Tirumala
-
#Andhra Pradesh
Tirumala Laddu Issue: తిరుమల లడ్డు వివాదం పై సిబిఐ తో కూడిన సిట్ విచారణ ప్రారంభం..
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్న ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణ ప్రారంభమైంది. ల్యాబ్ నివేదికలను పరిశీలిస్తున్న ఈ బృందం, కల్తీ నెయ్యి వాడకం పై దర్యాప్తు చేస్తున్నది.
Published Date - 11:52 AM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ప్రమాణస్వీకారం
నూతన టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు, 17 మంది సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ కూడా బాధ్యతలు చేపట్టారు.
Published Date - 11:44 AM, Wed - 6 November 24 -
#Andhra Pradesh
TTD : ‘వక్ఫ్ బోర్డు’ రియల్ ఎస్టేట్ కంపెనీ.. ఒవైసీ వ్యాఖ్యలకు టీటీడీ చీఫ్ కౌంటర్
తిరుమల అనేది ఒక ఆలయం అని బి.ఆర్.నాయుడు(TTD) పేర్కొన్నారు.
Published Date - 04:02 PM, Mon - 4 November 24 -
#Andhra Pradesh
Nadendla Manohar : శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్
AP Minister Nadendla Manohar : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ఆలయ నిబంధనల ప్రకారం స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు.
Published Date - 09:01 PM, Sun - 3 November 24 -
#Andhra Pradesh
TTD Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, బోర్డు సభ్యులు వీరే!
బీఆర్ నాయుడు ఛైర్మన్గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది.
Published Date - 12:46 AM, Sat - 2 November 24 -
#Andhra Pradesh
TTD : టీటీడీ ఛైర్మన్ పదవి రావడం నా జీవితంలో కొత్త మలుపు : బీఆర్ నాయుడు
TTD : గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్లలేదని చెప్పుకొచ్చారు. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగాను..చిన్నప్పటి నుంచి తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు.
Published Date - 01:09 PM, Thu - 31 October 24 -
#Andhra Pradesh
Bomb Threats In Tirumala: మరోసారి తిరుమలలో బాంబు బెదిరింపులు
తిరుపతిలో ఇటీవల నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.హోటళ్లలో బాంబులు ఉన్నట్లు అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీ చేపట్టారు.
Published Date - 10:45 AM, Sat - 26 October 24 -
#Andhra Pradesh
మా ‘బాబు’ సీఎం అయ్యాడు – శ్రీవారి దర్శనం అనంతరం నందమూరి రామకృష్ణ
nandamuri ramakrishna : చంద్రబాబు సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన
Published Date - 12:14 PM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
Sharada Peetham : శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Sharada Peetham : తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది
Published Date - 10:56 PM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
Tirumala : తిరుమల క్షేత్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అవమానం..?
Tirumala : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు తమను చిన్నచూపు చూసారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు
Published Date - 12:53 PM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
TTD Tickets : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
TTD Tickets : ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
Published Date - 09:40 AM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Tirumala Weather: ప్రశాంత వాతావరణంలో తిరుమల.. యథావిధిగా శ్రీవారి నడక మెట్టు మార్గం!
అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
Published Date - 10:12 AM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
Tirumala: తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం..!
అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది సాక్షాత్తు స్వామివారేనని విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.
Published Date - 08:35 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
FSSAI : ఆహార నాణ్యత పరీక్షల కోసం తిరుమల, కర్నూలులో ల్యాబ్ల ఏర్పాటు..
FSSAI : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
Published Date - 08:08 PM, Tue - 8 October 24 -
#Speed News
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి
మాధురి మోజులో పడి తమకు అన్యాయం చేశాడంటూ భార్య , పిల్లలు రోడ్డెక్కారు. ఆఖరికి ఇంటిని సైతం మధురైకి రాసిచ్చి..తమకు ఏమిలేకుండా చేసాడని వారంతా వాపుతున్నారు
Published Date - 11:37 AM, Mon - 7 October 24