Delhi Liquor Scam : మీడియా ముందుకు కవిత. లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్ పై..!
ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ వెల్లడించింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్పై ఎమ్మెల్సీ కవిత..
- By Prasad Published Date - 10:20 AM, Thu - 1 December 22
ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ వెల్లడించింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కవిత ఇంటి దగ్గర భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. జగిత్యాల టూర్కి బయల్దేరుతున్న కవితకు కార్యకర్తలు, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, భానుప్రసాద్లు సంఘీభావం తెలిపారు. కార్యకర్తల మధ్యలోనే ఆమె మీడియాతో మాట్లాడారు. తాను దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కోంటానని తెలిపారు.
ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో సంవత్సరం ముందు మోడీ కంటే ఈడీ ముందు వస్తాయని ఆమె ఆరోపించారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని.. అందుకే రాజకీయంగా తమపై కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు పెట్టారని.. జైలుకు పోయేందకు సిద్ధంగా ఉన్నాం కానీ భయపడే ప్రసక్తే లేదని కవిత తెలిపారు.
Related News
Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు౯Delhi High Court) లో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో అరెస్టయిన కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన సూర్జిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త ఈ పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది. Delhi High [