HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana-government News

Telangana Government

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    #Telangana

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

    Government Schools  తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం […]

    Date : 26-03-2026 - 3:08 IST
  • LMV Driving Licence

    #Telangana

    Driving Licence : లైసెన్స్ లో కీలక మార్పులు చేసిన తెలంగాణ సర్కార్

    ప్రస్తుతం తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కేవలం లెర్నర్ లైసెన్స్ (LLR) మరియు పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ అనే రెండు దశలు మాత్రమే ఉన్నాయి. అయితే, చాలామందికి రహదారి నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు భద్రతా ప్రమాణాలపై కనీస అవగాహన ఉండటం లేదని

    Date : 22-03-2026 - 5:20 IST
  • Tg Govt Good News

    #Telangana

    Good News : వాహనదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

    తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒకే వ్యక్తి పేరు మీద రెండో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే

    Date : 21-03-2026 - 12:39 IST
  • Telangana Budget 2026 27

    #Telangana

    Telangana Budget 2026-27: ప్రభుత్వ ఇంటర్, ఐటీఐ విద్యార్థులకు శుభవార్త.. బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటన

    Telangana Budget 2026-27  తెలంగాణలోని ఇంటర్, ఐటీఐ విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు, ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున ఉపకార వేతనం అందించనున్నట్లు వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో […]

    Date : 20-03-2026 - 1:57 IST
  • Minister Uttam Kumar Reddy

    #Telangana

    తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy  తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వదంతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతపై నెలకొన్న అపోహల నేపథ్యంలో మంత్రి ఇవాళ‌ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల […]

    Date : 13-03-2026 - 2:29 IST
  • Telangana State Assembly Budget Sessions from March 16 to 30

    #Telangana

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

    మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు సమావేశాలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    Date : 24-02-2026 - 8:56 IST
  • Gig Workers

    #Telangana

    తెలంగాణలోని గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్..

    Telangana Government  తెలంగాణలోని గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్. త్వరలోనే గిగ్ కార్మికుల సంక్షేమ బిల్లుకు చట్టబద్ధత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లుకు చట్టబద్దత తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. బిల్లుకు చట్టబద్ధత వస్తే.. ప్రత్యేక బోర్డు ద్వారా గిగ్ కార్మికులకు ఇన్సూరెన్స్, పెన్షన్లు, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, ప్రసూతి సహాయం వంటివి అందనున్నాయి. తెలంగాణలోని గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్ సంక్షేమ బిల్లుకు త్వరలో చట్టబద్ధత ప్రత్యేక బోర్డు ద్వారా కార్మికులకు సాయం తెలంగాణలోని […]

    Date : 21-02-2026 - 9:55 IST
  • CM Revanth Reddy

    #Telangana

    రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

    GHMC తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు తాజాగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు శ్రీజన, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు […]

    Date : 11-02-2026 - 12:08 IST
  • Good News For Telangana Gov

    #Telangana

    తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

    తెలంగాణలో అమలవుతున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అనేక సమస్యలతో సతమతవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సేవలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సకాలంలో జరగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు

    Date : 11-02-2026 - 12:00 IST
  • Telangana Farmers

    #Telangana

    తెలంగాణ రైతులకు శుభవార్త..

    Telangana Farmers  తెలంగాణలోని గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రతి రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ […]

    Date : 29-01-2026 - 3:28 IST
  • Harish Rao

    #Telangana

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

    మైక్రో బ్రేవరీస్ కేటాయింపుల్లో భారీ స్కామ్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రేవరీస్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని హరీష్ రావు ఆరోపించారు. మొత్తం 110 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా డ్రా తీయకుండా కేవలం 25 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చేలా తెర వెనుక ఒప్పందాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

    Date : 29-01-2026 - 10:45 IST
  • Telangana Government Press stickers

    #Speed News

    బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

    Telangana Government  నకిలీ జర్నలిస్టుల బెడదకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడాలని స్పష్టం చేసింది. అనధికారికంగా స్టిక్కర్లు వాడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. జర్నలిస్టులకు అలర్ట్ అక్రిడిటేషన్ ఉంటేనే వాహనంపై PRESS స్టిక్కర్ ప్రెస్ లోగోలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే […]

    Date : 26-01-2026 - 2:44 IST
  • Bhukya Gowthami 

    #Speed News

    పిల్లలకు పాఠాలు చెప్పకుండా రీల్స్ .. టీచర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

    Bhukya Gowthami  పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక ఇంగ్లీష్ టీచర్.. ఆ పని మానేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం వైరల్ గా మారింది . ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రయివేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారు. స్కూల్‌లో కూడా పిల్లల పాఠాలపై దృష్టి పెట్టకుండా రీల్స్ చేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. దీంతో ఖమ్మం జిల్లా […]

    Date : 26-01-2026 - 10:59 IST
  • Telangana Transport Department

    #Speed News

    వాహనదారులకు గుడ్ న్యూస్.. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్.. తెలంగాణలో నేటి నుంచే

    Telangana Transport Department  తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై వాహనం కొనుగోలు చేసిన డీలర్ పాయింట్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తిచేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు వాహనదారులకు వేగంగా సేవలు అందనున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లకు […]

    Date : 24-01-2026 - 11:19 IST
  • 'indira Dairy Project'

    #Telangana

    మహిళలల ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొస్తున్న తెలంగాణ సర్కార్

    మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం (D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది

    Date : 02-01-2026 - 11:15 IST
  • 1 2 3 … 14 →

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

Latest News

  • Assam Elections : అస్సాం బరిలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు ఇవే !!

  • Navagraha : గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలో తెలుసా ?

  • Husband Health : మీ భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలంటే తప్పకుండా మీరు ఈ పనులు చేయాల్సిందే !!

  • TVK Party : కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

  • Instagram : ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు అప్లోడ్ చేస్తూ డబ్బు సంపాదన ..జాగ్రత్త !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd