HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Reacts On Tirumala Laddu Controversy

YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల

Tirumala Laddu Controversy: జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.

  • Author : Latha Suma Date : 20-09-2024 - 1:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila Comments
YS Sharmila Comments

Tirumala Laddu Controversy: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. రిపోర్ట్ వచ్చి చాలారోజులు అవుతున్నా… ఇన్నిరోజులు ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఎందుకు ఆలస్యం చేశారని ఆరోపించారు. కేవలం రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టే వందరోజుల సెలబ్రేషన్స్‌లో భాగంగా చంద్రబాబు చెప్పారా అని ప్నశ్నించారు. లేదంటే దీని సివియారిటీ ముందు తెలిస్తే… ఎంక్వైరీ ఎందుకు వేయలేదు.

Read Also: Spider JCB: స్పైడర్ జేసీబీ మెషిన్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది?

చంద్రబాబు వందరోజుల పరిపాలన మీద జనాలు ఓ రిపోర్ట్ ఇస్తారు కాబట్టే… తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాలు బయటకు చెప్పారా. ఇంత పెద్ద విషయం ఇంత సునాయాసంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని.. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని… మినిస్టర్ ఆఫ్ హోం ఎఫైర్స్‌కు లేఖ రాశామన్నారు. సీబీఐ విచరాణ జరగకపోతే.. అసలు దోషులు ఎవరో బయటకు రానున్నారు. తప్పు జరిగుంటే.. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ హోం మినిస్టర్ అమిత్ షాకు లేఖ రాశామన్నారు.

వందరోజుల్లో చంద్రబాబు ఏం చేశారంటే.. శిశిపాలుడి తప్పులు లేక్కపెట్టినట్లు.. జగన్ మోహన్ రెడ్డి అవినీతిని, తప్పులను… చంద్రబాబు ఎత్తి చూపించారన్నారు. వైఎస్ విగ్రహాలను, పేర్లను ఎక్కడి పడితే అక్కడ తొలగించారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. హామీల విషయంలో చంద్రబాబు చేసింది జీరో అనే చెప్పాలన్నారు వైఎస్ షర్మిల. వారు చేసిన వాగ్ధానాలు సూపర్ సిక్స్. వందరోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. కానీ వంద రోజులు దాటిన ఇప్పటివరకు సూపర్ సిక్స్‌లో ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదన్నారు. మోడీ డైరెక్షన్‌లో చంద్రబాబు వందరోజుల సినిమా అట్టర్ ప్లాప్ అయిందని వైఎస్ షర్మిల అన్నారు.

Read Also: Famous Rajasthani Sarees : ఈ రాజస్థానీ ప్రింట్ చీరలు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్‌…!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal fat
  • CBI Enquiry
  • CM Chandrababu
  • tirumala laddu controversy
  • ys jagan
  • ys sharmila

Related News

Ap Sanjeevani Scheme

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

  • సంజు శాంసన్‌పై సూర్యకుమార్ యాదవ్ సరదా వ్యాఖ్యలు!

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd