Ys Jagan
-
#Andhra Pradesh
Andhra Pradesh: అమలుకాని హామీలు అంటూ వైఎస్ జగన్ ఫైర్
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ రుణాలు, విద్యా దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర వంటి కీలక కార్యక్రమాలను నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు
Date : 13-08-2024 - 6:42 IST -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Date : 13-08-2024 - 1:41 IST -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ కు మతిభ్రమించింది
వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అవమానించారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అంబేడ్కర్ విగ్రహాన్నిపెట్టి తన పేరే పెట్టుకున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పగా ఫీల్ అవుతున్నట్లు ఆరోపించారు బుద్ధా వెంకన్న.
Date : 11-08-2024 - 3:15 IST -
#Andhra Pradesh
Tweet By TDP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేసిన టీడీపీ..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చాలా రసవత్తరంగా మారింది. ఆయన కుటుంబంతో కాకుండా వేరే మహిళతో నివాసం ఉంటున్నాడని ఎమ్మెల్సీ కూతుర్లు, భార్య ఆరోపిస్తున్నారు.
Date : 10-08-2024 - 10:44 IST -
#Andhra Pradesh
CM Chandrababu: విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రాంతీయ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Date : 09-08-2024 - 11:27 IST -
#Telangana
KTR : జగన్కు కేటీఆర్ మెసేజ్.. చొక్కా నలగని రాజకీయం నడవదు..!
బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నందున వారి ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డిలా బీఆర్ఎస్ నేతలు సమావేశాన్ని బహిష్కరించలేదు.
Date : 01-08-2024 - 4:13 IST -
#Cinema
Sri Reddy : చచ్చిపోవాలనుకుంటున్నా.. నా పార్టీనే నన్ను పట్టించుకోవట్లేదు.. శ్రీరెడ్డి సంచలన పోస్ట్..
ఇటీవల శ్రీరెడ్డి పై ఓ తెలుగుదేశం కార్యకర్త కేసు పెట్టాడు.
Date : 31-07-2024 - 8:49 IST -
#Andhra Pradesh
Privilege Notice To YS Jagan: వైస్ జగన్కు ప్రివిలేజ్ నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రంపై వైసీపీ ఆరోపణలు చేసినందుకు గానూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి త్వరలో ప్రివిలేజ్ నోటీసు ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
Date : 28-07-2024 - 10:49 IST -
#Andhra Pradesh
YS Jagan : లోకేష్కి వీరాభిమానిగా మారిన జగన్..!
లోకేష్కి జగన్ వీరాభిమానిగా మారిపోయి, లోకేష్కి తానే ఇచ్చిన 'పప్పు' ఇమేజ్ని చెరిపేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
Date : 26-07-2024 - 5:09 IST -
#Andhra Pradesh
YS Jagan Vs BJP : ఇక బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ? ఏపీలో మారనున్న సమీకరణాలు!
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఢిల్లీలో బుధవారం చేసిన ధర్నా ఏపీ రాజకీయాల్లో కొత్త టర్నింగ్ పాయింట్ లాంటిది.
Date : 25-07-2024 - 8:31 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా..?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో నిరసన చేపట్టారు.
Date : 24-07-2024 - 3:38 IST -
#Andhra Pradesh
High Court : జగన్ కేసుల్లో రోజువారీ విచారణ కొనసాగించండి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై రోజువారీ విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు జూలై 3న సీబీఐ కోర్టును ఆదేశించింది.
Date : 24-07-2024 - 2:30 IST -
#Andhra Pradesh
YS Jagan : ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా..అఖిలేశ్ యాదవ్ మద్దతు
పీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు.
Date : 24-07-2024 - 2:19 IST -
#Speed News
YSRCP : ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కడా..?
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీలో టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వైసీపీ నేతలపై అనేక దాడులు జరిగాయని జగన్ ఆరోపించారు.
Date : 24-07-2024 - 1:46 IST -
#Andhra Pradesh
Leader Of Oppostion: వైసీపీకి బిగ్ రీలీఫ్.. ఎట్టకేలకు ప్రతిపక్ష హోదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ సోమవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు
Date : 22-07-2024 - 3:41 IST