Ys Jagan
-
#Andhra Pradesh
Privilege Notice To YS Jagan: వైస్ జగన్కు ప్రివిలేజ్ నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రంపై వైసీపీ ఆరోపణలు చేసినందుకు గానూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి త్వరలో ప్రివిలేజ్ నోటీసు ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
Date : 28-07-2024 - 10:49 IST -
#Andhra Pradesh
YS Jagan : లోకేష్కి వీరాభిమానిగా మారిన జగన్..!
లోకేష్కి జగన్ వీరాభిమానిగా మారిపోయి, లోకేష్కి తానే ఇచ్చిన 'పప్పు' ఇమేజ్ని చెరిపేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
Date : 26-07-2024 - 5:09 IST -
#Andhra Pradesh
YS Jagan Vs BJP : ఇక బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ? ఏపీలో మారనున్న సమీకరణాలు!
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఢిల్లీలో బుధవారం చేసిన ధర్నా ఏపీ రాజకీయాల్లో కొత్త టర్నింగ్ పాయింట్ లాంటిది.
Date : 25-07-2024 - 8:31 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా..?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో నిరసన చేపట్టారు.
Date : 24-07-2024 - 3:38 IST -
#Andhra Pradesh
High Court : జగన్ కేసుల్లో రోజువారీ విచారణ కొనసాగించండి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై రోజువారీ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు జూలై 3న సీబీఐ కోర్టును ఆదేశించింది.
Date : 24-07-2024 - 2:30 IST -
#Andhra Pradesh
YS Jagan : ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా..అఖిలేశ్ యాదవ్ మద్దతు
పీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు.
Date : 24-07-2024 - 2:19 IST -
#Speed News
YSRCP : ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కడా..?
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీలో టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వైసీపీ నేతలపై అనేక దాడులు జరిగాయని జగన్ ఆరోపించారు.
Date : 24-07-2024 - 1:46 IST -
#Andhra Pradesh
Leader Of Oppostion: వైసీపీకి బిగ్ రీలీఫ్.. ఎట్టకేలకు ప్రతిపక్ష హోదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ సోమవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు
Date : 22-07-2024 - 3:41 IST -
#Andhra Pradesh
Sharmila : జగన్ గారు..సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? : షర్మిల
అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు.
Date : 22-07-2024 - 3:10 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీ అసెంబ్లీలో టెన్షన్.. పోలీసులు, జగన్ మధ్య వాగ్వాదం
ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు.
Date : 22-07-2024 - 1:24 IST -
#Andhra Pradesh
YS Jagan; వైసీపీ కార్యకర్త హత్య అనంతరం వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి తన కాన్వాయ్లో వినుకొండకు బయలుదేరారు. నిన్న వైసీపీలో గ్యాంగ్ వార్ జరిగింది. రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ జిలానీ అనే వ్యక్తి ఈ హత్య చేశాడు.
Date : 19-07-2024 - 12:13 IST -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. వైసీపీ అధినేత జగన్ ట్వీట్!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆగడాలు ఎక్కువయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ఆరోపించారు.
Date : 18-07-2024 - 11:36 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ పాలన.. ఆదాయం 483 కోట్లు.. ఖర్చు 655 కోట్లు
గత ఐదేళ్లుగా అనేక అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ నాయకత్వంలో భయంకర పాలనను చూశారు.
Date : 14-07-2024 - 5:29 IST -
#Andhra Pradesh
YS Jagan: మాజీ సీఎం జగన్పై హత్యాయత్నం కేసు నమోదు
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు వైసీపీ హయాంలో ఉన్న సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయపాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Date : 12-07-2024 - 2:58 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్కు రాజీనామా చేసే దమ్ము ఉందా.?
ఇటీవల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా అందరి దృష్టి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై ఉంది. అయితే.. ఎన్నికల్లో భారీ సీట్లతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపాలనను కొనసాగిస్తోంది.
Date : 10-07-2024 - 5:21 IST