Telangana
-
#Telangana
CM Revanth Reddy : వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Published Date - 12:59 PM, Tue - 3 September 24 -
#Cinema
Jr. NTR Donation: తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ విరాళం.. ఎంతంటే..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR Donation) రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఈ విరాళం ప్రకటించాడు.
Published Date - 10:46 AM, Tue - 3 September 24 -
#Andhra Pradesh
Heavy Rains: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే జిల్లాలివే..!
తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Published Date - 09:36 AM, Tue - 3 September 24 -
#Andhra Pradesh
Floods in Telugu States : టాలీవుడ్ హీరోలపై మండిపడుతున్న తెలుగు ప్రజలు
హీరోల కోసం ఇంత చేస్తున్న జనాలు..మరో జనాలు ఆపద లో ఉంటె వారు ఏంచేస్తున్నారు..? సాయం చేయడం కాదు కదా..అయ్యో నా ప్రజలు కష్టాల్లో ఉన్నారే...తమవంతు సాయం చేద్దాం..అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు
Published Date - 06:30 AM, Tue - 3 September 24 -
#Telangana
Dialogue War : కేటీఆర్ పై..రేవంత్ ..రేవంత్ పై కేటీఆర్..ఎక్కడ తగ్గడం లేదు ..!!
సందర్భం ఏదైనా సరే ఇరు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజల చేత 'ఛీ' అనిపించుకుంటున్నారు
Published Date - 10:40 PM, Mon - 2 September 24 -
#Andhra Pradesh
Venkaiah Naidu : తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు విరాళం
వర్షాలు, వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Published Date - 06:28 PM, Mon - 2 September 24 -
#Telangana
Heavy rains : భారీ వర్షాలు..తెలంగాణలో 1400 బస్సులు రద్దు
భారీవర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేసింది.
Published Date - 03:04 PM, Mon - 2 September 24 -
#Speed News
Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ఊరట.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
మహారాష్ట్ర క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామాపై ఈ ఏడాది జులైలో ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఓ పోస్ట్ చేశారు.
Published Date - 01:39 PM, Mon - 2 September 24 -
#Speed News
Vote For Note Case : కవిత బెయిల్పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. గౌరవాన్ని ఆశిస్తున్నామన్న సుప్రీంకోర్టు
ఉన్నత స్థానాలలో ఉన్నవారు ఇలా వ్యవహరించడం సరికాదు.
Published Date - 01:09 PM, Mon - 2 September 24 -
#Speed News
HYD : ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి – సైబరాబాద్ పోలీసుల సూచన
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు లేఖ రాశారు
Published Date - 01:07 PM, Mon - 2 September 24 -
#Andhra Pradesh
Cyclone Alert : ముంచుకొస్తున్న మరో తుఫాన్ గండం ..
ఈ నెల 6,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది
Published Date - 11:02 AM, Mon - 2 September 24 -
#Telangana
Heavy Rains : ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు
Published Date - 10:38 AM, Mon - 2 September 24 -
#India
IMD Weather Forecast: ఈ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఐఎండీ ప్రమాద హెచ్చరికలు
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, అస్సాం మరియు మేఘాలయలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ రాష్ట్రాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Published Date - 08:20 AM, Mon - 2 September 24 -
#Andhra Pradesh
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Published Date - 07:10 AM, Mon - 2 September 24 -
#Telangana
PM Modi : సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్..వర్షాలు, వరదలపై ఆరా
రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని గురించి ప్రధని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు.
Published Date - 11:04 PM, Sun - 1 September 24