Tirumala
-
#Andhra Pradesh
Nara Devansh Birthday : దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా తిరుమలకు చంద్రబాబు భారీ విరాళం
నారా కుటుంబానికి మరియు తిరుమల అన్నదాన ట్రస్ట్కు మధ్య గత దశాబ్ద కాలంగా విడదీయలేని అనుబంధం ఉంది. ఇప్పటివరకు సుమారు 12 సార్లు వారు ఈ ట్రస్ట్కు భారీ విరాళాలు అందజేయడం గమనార్హం. ప్రతి శుభకార్యం వేళ శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడం
Date : 21-03-2026 - 12:52 IST -
#Andhra Pradesh
CM Chandrababu: తిరుమలలో కల్తీ ప్రసాదాల చెక్.. FSSAI ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు
CM Chandrababu Naidu Inaugurates Fssai Lab ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. కొత్త ల్యాబ్ పనితీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో పిండిమర ప్రాంతంలో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరకుల నాణ్యతపై పరీక్షలు చేస్తారు. మొత్తం 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో, రూ. 20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ […]
Date : 21-03-2026 - 12:35 IST -
#Devotional
Tirumala: టీటీడీకి జనసేన ఎమ్మెల్యే తనయుడు భారీ విరాళం..
తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు, జేఎంసీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి అరణి మదన్ మోహన్ టీటీడీకి రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు కేటాయించారు
Date : 20-03-2026 - 9:01 IST -
#Andhra Pradesh
CBN : నేడు తిరుమలకు చంద్రబాబు, లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నేడు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు చేరుకోనున్నారు.
Date : 20-03-2026 - 8:09 IST -
#Devotional
Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల గిరులపై ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా స్థానిక చిరు వ్యాపారులు కోలుకోలేని దెబ్బతింటున్నారు
Date : 17-03-2026 - 10:40 IST -
#Andhra Pradesh
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Tirumala Laddu తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. […]
Date : 13-03-2026 - 2:24 IST -
#Devotional
Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త
రాబోయే సోమవారం నుండి అమల్లోకి రానున్న ఈ నిబంధన ప్రకారం, కేవలం తమకు కేటాయించిన సమయానికి (Time Slot) మాత్రమే భక్తులు క్యూ లైన్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారు లేదా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన భక్తులు, తమ టికెట్పై ముద్రించిన సమయానికి
Date : 11-03-2026 - 10:15 IST -
#Telangana
Kalvakuntla Kavitha : నా మనోవేదన తీరింది..మొక్కు తీర్చుకున్న – కవిత
దర్శనం అనంతరం ఆలయం వెలుపల కవిత ఆసక్తికర నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ "జై తెలంగాణ.. జై ఆంధ్రా" అని వ్యాఖ్యానించారు.
Date : 06-03-2026 - 12:45 IST -
#Telangana
ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్చిట్.. తిరుమల పర్యటన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు : కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే నేరుగా కొండపైకి వెళ్లకుండా.. మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది. మరోవైపు.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన కవిత.. ఈ తిరుమల పర్యటన తర్వాత తన కార్యాచరణను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా […]
Date : 03-03-2026 - 3:35 IST -
#Andhra Pradesh
ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
Date : 24-02-2026 - 3:47 IST -
#Andhra Pradesh
తిరుమలలో భక్తురాలికి పాము కాటు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఓ భక్తురాలు పాముకాటుకి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు ఈరోజు తెల్లవారుజామున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆమెను పాము కాటేసింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఆమెను […]
Date : 23-02-2026 - 9:51 IST -
#Devotional
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలా వ్యవహారం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు అక్రమ చలామణి (Money Laundering) జరిగినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేరుగా రంగంలోకి దిగింది.
Date : 09-02-2026 - 8:45 IST -
#Andhra Pradesh
పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం – ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ కేవలం పొరపాటు కాదు, అది పక్కా ప్రణాళికతో జరిగిన 'నేరపూరిత కుట్ర' అని టీటీడీ పూర్వ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు
Date : 07-02-2026 - 12:05 IST -
#Devotional
పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!
అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఒక జంట చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, భక్తుల సాక్షిగా ఆ జంట రొమాంటిక్ స్టిల్స్ ఇస్తుంటే
Date : 29-01-2026 - 5:38 IST -
#Devotional
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ నేడు (జనవరి 19) ఉదయం 10 గంటలకు విడుదల చేసింది.
Date : 19-01-2026 - 10:16 IST