Vijayawada
-
#Andhra Pradesh
Vijayawada: విజయవాడలో నీటి సంక్షోభం
విజయవాడ నగరంలోని గుణదల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గత నాలుగు రోజులుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు .కృష్ణానది నుంచి పలు కాలనీలకు నీటి సరఫరాకు అంతరాయం
Date : 22-01-2024 - 5:28 IST -
#Andhra Pradesh
TDP : వంగవీటి రాధా టార్గెట్గా వాట్సప్లో పోస్టులు.. సెంట్రల్ టీడీపీలో వేడెక్కిన రాజకీయం
బెజవాడ సెంట్రల్ టీడీపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ నేత వంగవీటి రాధా టార్గెట్గా టీడీపీలో ప్రత్యర్థులు దృష్పచారం
Date : 20-01-2024 - 6:56 IST -
#Andhra Pradesh
AP : అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వైసీపీ కార్యక్రమంగా మారింది – సీపీఐ రామకృష్ణ
విజయవాడలో (Vijayawada) స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో.. 125 అడుగుల భారీ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వాటిని దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా.. ఎన్నికలకు ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చారు జగన్. 125 అడుగుల విగ్రహం, దాని చుట్టూ మ్యూజియం ఇంత భారీ నిర్మాణానికి […]
Date : 20-01-2024 - 1:56 IST -
#Andhra Pradesh
Ambedkar Statue Inauguration : అంబేద్కర్ని తాకే అర్హత చంద్రబాబుకు లేదు – మంత్రి రోజా
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) తాకే అర్హత చంద్రబాబు (Chandrababu ) కు ఏమాత్రం లేదని మంత్రి రోజా (Roja) అన్నారు. నేడు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్ని తాకే అర్హత లేదని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా […]
Date : 19-01-2024 - 6:24 IST -
#Andhra Pradesh
AP : అంబేద్కర్ విగ్రహం పెట్టాడని మోసపోకండి..చేసిన దాడులు గుర్తుపెట్టుకోండి – జనసేన
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ..ఏపీ ప్రభుత్వం ఫై […]
Date : 19-01-2024 - 11:30 IST -
#Andhra Pradesh
Vangaveeti Radha : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత వంగవీటీ రాధ
ఏపీలో ఎన్నికల సందండి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందువరుసలో ఉండగా.. ప్రతిపక్ష టీడీపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జోరుగా సభలు నిర్వహిస్తున్నారు. ఇటు జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరూ సీట్ల కేటాయింపులపై సమావేశాలు జరుపుతున్నారు. దాదాపుగా సీట్ల కేటాయింపులపై కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు. బీజేపీ కూడా ఎక్కువగా సీట్లు […]
Date : 18-01-2024 - 8:20 IST -
#Andhra Pradesh
YCP : టీడీపీలోకి బెజవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్.. వంగవీటి రాధాతో చర్చలు
వైఎస్సార్సీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గుడివాడ లో
Date : 14-01-2024 - 6:50 IST -
#Telangana
Sankranti: సొంతూళ్లకు వెళ్తున్న సిటీజనం.. వాహనాలతో హైవేపై రద్దీ!
Sankranti: శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి వద్ద టోల్ ప్లాజా దాటేందుకు సుమారు పది నిమిషాలకుపైనే సమయం పడుతోంది. మొత్తం 18 […]
Date : 12-01-2024 - 2:07 IST -
#Andhra Pradesh
Private Travels : ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రవేట్ ట్రావెల్స్.. సంక్రాంతి రద్దీ పేరుతో దోపిడీ
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారిని ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయి. ప్రయాణికులకు అధిక టికెట్ ధరలతో
Date : 10-01-2024 - 7:10 IST -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రీపై ముగిసిని భవానీ దీక్షల విరమణ.. అమ్మవారిని దర్శించుకున్న నాలుగు లక్షల మంది భక్తులు
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు జై భవానీ జై జై భవానీ అంటూ నినాదాలు చేస్తూ దీక్షలను ముగించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య యాగశాలలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించడంతో ఉత్సవాలు ముగిశాయి. పూజాకార్యక్రమాల్లో భాగంగా దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో రామారావు, ఆలయ వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో ‘పూర్ణాహుతి’ నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు భక్తుల […]
Date : 07-01-2024 - 10:30 IST -
#Andhra Pradesh
TDP : మైలవరంలో బొమ్మసాని ఆత్మీయ సమావేశం.. టికెట్ తనకే ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరని బొమ్మసాని
మైలవరంలో టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ
Date : 05-01-2024 - 10:19 IST -
#Andhra Pradesh
Indrakiladri: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, మార్మోగిన జై దుర్గా నామస్మరణ!
జై దుర్గా జైజై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది.
Date : 03-01-2024 - 11:54 IST -
#Andhra Pradesh
Indrakeeladri : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షపరుల విరమణ కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి
Date : 02-01-2024 - 2:08 IST -
#Telangana
Vande Bharat: దూసుకెళ్తున్న వందే భారత్ రైళ్లు, 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు
Vande Bharat: గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రారంభించిన వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ వస్తోంది. ప్రయాణికులు చాలామంది ఈ రైళ్లలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఇష్టపడుతున్నారు. గత సంవత్సరం దక్షిణ మధ్య రైల్వేలో ప్రవేశపెట్టిన నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 2023లో 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ప్రస్తుతం, సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి, కాచిగూడ – యశ్వంతపూర్ సహా SCR అధికార పరిధిలో నాలుగు వందే […]
Date : 02-01-2024 - 12:03 IST -
#Andhra Pradesh
TDP : మరోసారి హాట్ కామెంట్స్ చేసిన టీడీపీ ఎంపీ.. నేను దోచుకోను.. ఇంకొకరిని దోచుకోనివ్వను.. అందుకే..?
బెజవాడ రాజకీయం మరింత వెడెక్కింది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో టికెట్ వార్ నడుస్తుంది. బెజవాడ టీడీపీలో
Date : 01-01-2024 - 9:14 IST