Ys Jagan
-
#Speed News
YCP : దూకుడు పెంచిన జగన్..పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకం
YCP : ప్రతి రోజు ఎవరొకరు పార్టీని వీడుతుండడం తో ఇంకా సైలెంట్ గా ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన జగన్..పార్టీని బలోపేతం ఫై దృష్టి సారించారు
Date : 25-09-2024 - 11:00 IST -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy : పాప ప్రక్షాళన పూజకు జగన్ సిద్ధం ..టీడీపీ కౌంటర్
Tirumala Laddu Controversy : రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఎక్స్(ట్విటర్) వేదికగా జగన్ అన్నారు
Date : 25-09-2024 - 7:48 IST -
#Andhra Pradesh
YS Jagan: పార్టీపై దృష్టి పెట్టిన జగన్, మూడు జిల్లాలకు అధ్యక్షుల నియామకం
YS Jagan: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు
Date : 25-09-2024 - 5:01 IST -
#Andhra Pradesh
YS Jagan : లడ్డూ వివాదం..కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
YS Jagan : ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. ఆలయాల శుద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వామివారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని పిలుపునిస్తున్నారు.
Date : 25-09-2024 - 4:33 IST -
#Andhra Pradesh
R Krishnaiah: కాంగ్రెస్లోకి బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య..?
ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.
Date : 25-09-2024 - 9:39 IST -
#Andhra Pradesh
YSRCP: తిరుపతి లడ్డూ వివాదం.. అయోమయంలో వైఎస్సార్సీపీ
Tirupati Laddu Row : తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా , జాతీయ మీడియా కూడా ఈ ఘోరమైన నేరానికి సంబంధించిన కథనాలతో పూర్తిగా నిండిపోయింది.
Date : 23-09-2024 - 5:42 IST -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్ పై హైదరాబాద్లో కేసు నమోదు
Hyderabad: హైకోర్టు న్యాయవాది కే.కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Date : 22-09-2024 - 6:49 IST -
#Andhra Pradesh
TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
YS Jagan : టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 4:13 IST -
#Andhra Pradesh
AP Politics : వైఎస్సార్సీపీ క్యాడర్ కొత్త టార్గెట్ ధర్మారెడ్డి..?
AP Politics : అగ్నికి ఆజ్యం పోస్తూ ఇటీవల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించిన కుంభకోణం తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఆగ్రహానికి కారణమైంది. గత రెండు రోజులుగా జాతీయ మీడియా ఈ అంశంపై లైవ్ డిబేట్లను నిర్విరామంగా ప్రసారం చేస్తోంది.
Date : 22-09-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Srivari Laddu Prasadam: తిరుపతి లడ్డూలపై టీటీడీ బోర్డు కీలక ప్రకటన..!
తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టిటిడి) నిర్వహిస్తుందని మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా తిరుపతి దేవస్థానంలో లడ్డూలలో జంతువుల కొవ్వు ఉందంటూ వార్తల్లో నిలుస్తోంది.
Date : 21-09-2024 - 12:02 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ తీరు… జనాలు కన్విన్స్ కాకుంటే.. కన్ఫ్యూజ్ చేసుడే..!
YS Jagan : దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ప్రెస్ మీట్లో జగన్ ప్రతి 5 నిమిషాలకు గోల్ పోస్ట్లను మార్చారు. "మీరు వారిని ఒప్పించలేకపోతే, వారిని గందరగోళానికి గురిచేయండి" అనే సూత్రాన్ని అతను అనుసరించినట్లు అనిపిస్తుంది.
Date : 20-09-2024 - 6:53 IST -
#India
TTD Laddu Issue: జగన్పై కేంద్రమంత్రులు ఫైర్
TTD Laddu Issue: తిరుపతి లడ్డూ కల్తీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త వెలువడినప్పటి నుండి, జాతీయ మీడియా దీనిని విస్తృతంగా కవర్ చేసింది, ఫలితంగా హిందువులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
Date : 20-09-2024 - 5:27 IST -
#Andhra Pradesh
YS Jagan : చంద్రబాబు అతి దుర్మార్గంగా లడ్డూ రాజకీయాలు చేస్తున్నారు : వైఎస్ జగన్
YS Jagan On Chandrababu 100 Days Government: చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం అని జగన్ పేర్కొన్నారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు. వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే.. మోసమే అన్నారు.
Date : 20-09-2024 - 4:26 IST -
#Andhra Pradesh
YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల
Tirumala Laddu Controversy: జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.
Date : 20-09-2024 - 1:37 IST -
#Andhra Pradesh
Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో గోమాంసం, చేప నూనె!
రిపబ్లిక్ టీవీతో పాటు టీడీపీ మోస్ట్ సీనియర్ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి లడ్డూలో చేప నూనె, ఎద్దు మాంసం, ఇతర జంతువుల నూనెలు కలిశాయని సాక్ష్యాధారాలతో సహా మీడియాకు చూపారు.
Date : 19-09-2024 - 6:20 IST