Ys Jagan
-
#Andhra Pradesh
YS Jagan : కడపలో హ్యూమనిజం నిర్వచనం వేరుగా ఉండవచ్చు..?
YS Jagan : జగన్ పై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా భారతి ఏనాడూ గుడిలోకి అడుగు పెట్టలేదు. యాత్రను రద్దు చేసుకున్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి సెక్యులరిజం, హిందూయిజం తదితర అంశాలపై భారీ లెక్చర్ ఇచ్చారు. ఆయన తన మతాన్ని హ్యూమనిజం అని ప్రకటించాడు. అయితే ఈ హ్యూమనిజం అంటే ఏమిటి అనేది ప్రశ్న.
Date : 28-09-2024 - 6:34 IST -
#Andhra Pradesh
TTD Laddu Row : నేడు తిరుపతికి సిట్ బృందం..
TTD Laddu Row : గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలో సిట్ కొనసాగనుంది. అయితే... ఈ నేపథ్యంలోనే నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. డీఐజీ త్రిపాఠి సహా సిట్ బృందంతో నగరంలో సమావేశం కానున్నారు.
Date : 28-09-2024 - 9:21 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Issue : వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు..? – జగన్
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని జగన్ విమర్శించారు
Date : 27-09-2024 - 5:39 IST -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్
YS Jagan: రాజకీయ దుర్బుద్దితో జంతువుల కొవ్వుతో లడ్లూ తయారైనట్టుగా.. జరగని విషయాన్ని జరిగినట్టుగా.. కల్తీ ప్రసాదంను భక్తులు తిన్నట్టుగా నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడుతూ.. అసత్యాలు చెబుతున్నారు.
Date : 27-09-2024 - 4:38 IST -
#Andhra Pradesh
YS Jagan Tirumala Tour Cancelled: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 27-09-2024 - 2:59 IST -
#Andhra Pradesh
Jagan : తిరుమలకు జగన్ రాక..ఏంజరుగుతుందో టెన్షన్..?
Jagan : తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయనపై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (బీజేపీ), కిరణ్ రాయల్ (జనసేన), టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం
Date : 27-09-2024 - 2:11 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు పెట్టారు పోలీసులు. తిరుపతి వ్యాప్తంగా ర్యాలీలు, పెద్దఎత్తున గుమిగూడడం నిషేధిస్తూ పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమల్లో ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బరాయుడు తెలిపారు.
Date : 27-09-2024 - 11:38 IST -
#Andhra Pradesh
Jagan Tirumala Visit : తిరుమలకు జగన్ ..RRR కండిషన్లు
Jagan Tirumala Visit : తిరుపతి లడ్డూ వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో దాన్ని తినాలన్నారు
Date : 26-09-2024 - 3:33 IST -
#Speed News
YCP : దూకుడు పెంచిన జగన్..పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకం
YCP : ప్రతి రోజు ఎవరొకరు పార్టీని వీడుతుండడం తో ఇంకా సైలెంట్ గా ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన జగన్..పార్టీని బలోపేతం ఫై దృష్టి సారించారు
Date : 25-09-2024 - 11:00 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy : పాప ప్రక్షాళన పూజకు జగన్ సిద్ధం ..టీడీపీ కౌంటర్
Tirumala Laddu Controversy : రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఎక్స్(ట్విటర్) వేదికగా జగన్ అన్నారు
Date : 25-09-2024 - 7:48 IST -
#Andhra Pradesh
YS Jagan: పార్టీపై దృష్టి పెట్టిన జగన్, మూడు జిల్లాలకు అధ్యక్షుల నియామకం
YS Jagan: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు
Date : 25-09-2024 - 5:01 IST -
#Andhra Pradesh
YS Jagan : లడ్డూ వివాదం..కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
YS Jagan : ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. ఆలయాల శుద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వామివారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని పిలుపునిస్తున్నారు.
Date : 25-09-2024 - 4:33 IST -
#Andhra Pradesh
R Krishnaiah: కాంగ్రెస్లోకి బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య..?
ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.
Date : 25-09-2024 - 9:39 IST -
#Andhra Pradesh
YSRCP: తిరుపతి లడ్డూ వివాదం.. అయోమయంలో వైఎస్సార్సీపీ
Tirupati Laddu Row : తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా , జాతీయ మీడియా కూడా ఈ ఘోరమైన నేరానికి సంబంధించిన కథనాలతో పూర్తిగా నిండిపోయింది.
Date : 23-09-2024 - 5:42 IST -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్ పై హైదరాబాద్లో కేసు నమోదు
Hyderabad: హైకోర్టు న్యాయవాది కే.కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Date : 22-09-2024 - 6:49 IST