Vijayawada
-
#Devotional
Durgamma Temple: దుర్గమ్మ ఆలయం హుండీ లెక్కింపు, 14.71 కోట్ల ఆదాయం
Durgamma Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15 నుంచి అక్టోబర్ 23 వరకు దుర్గాదేవి ఆలయానికి హుండీ ఆదాయం రూ.8.73 కోట్లతో కలిపి రూ.14.71 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా ఉత్సవాల సందర్భంగా భవానీలతో సహా ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. కనకదుర్గాదేవి ట్రస్టుబోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె. రామారావు మాట్లాడుతూ అన్ని శాఖలు, […]
Date : 03-11-2023 - 11:40 IST -
#Andhra Pradesh
Indrakeeladri : కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు.. భారీగా వచ్చిన కానుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి రూ.2,58,64,740లు కానుకలు వచ్చాయి. అంతేకాకుండా శ్రీ కనకదుర్గా అమ్మవారికి 367 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.745 కిలోల వెండి ఆభరణాలను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు. శ్రీ మల్లికార్జున మహా మండపంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించగా, ఆలయ ఈవో కేఎస్ రామారావు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ఈ రోజు (మంగళవారం) కూడా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ […]
Date : 31-10-2023 - 8:17 IST -
#Andhra Pradesh
Durga Temple : భవానీ భక్తులతో కిటకిటలాడతున్న ఇంద్రకీలాద్రి.. అమ్మవారికి మెక్కులు చెల్లిస్తున్న భవానీలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా ఉత్సవాలు పూర్తి అయిన తరువాత ఆలయంలో భక్తుల రద్దీ
Date : 30-10-2023 - 8:17 IST -
#Andhra Pradesh
Visakhapatnam: వాషింగ్ మెషీన్లో పట్టుబడ్డ రూ.1.30 కోట్లు
ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు, బంగారం వెలుగు చూస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు
Date : 25-10-2023 - 2:50 IST -
#Andhra Pradesh
Vangaveeti Radha : ఘనంగా వంగవీటి రాధాకృష్ణ వివాహం.. హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు
మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహాం ఘనంగా జరిగింది. విజయవాడలోని
Date : 22-10-2023 - 11:09 IST -
#Andhra Pradesh
AP CM Jagan : దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
దుర్గ గుడి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు
Date : 20-10-2023 - 5:58 IST -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. నేడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రమైన
Date : 20-10-2023 - 12:54 IST -
#Andhra Pradesh
Indrakeeladri : దుర్గమ్మ దర్శనం కోసం అమ్మ దయ ఉన్న.. అధికారుల దయ ఉండాల్సిందేనా..?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో అధికారులు అత్యూత్సాహం ప్రదర్శిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే
Date : 20-10-2023 - 12:42 IST -
#Andhra Pradesh
Indrakeeladri : కుటుంబసమేతంగా బెజవాడ దుర్గమ్మని దర్శించుకున్న ఎంపీ కేశినేని నాని
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారి
Date : 20-10-2023 - 9:23 IST -
#Andhra Pradesh
Indrakeeladri : రేపు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. రేపు (శుక్రవారం) మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి
Date : 19-10-2023 - 5:37 IST -
#Andhra Pradesh
Gold Seized : గన్నవరం ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
షార్జా నుంచి విజయవాడకు విమానంలో అక్రమంగా తరలిస్తున్న రూ.40 లక్షల విలువైన 800 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్
Date : 18-10-2023 - 3:38 IST -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రిపై మూలానక్షత్రం రోజున పటిష్ట ఏర్పాట్లు.. రెండు లక్షలకుపైగా భక్తులు వచ్చే ఛాన్స్
ఇంద్రకీలాద్రిపై దసర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జన్మనక్షత్రమైన
Date : 18-10-2023 - 8:10 IST -
#Andhra Pradesh
Durga Temple : దేవాలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడటం అనైతికం – దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరు భక్తి భావంతో మెలగాలని ఛైర్మన్ కర్నాటి రాంబాబు కోరారు.
Date : 18-10-2023 - 7:53 IST -
#Andhra Pradesh
Durga Temple : దుర్గుగుడి అధికారులపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం.. ఏర్పాట్లపై అసంతృప్తి
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసర ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం
Date : 17-10-2023 - 7:08 IST -
#Telangana
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి విజయవాడకు బస్సులు
జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని TSRTC నిర్ణయించింది.
Date : 16-10-2023 - 4:45 IST