HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Beef And Fish Oil In Making Tirupati Laddu

Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో గోమాంసం, చేప నూనె!

రిప‌బ్లిక్ టీవీతో పాటు టీడీపీ మోస్ట్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆనం వెంక‌ట‌ర‌మణారెడ్డి కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి ల‌డ్డూలో చేప నూనె, ఎద్దు మాంసం, ఇత‌ర జంతువుల నూనెలు క‌లిశాయని సాక్ష్యాధారాల‌తో స‌హా మీడియాకు చూపారు.

  • Author : Gopi Date : 19-09-2024 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srivari Laddu Prasadam
Srivari Laddu Prasadam

Tirupati Laddu: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లడ్డూ (Tirupati Laddu) తయారీలో ఎద్దు మాంసం, చేప నూనె వాడినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల మాంసం వినియోగించారని సీఎం చంద్రబాబు సైతం ఆరోపించారు. అయితే దీనిని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొట్టిపారేసిన విష‌యం తెలిసిందే.

జ‌గ‌న్ అనే క్రూరుడు చేసిన ఘోర‌మైన నేరం ఇది..
ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది ప‌ర‌మ‌ప‌విత్రంగా భావించే తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో గొడ్డుమాంసం, చేప‌నూనెలు, పంది కొవ్వు నుంచి తీసిన ప‌దార్థాల‌నే నెయ్యిగా వాడి ఏడుకొండ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామికి తీర‌ని అప‌చారం చేశారు. కోట్లాది భ‌క్తుల న… pic.twitter.com/7QXVyF6sAz

— Telugu Desam Party (@JaiTDP) September 19, 2024

రిప‌బ్లిక్ టీవీతో పాటు టీడీపీ మోస్ట్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆనం వెంక‌ట‌ర‌మణారెడ్డి కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి ల‌డ్డూలో చేప నూనె, ఎద్దు మాంసం, ఇత‌ర జంతువుల నూనెలు క‌లిశాయని సాక్ష్యాధారాల‌తో స‌హా మీడియాకు చూపారు. గుజ‌రాత్‌లో ఉన్న‌ నేష‌న‌ల్ డైరీ డెవ‌ల‌ప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు ఇచ్చింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది ప‌ర‌మ‌ప‌విత్రంగా భావించే తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో గొడ్డుమాంసం, చేప‌నూనెలు, పంది కొవ్వు నుంచి తీసిన ప‌దార్థాల‌నే నెయ్యిగా వాడి ఏడుకొండ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామికి తీర‌ని అప‌చారం చేశారని ఆయ‌న మండిప‌డ్డారు. తిరుప‌తి ల‌డ్డూలో ఫిష్ ఆయిల్, సోయాబిన్, స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్, మైదా, కొబ్బ‌రి, గొడ్డు మాంసంలో వ‌చ్చే ప‌దార్థాలు వాడిన‌ట్లు ఆ రిపోర్టులో ఉంది. దీంతో హిందూ మ‌త సంఘాలు సైతం వైసీపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

Also Read: Ravichandran Ashwin: భారత్-బంగ్లాదేశ్ మొద‌టిరోజు అశ్విన్ రికార్డు.. ప్ర‌పంచంలో ఏకైక ఆట‌గాడిగా గుర్తింపు..!

తిరుమ‌ల వెంక‌న్న‌కు ఇచ్చిన నెయ్యిలో ఈ ప‌దార్థాలున్నాయి…

ఫిష్ ఆయిల్
సోయాబిన్
స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్
మైదా
కొబ్బ‌రి
గొడ్డు మాంసంలో వ‌చ్చే ప‌దార్థాలు

ఈ రిపోర్ట్ ఇచ్చింది ఈ దేశంలోనే నెం.1 ల్యాబ్. ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ #ttd #ttdladdu #tirumala #YVSubbaReddy pic.twitter.com/llfqSFnaEw

— Telugu360 (@Telugu360) September 19, 2024

అయితే తిరుమల లడ్డూ తయారీ కోసం గత 50 ఏళ్లుగా కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని వాడుతుండగా.. జగన్ వచ్చి కేఎంఎఫ్‌ బదులు మరో తమిళనాడు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చాడు. ఎందుకు అంటే రేటు తక్కువ అన్నాడు. తాము ఇచ్చే నెయ్యి తక్కువకే ఇస్తున్నామని.. అంత కన్నా తక్కువ రేటుకు ఎవరైనా ఇస్తే తప్పనిసరిగా నాణ్యతా లోపం ఉన్నట్టే అని కేఎంఎఫ్‌ సంస్థ అధ్యక్షుడు బహిరంగ ప్రకటన కూడా చేసాడు. అందుకు తగ్గట్టుగా జగన్ తెచ్చిన తమిళనాడు కంపెనీ నెయ్యికి బదులు జంతువుల కొవ్వును సరఫరా చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే జగన్ కావాలనే తిరుమల లడ్డూని అపవిత్రం చేసే కుట్ర చేసాడు. దేవదేవుడితో ఆటలాడాడు అని టీడీపీ ఆరోపిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anam Venakataramana Reddy
  • Andhrapradesh
  • CM Chandrababu
  • lard
  • Tirupati Laddu
  • ttd
  • ttd laddu
  • ycp
  • ys jagan

Related News

Tirumala Srivari Mixed Rice E-Auction

Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. మొత్తం 7వేల 938 కిలోల బియ్యాన్ని జూన్ 10న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు తెలిపింది. వేలంలో పాల్గొనేవారు రూ. 50 వేల ఈఎండీ (EMD) చెల్లించాలన్నారు. టీటీడీ తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కొన్ని వస్తువులను, కానుకలను వేలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిన

    Latest News

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd