Tirumala
-
#Andhra Pradesh
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ తేదీల్లో ఆ సేవలు రద్దు!
తెప్పచుట్టూ నీటిజల్లులు (షవర్) పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా, నిఘా, భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Date : 08-03-2025 - 4:32 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. మీకో గుడ్న్యూస్..
TTD : తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) వేసవి కాలంలో భక్తుల సౌకర్యాన్ని పెంచేందుకు అనేక జాగ్రత్తల చర్యలు తీసుకుంటోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, TTD అధికారులు "కూల్ పెయింట్" వేసి, నిరంతర విద్యుత్ సరఫరా, లడ్డూ ప్రసాదం , ORS ప్యాకెట్ల సరఫరా వంటి చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.
Date : 01-03-2025 - 10:02 IST -
#Devotional
TTD : తిరుమలలో ఒక్కరోజు నిత్యాన్నదానానికి ఎంత ఖర్చు..?
Nitya Annadanam : భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది
Date : 28-02-2025 - 9:26 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో ఆర్టిత సేవలు బంద్..
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న సాలకట్ల తెప్పోత్సవాలు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనున్నాయి. ఈ విభిన్నమైన ఉత్సవం, శ్రీవారి దర్శనాన్ని పుష్కరిణిలో నిర్వహించి భక్తులను సుఖంతో ఆనందపరిచే కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, ఈ ఉత్సవాల కారణంగా, టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. శ్రీవారి భక్తులు, ఈ ఉత్సవాలలో పాల్గొని దివ్య అనుభవాలను పొందాలని ఆశిస్తున్నారు.
Date : 17-02-2025 - 11:06 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ మార్గాల్లో ఆంక్షలు..
TTD : తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశారు. తిరుమల నడక మార్గంలో చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వాలని, తర్వాత విభజన ప్రకారం గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, తిరుమలలో ఇటీవల చిరుతలు సంచరించడం వల్ల భద్రతా చర్యలను కఠినంగా తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Date : 15-02-2025 - 12:39 IST -
#Andhra Pradesh
Theertha Mukkoti: ఫిబ్రవరి 12న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది.
Date : 07-02-2025 - 5:42 IST -
#Andhra Pradesh
Sharadha peetham : విశాఖ శారదా పీఠానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!
తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖ శారదా పీఠానికి షాకిచ్చింది. తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Date : 24-01-2025 - 3:13 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమలలో అపచారం.. కొండపైకి కోడిగుడ్లు, పలావ్..!
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల ద్వారా చోటుచేసుకున్న ఒక వివాదం నేడు పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్లేందుకు అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటించి, నిషేధిత ఆహార పదార్ధాలతో తిరుమలకు చేరుకున్నారు.
Date : 18-01-2025 - 1:29 IST -
#Andhra Pradesh
Nitish Reddy : వీడియో వైరల్.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్ నితీశ్ రెడ్డి
దీనికి సంబంధించిన వీడియోను నితీశ్(Nitish Reddy) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశాడు.
Date : 14-01-2025 - 9:43 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం
దీంతో అక్కడ క్యూలైన్లో నిలుచున్న భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Date : 13-01-2025 - 5:13 IST -
#Andhra Pradesh
Stampede : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ
ఈరోజు సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు.
Date : 10-01-2025 - 1:59 IST -
#Devotional
Vaikunta Ekadasi 2025 : గోవింద నామ స్మరణతో మారుమోగిపోతున్న తిరుమల
Vaikunta Ekadasi 2025 : తిరుమల(Tirumala)లో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు.
Date : 10-01-2025 - 8:14 IST -
#Andhra Pradesh
Ambati Rambabu : చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారు
Ambati Rambabu : వైసీపీని అణగదొక్కాలని చూస్తే అది అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుంది. ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యాన్ని మన్నించం. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Date : 09-01-2025 - 6:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Date : 09-01-2025 - 6:22 IST -
#Speed News
CM Revanth Reddy : రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుటుంబసమేతంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు
Date : 09-01-2025 - 1:02 IST