Ys Jagan
-
#Andhra Pradesh
Sharmila : జగన్ గారు..సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? : షర్మిల
అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు.
Date : 22-07-2024 - 3:10 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీ అసెంబ్లీలో టెన్షన్.. పోలీసులు, జగన్ మధ్య వాగ్వాదం
ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు.
Date : 22-07-2024 - 1:24 IST -
#Andhra Pradesh
YS Jagan; వైసీపీ కార్యకర్త హత్య అనంతరం వినుకొండలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి తన కాన్వాయ్లో వినుకొండకు బయలుదేరారు. నిన్న వైసీపీలో గ్యాంగ్ వార్ జరిగింది. రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ జిలానీ అనే వ్యక్తి ఈ హత్య చేశాడు.
Date : 19-07-2024 - 12:13 IST -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. వైసీపీ అధినేత జగన్ ట్వీట్!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆగడాలు ఎక్కువయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ఆరోపించారు.
Date : 18-07-2024 - 11:36 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ పాలన.. ఆదాయం 483 కోట్లు.. ఖర్చు 655 కోట్లు
గత ఐదేళ్లుగా అనేక అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ నాయకత్వంలో భయంకర పాలనను చూశారు.
Date : 14-07-2024 - 5:29 IST -
#Andhra Pradesh
YS Jagan: మాజీ సీఎం జగన్పై హత్యాయత్నం కేసు నమోదు
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు వైసీపీ హయాంలో ఉన్న సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయపాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Date : 12-07-2024 - 2:58 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్కు రాజీనామా చేసే దమ్ము ఉందా.?
ఇటీవల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా అందరి దృష్టి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై ఉంది. అయితే.. ఎన్నికల్లో భారీ సీట్లతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపాలనను కొనసాగిస్తోంది.
Date : 10-07-2024 - 5:21 IST -
#Telangana
KTR : మారని బీఆర్ఎస్ తీరు.. జగన్ జపం చేస్తున్న కేటీఆర్..!
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల అటు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పారు. ప్రజాస్వామ్యంలో నియంత పాలనకు చోటు లేదంటూ వారి సమాధానాన్ని నిక్కచ్చిగా చెప్పారు.
Date : 10-07-2024 - 11:50 IST -
#Andhra Pradesh
YS Jagan – Vijayamma : ఎన్నికల తర్వాత మొదటిసారి జగన్తో విజయమ్మ.. జగన్ను హత్తుకొని కన్నీరు పెట్టుకొని..
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తొలిసారి కలిశారు.
Date : 08-07-2024 - 8:52 IST -
#Andhra Pradesh
YS Jagan – Sharmila : వైఎస్ఆర్ జయంతికి వారసత్వ పోరు.. జగన్కు బిగ్షాక్ తప్పదా?
జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Date : 08-07-2024 - 6:19 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ కులపిచ్చికి ఇదే నిదర్శనం..?
ఇటీవల ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత బుద్ధిమాత్రం మారడం లేదంటున్నారు కొందరు. ప్రజాభీష్టంగానే పాలన చేస్తానంటూ అధికారంలోకి వచ్చి ప్రజల నడ్డివిరిచినందుకు.. తుగ్లక్ చర్యలు చేసినందుకు గాను ప్రజలు ప్రజాతీర్పు ఇచ్చారు.
Date : 06-07-2024 - 9:24 IST -
#Andhra Pradesh
YS Jagan To Chandrababu: సీఎం చంద్రబాబుకు జగన్ వార్నింగ్.. ఇప్పటికైనా దాడులకు ఫుల్స్టాప్ పెట్టు అంటూ సూచన..!
ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ (YS Jagan To Chandrababu) ఇచ్చారు. ఎల్లకాలం రోజులు మీవే ఉండవు చంద్రబాబు. మీ పాపాలు పండుతున్నాయి.
Date : 04-07-2024 - 3:03 IST -
#Speed News
CM Chandrababu: వైఎస్ జగన్ ఏపీని ఎలా నాశనం చేశారో వివరించిన సీఎం చంద్రబాబు
అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రెజెంటేషన్ సందర్భంగా, అమరావతి రాజధాని ప్రాంతంలో పెండింగ్లో ఉన్న వివిధ పనుల పరిస్థితికి సంబంధించిన “అప్పుడు , ఇప్పుడు” వీడియోను నాయుడు ప్రదర్శించారు.
Date : 03-07-2024 - 7:42 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నిజంగా పోరాడగలరా.?
2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) వాగ్దానాలు, అంచనాల పర్వం కొనసాగిస్తూ అధికారంలోకి వచ్చింది.
Date : 02-07-2024 - 7:54 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ నివాసం దగ్గర ఉన్న బారికేడ్లు తొలగింపు
రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ సామాన్య ప్రజలను తన ఇళ్లలోకి రానివ్వలేదు. ఆయనను ప్రజలు , ప్రత్యర్థి పార్టీ నాయకులు "పరదాల" (తెరలు) సీఎం అని వ్యంగ్యంగా పిలిచారు.
Date : 02-07-2024 - 6:59 IST