్
Eluru Reservoir Floods: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని రమణక్కపేటలో జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని.. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించారు.
Date : 13-09-2024 - 6:27 IST -
#Andhra Pradesh
Roja : పార్టీ వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టిన రోజా
Roja continue in YCP : తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొన్న రోజా పార్టీ పరిస్థితిపై జగన్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ నేతలతో ఉన్న విభేదాలపైన జగన్ తో చర్చించిన రోజా ఫైనల్ గా తను అనుకున్నది సాధించారు.
Date : 13-09-2024 - 2:41 IST -
#Andhra Pradesh
YS Jagan : పిఠాపురం వరద బాధితులను కలువనున్న జగన్
YS Jagan : పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఏలేరు ముంపు ప్రభావంతో మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు అతలాకుతలమైన నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది.
Date : 13-09-2024 - 10:55 IST -
#Andhra Pradesh
Pithapuram : పవన్ కళ్యాణ్ అడ్డాలోకి జగన్..
Pithapuram : జగన్ రేపు నియోజకవర్గంలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్క పేటలోని వరద బాధితులను పరామర్శిస్తారు.
Date : 12-09-2024 - 10:48 IST -
#Andhra Pradesh
YS Jagan Guntur Tour: గుంటూరు జైలులో వైఎస్ జగన్, టీడీపీ రెడ్బుక్పైనే దృష్టి
YS Jagan At Guntur Jail: ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, టీడీపీ అవలంబిస్తున్న ఇదే సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని హెచ్చరించారు.
Date : 11-09-2024 - 4:23 IST -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట
Jagan Passport Renewal: తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్.. అయితే, ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ను రెన్యువల్ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు.
Date : 11-09-2024 - 1:15 IST