Vijayawada
-
#Andhra Pradesh
TDP MP Kesineni : రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది – టీడీపీ ఎంపీ కేశినేని నాని
తుఫాను సందర్భంగా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని టీడీపీ ఎంపీ కేశినేని
Date : 09-12-2023 - 9:19 IST -
#Andhra Pradesh
Cm Jagan: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
ఏపీ సీఎం జగన్ రెడ్డి ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై పర్యటించారు.
Date : 07-12-2023 - 11:47 IST -
#Andhra Pradesh
CM Jagan : నేడు దుర్గగుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆయన
Date : 07-12-2023 - 7:33 IST -
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు.. నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు
ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు పోటెత్తింది. తుపాను ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజ్లోకి భారీగా
Date : 06-12-2023 - 5:06 IST -
#Andhra Pradesh
TDP : మాజీ మంత్రి వర్సెస్ ఎంపీ.. చంద్రబాబు ఇంద్రకీలాద్రి పర్యటనలో ఆ మాజీ మంత్రికి ఊహించని షాక్
ఏపీలో అన్ని జిల్లాలో టీడీపీ గెలవాలని కసితో నాయకులు పనిస్తుంటే ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నేతలు మాత్రం ఆధిపత్యం
Date : 05-12-2023 - 4:25 IST -
#Andhra Pradesh
Akkineni Hospital: విజయవాడ అక్కినేని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం!
ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్, కెమికల్ పేలుడు, గ్యాస్ లీకేజీ వంటి ఘటనలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మంటల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 05-12-2023 - 4:10 IST -
#Andhra Pradesh
Chandrababu: కనకదుర్గమ్మ సేవలో చంద్రబాబు, సతీసమేతంగా పూజలు!
విజయవాడ కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు.
Date : 02-12-2023 - 1:34 IST -
#Andhra Pradesh
TDP : బెజవాడ టీడీపీలో ఆధిపత్య పోరు.. దళిత శంఖారావం సభలో మరోసారి బయటపడ్డ విభేదాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల్లో ఇబ్బందుల్లో ఉంటే బెజవాడ టీడీపీ నేతలు మాత్రం తమ ఆధిపత్య
Date : 01-12-2023 - 7:00 IST -
#Andhra Pradesh
Indrakeeladri : భవానీ దీక్షాపరులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రీపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షాధారులతో ఆలయంలో రద్దీ నెలకొంది. మూడో రోజు కూడా దుర్గ గుడి వద్ద భవానీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షను మూడో రోజు భక్తులు అధిక సంఖ్యలో వేసుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీక్షల ఏర్పాట్లను ఆలయ ఈవో రామారావు పర్యవేక్షించారు. లక్షకుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణ అర్చన, చండీ హోమం, […]
Date : 25-11-2023 - 8:59 IST -
#Andhra Pradesh
CPM : సీపీఎం ప్రజా రక్షణ భేరి సభ.. 31 డిమాండ్లతో ప్రజా మేనిఫెస్టో రిలీజ్
విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా రక్షణ భేరి సభ జరిగింది. మాకినేని బసవపున్నయ్య వీఎంసీ స్టేడియంలో ఏర్పాటు
Date : 16-11-2023 - 9:50 IST -
#Andhra Pradesh
Vijayawada : బెజవాడలో కిటకిటలాడుతున్న గోల్డ్ షాపులు
ధనత్రయోదశి సందర్భంగా విజయవాడలో బంగారం దుకాణాల్లో రద్దీ నెలకొంది. ధణత్రయోదశి నగల వ్యాపారులకు ముఖ్యమైన
Date : 11-11-2023 - 3:46 IST -
#Cinema
Indian 2 : విజయవాడలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్?
శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో ప్రపంచంలో లోని అనేక లొకేషన్స్ తో తెరకెక్కిస్తారు. ఇప్పటికే ఇండియన్ 2 సినిమా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలతో పాటు....
Date : 09-11-2023 - 6:36 IST -
#Devotional
Durgamma Temple: దుర్గమ్మ ఆలయం హుండీ లెక్కింపు, 14.71 కోట్ల ఆదాయం
Durgamma Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15 నుంచి అక్టోబర్ 23 వరకు దుర్గాదేవి ఆలయానికి హుండీ ఆదాయం రూ.8.73 కోట్లతో కలిపి రూ.14.71 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా ఉత్సవాల సందర్భంగా భవానీలతో సహా ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. కనకదుర్గాదేవి ట్రస్టుబోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె. రామారావు మాట్లాడుతూ అన్ని శాఖలు, […]
Date : 03-11-2023 - 11:40 IST -
#Andhra Pradesh
Indrakeeladri : కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు.. భారీగా వచ్చిన కానుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి రూ.2,58,64,740లు కానుకలు వచ్చాయి. అంతేకాకుండా శ్రీ కనకదుర్గా అమ్మవారికి 367 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.745 కిలోల వెండి ఆభరణాలను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు. శ్రీ మల్లికార్జున మహా మండపంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించగా, ఆలయ ఈవో కేఎస్ రామారావు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ఈ రోజు (మంగళవారం) కూడా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ […]
Date : 31-10-2023 - 8:17 IST -
#Andhra Pradesh
Durga Temple : భవానీ భక్తులతో కిటకిటలాడతున్న ఇంద్రకీలాద్రి.. అమ్మవారికి మెక్కులు చెల్లిస్తున్న భవానీలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా ఉత్సవాలు పూర్తి అయిన తరువాత ఆలయంలో భక్తుల రద్దీ
Date : 30-10-2023 - 8:17 IST