Trs
-
#Telangana
Sharmila: తెలంగాణ రాజకీయాలపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం వైఎస్ఆర్ టిపి (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి (Komati Reddy) వెంకటరెడ్డి (Venkatreddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. షర్మిల (Sharmila) ఘటనను అందరూ ఖండించాలని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. మరో ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెడతానని చెప్పారు. తాను ఏ […]
Published Date - 01:01 PM, Thu - 8 December 22 -
#Telangana
CM KCR : నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
జగిత్యాల జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటన చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తుంది...
Published Date - 06:55 AM, Wed - 7 December 22 -
#Telangana
CM KCR: తెలంగాణా పై మోడీ కుట్ర , ఇటు వస్తే జైలే: పాలమూరు సభలో కేసీఆర్
ప్రధాని (Prime Minister) నరేంద్ర (Narendra Modi) మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 3లక్షల కోట్ల నిధులను తెలంగాణకు నిధులను ఆపేసిందని కేసీఆర్ ఆరోపించారు.
Published Date - 09:03 PM, Sun - 4 December 22 -
#Telangana
TRS To BRS: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. డిసెంబర్ 8 తర్వాత క్లారిటీ..?
డిసెంబర్ 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత
Published Date - 08:46 AM, Sun - 4 December 22 -
#Telangana
Telangana : రైతుల నుంచి వంద శాతం ధాన్యం కోనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ
దేశంలోనే అత్యధికంగా ఆహారధాన్యాలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా అవతరించింది. 2014లో తెలంగాణ..
Published Date - 08:15 AM, Sun - 4 December 22 -
#Speed News
MLC Kavitha: సీబీఐకి MLC కవిత లేఖ!
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
Published Date - 08:56 PM, Sat - 3 December 22 -
#Speed News
Delhi Liquor Scam : మీడియా ముందుకు కవిత. లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్ పై..!
ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ వెల్లడించింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్పై ఎమ్మెల్సీ కవిత..
Published Date - 10:20 AM, Thu - 1 December 22 -
#Telangana
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా ఉంది. మద్యం కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల పాత్రపై కీలక..
Published Date - 07:17 AM, Thu - 1 December 22 -
#Telangana
MLC Kavitha: కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!
తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
Published Date - 08:30 PM, Tue - 29 November 22 -
#Telangana
Bandi Sanjay: బండి సంచలన వ్యాఖ్యలు.. భైంసా పేరు మారుస్తాం..!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘భైంసా’ పేరు ‘మైంసా’గా మారుస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు.
Published Date - 07:05 PM, Tue - 29 November 22 -
#Telangana
MP Arvind: కేసీఆర్ నీకు దమ్ముంటే ఆ పని చేయ్…!!
అధికార టీఆర్ఎస్ ను మరోసారి టార్గెట్ చేసింది తెలంగాణ బీజేపీ. ఛాన్స్ దొరికితే చాలు తీవ్రస్థాయిలో విరచుకుపడుతున్నారు. ఆదివారం బండిసంజయ్ జగిత్యాల జిల్లాలో అడ్డుకోవడంతో ఈ రచ్చ మొదలైంది. ప్రజాసంగ్రామయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తుదంటూ బీజేపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాలతో పాదయాత్రను ప్రారంభించిన బండిసంజయ్…ఇవాళ భైంసాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అధికారపార్టీ, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల వలే పనిచేస్తున్నారంటూ […]
Published Date - 06:37 PM, Tue - 29 November 22 -
#Telangana
Kishan Reddy : వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసీలు కలిసినా మోదీని ఏం….!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారని…అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం భైంసాలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులను ప్రభుత్వం ఏజెంట్లుగా వాడుకుంటుందని మండిపడ్డ కిషన్ రెడ్డి…ప్రజలు అధికారపార్టీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మాట్లాడితే బీజేపీని ఓడిస్తామంటున్న టీఆర్ఎస్…బీజేపీని చూస్తే మీకు […]
Published Date - 06:18 PM, Tue - 29 November 22 -
#Telangana
Dalit Bandhu : దళిత బంధులో భారీగా మార్పులు…జాబితాలో ముందుగా వారికే చోటు..!!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భారీ మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. లబ్దిదారుల ఎంపిక విధానంలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సిఫార్సు జాబితాను ఆధారంగా చేసుకుని దాని ఆధారంగా లబ్ధిదారులకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో ఎమ్మెల్యే అనుచరులు మాత్రమే లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. అసలైన లబ్దిదారులకు న్యాయం దక్కడం లేదంటూ గతంలో ఎన్నో ఫిర్యాదు వచ్చిన […]
Published Date - 08:58 AM, Tue - 29 November 22 -
#Telangana
Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల […]
Published Date - 09:29 PM, Mon - 28 November 22 -
#Telangana
Komatireddy Rajgopal Reddy Key Comments : కార్యకర్తలు రెడీగా ఉండండి…అసెంబ్లీ ఎన్నికలకు గడువు లేదు…!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇదే మాటను పదే పదే చెబుతూ వస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలంటూ తమ కార్యకర్తలను పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తెగేసి చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంతో తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు […]
Published Date - 06:34 PM, Mon - 28 November 22