Telangana Government
-
#Telangana
Telangana : నూతన సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
పరిపాలనా వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల (కేబినెట్ మీటింగ్లు) నిర్వహణ విధానాన్ని సమూలంగా మార్చుతున్నారు.
Date : 27-06-2025 - 11:09 IST -
#Telangana
Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
Date : 26-06-2025 - 11:46 IST -
#Speed News
Telangana Yoga Day: గచ్చిబౌలిలో జూన్ 21న యోగా డే వేడుకలు, 5500 మందితో భారీ నిర్వహణ
యోగా డే ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
Date : 21-06-2025 - 8:23 IST -
#Telangana
Rythu Bharosa : శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు.. 4 రోజుల్లో రూ.6,405 కోట్లు
రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది.
Date : 20-06-2025 - 12:08 IST -
#Telangana
Harish Rao : కేటీఆర్ పై రేవంత్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు : హరీశ్ రావు
రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారు అని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలు గణనీయంగా మారాయి, ముఖ్యంగా ఆయన చేసిన గాఢ వ్యాఖ్య కేటీఆర్ ఒక్క వ్యక్తి కాదు, అది ఒక శక్తి అన్న వాక్యం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో మారుతోంది.
Date : 17-06-2025 - 11:15 IST -
#Telangana
Gaddar Foundation : గద్దర్ ఫౌండేషన్కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఆదేశాలు విడుదల చేశారు.
Date : 14-06-2025 - 1:58 IST -
#Speed News
Telangana Government: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలోనూ ఎల్కేజీ, యూకేజీ తరగతులు!
ఈ పథకం కింద ఎంపిక చేసిన 210 పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సామగ్రి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను సమకూర్చే బాధ్యతను విద్యాశాఖ తీసుకుంది.
Date : 11-06-2025 - 6:44 IST -
#Telangana
Telangana : ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై నెలకు 2 క్యాబినెట్ భేటీలు
ప్రతీ నెల మొదటి మరియు మూడో శనివారాల్లో ఈ క్యాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. నెలకు కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా పాలనా నిర్ణయాల్లో జాప్యం లేకుండా, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Date : 06-06-2025 - 10:50 IST -
#Speed News
CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Date : 02-06-2025 - 11:28 IST -
#Cinema
Gaddar film awards : 2014 నుండి 2023 సినిమాలకు గద్దర్ అవార్డుల ప్రకటన
హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు గద్దర్ అవార్డుల వివరాలను వెల్లడించారు.
Date : 30-05-2025 - 11:44 IST -
#Cinema
Gaddar Film Awards : ‘గద్దర్’ అవార్డుల ప్రకటన..ఉత్తమ నటుడు అల్లు అర్జున్..
ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన 14 ఏళ్ల విరామం తర్వాత జరుగుతోంది. మొత్తం 11 విభిన్న కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ సెన్సార్ అయిన తెలుగు, ఉర్దూ చిత్రాలను మాత్రమే ఈ అవార్డుల కోసం పరిశీలించారు.
Date : 29-05-2025 - 10:47 IST -
#Telangana
Liquor Prices: తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఫుల్ బాటిల్పై భారీగా పెంపు!
తెలంగాణలో మద్యం ధరల పెంపు వార్తలు మద్యం ప్రియులకు షాక్ ఇచ్చాయి. ఎక్సైజ్ శాఖ దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసి, 180 ఎంఎల్ (క్వార్టర్) బాటిల్పై రూ.10, హాఫ్ బాటిల్పై రూ.20, ఫుల్ బాటిల్పై రూ.40 పెంచుతున్నట్లు తెలిపినట్లు సమాచారం.
Date : 18-05-2025 - 6:34 IST -
#Telangana
IAS Officers : నాడు వాళ్లే.. నేడు వాళ్లే.. బీఆర్ఎస్ హయాం నాటి ఐఏఎస్లదే ఆధిపత్యం !!
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన ఐఏఎస్(IAS Officers) అధికారులే.. ఇప్పటికీ అదే స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు.
Date : 15-05-2025 - 8:04 IST -
#Telangana
Kavitha : అప్పులు, వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత
. రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పుల వడ్డీల కోసం ఉపయోగించారని, మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Date : 12-05-2025 - 12:18 IST -
#Telangana
Gachibowli Land Case : అనుమతులు లేకుండా చెట్లు కొట్టినట్లు తేలితే జైలుకే : సుప్రీంకోర్టు
చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
Date : 16-04-2025 - 12:51 IST