Tirumala
-
#Andhra Pradesh
TTD Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, బోర్డు సభ్యులు వీరే!
బీఆర్ నాయుడు ఛైర్మన్గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది.
Date : 02-11-2024 - 12:46 IST -
#Andhra Pradesh
TTD : టీటీడీ ఛైర్మన్ పదవి రావడం నా జీవితంలో కొత్త మలుపు : బీఆర్ నాయుడు
TTD : గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్లలేదని చెప్పుకొచ్చారు. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగాను..చిన్నప్పటి నుంచి తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు.
Date : 31-10-2024 - 1:09 IST -
#Andhra Pradesh
Bomb Threats In Tirumala: మరోసారి తిరుమలలో బాంబు బెదిరింపులు
తిరుపతిలో ఇటీవల నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.హోటళ్లలో బాంబులు ఉన్నట్లు అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీ చేపట్టారు.
Date : 26-10-2024 - 10:45 IST -
#Andhra Pradesh
మా ‘బాబు’ సీఎం అయ్యాడు – శ్రీవారి దర్శనం అనంతరం నందమూరి రామకృష్ణ
nandamuri ramakrishna : చంద్రబాబు సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన
Date : 25-10-2024 - 12:14 IST -
#Andhra Pradesh
Sharada Peetham : శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Sharada Peetham : తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది
Date : 24-10-2024 - 10:56 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమల క్షేత్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అవమానం..?
Tirumala : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు తమను చిన్నచూపు చూసారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు
Date : 23-10-2024 - 12:53 IST -
#Andhra Pradesh
TTD Tickets : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
TTD Tickets : ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
Date : 19-10-2024 - 9:40 IST -
#Andhra Pradesh
Tirumala Weather: ప్రశాంత వాతావరణంలో తిరుమల.. యథావిధిగా శ్రీవారి నడక మెట్టు మార్గం!
అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
Date : 17-10-2024 - 10:12 IST -
#Andhra Pradesh
Tirumala: తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం..!
అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది సాక్షాత్తు స్వామివారేనని విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.
Date : 13-10-2024 - 8:35 IST -
#Andhra Pradesh
FSSAI : ఆహార నాణ్యత పరీక్షల కోసం తిరుమల, కర్నూలులో ల్యాబ్ల ఏర్పాటు..
FSSAI : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
Date : 08-10-2024 - 8:08 IST -
#Speed News
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి
మాధురి మోజులో పడి తమకు అన్యాయం చేశాడంటూ భార్య , పిల్లలు రోడ్డెక్కారు. ఆఖరికి ఇంటిని సైతం మధురైకి రాసిచ్చి..తమకు ఏమిలేకుండా చేసాడని వారంతా వాపుతున్నారు
Date : 07-10-2024 - 11:37 IST -
#Andhra Pradesh
TTD : రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ
TTD : గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని, టీటీడీ చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) శ్యామలరావు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా రద్దు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ముగిసిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.
Date : 05-10-2024 - 12:11 IST -
#Andhra Pradesh
TDP Viral Tweet: వైఎస్ఆర్ ఎవరు..? ఆయనతో నాకేంటి సంబంధం అంటావా జగన్..?: టీడీపీ
టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న బంధుత్వంపై టీడీపీ ప్రకటన విడుదల చేసింది. ముమ్మాటికి వాళ్లు బంధువులేనంటూ వారి మధ్య బంధుత్వాన్ని టీడీపీ గుర్తుచేసింది.
Date : 04-10-2024 - 7:20 IST -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదాయ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Date : 04-10-2024 - 8:25 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan : తన కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు పవన్ కల్యాణ్. అనంతరం గొల్లమండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు.
Date : 02-10-2024 - 1:53 IST