Telangana Government
-
#Telangana
Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనుండగా, ఆ తర్వాత సంజయ్ జాజు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రేసులో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సంజయ్ […]
Date : 26-06-2026 - 3:33 IST -
#Telangana
Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
SIR కార్యక్రమంపై నేతలను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి SIR కార్యక్రమంలో చురుగ్గా లేని నేతలపై పార్టీ నివేదిక అందిస్తుంది పార్టీ ఆదేశాలను అమలు చేయడానికి నేతలకు 10 రోజుల గడువు హైదరాబాద్: SIR (ఓటర్ల జాబితా సవరణ/పరిశీలన) కార్యక్రమం అమలులో పార్టీ సూచనలను పాటించని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు పార్టీ నేతలతో SIR అంశంపై జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. […]
Date : 24-06-2026 - 1:12 IST -
#Telangana
Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు..జూన్ 30న బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారని అధికారిక వర్గాల సమాచారం. జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే! 1992 బ్యాచ్, […]
Date : 24-06-2026 - 9:47 IST -
#Telangana
Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు
తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశేఖర భారతీతీర్థ స్వామి అనుమతి, శాస్త్రోక్త సూచనలతో ఈ ఆలయ పునర్నిర్మాణాలకు తుది రూపకల్పన చేశామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు […]
Date : 17-06-2026 - 11:57 IST -
#Telangana
Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పంట సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పంట పెట్టుబడుల కోసం రైతులు అప్పుల పాలవ్వకుండా సకాలంలో ఆర్థిక సహాయం అందించేలా రైతు భరోసా పథకం అమలుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే పెట్టుబడి సాయం […]
Date : 16-06-2026 - 12:07 IST -
#Telangana
Telangana: మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త.. మహిళా శక్తి సూపర్ బజార్లు
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సెర్ప్ భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తొలి విడతగా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డీమార్ట్ తరహా మహిళా శక్తి సూపర్ బజార్లను, అలాగే ఖమ్మంలో లాజిస్టిక్స్ హబ్, రైస్మిల్లును ఏర్పాటు చేయనున్నారు. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. అందుకు అవసరమైన భూసేకరణ కోసం జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ […]
Date : 02-06-2026 - 9:44 IST -
#Telangana
Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం..
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనుదారుల కోసం సరికొత్త ఆరోగ్య పథకాన్ని ఈ జూన్ నెల నుంచే అమలు చేయడానికి సన్నద్ధమైంది. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎంప్లాయ్ హెల్త్కేర్ ట్రస్ట్ ఏర్పాటు కానుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ వైద్య సేవలు అందనున్నాయి. మార్గదర్శకాల ఖరారు కోసం సీఎస్ కె.రామకృష్ణారావు సోమవారం ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగుల భాగస్వామ్య నిధులు ఉండటం వల్ల ఆసుపత్రులకు సకాలంలో బిల్లుల […]
Date : 01-06-2026 - 10:13 IST -
#Telangana
Telangana Government: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీ!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ముఖ్య గమనిక.. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్వాడీలలో కొంతమందికి ప్రమోషన్లు రావడం, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025-2026 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 2025-26 ఏడాది నాటికి […]
Date : 22-05-2026 - 9:38 IST -
#Telangana
Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం
అమెరికాలో ఐటీ ఉద్యోగాల కోసం ఇక గుడ్డిగా వెంటపడే రోజులు ముగిశాయి. లక్షల జీతాలకు, అమెరికన్ డ్రీమ్కు ఐటీయే ఏకైక మార్గమని అందరూ నమ్మిన రోజులు వేగంగా కనుమరుగవుతున్నాయి. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఒకప్పుడు ఉన్నట్టుగా అమెరికా ఇప్పుడు కలల గమ్యస్థానం కాదు. ప్రపంచం చాలా విశాలమైనది మరియు అవకాశాలతో నిండి ఉంది. అమెరికాకు ఆవతల, జర్మనీ, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాలు అభివృద్ధి చెందుతున్న మరియు ఇంతవరకు ఎవరూ […]
Date : 21-05-2026 - 4:27 IST -
#Telangana
Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్
తెలంగాణ కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనాల పెంపు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా వివరించారు. ఇక వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు కేటగిరీలుగా కార్మికులను విభజించి వేతనాలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ వరాల జల్లు కురిపించింది. […]
Date : 21-05-2026 - 3:07 IST -
#Telangana
Telangana Government: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇది ఇప్పుడు 44 ఏళ్లకు పెరిగింది. ఈ […]
Date : 19-05-2026 - 10:31 IST -
#Telangana
New Pensions: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త పెన్షన్లు.. ఎప్పటి నుంచంటే..?
తెలంగాణలో జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త పింఛన్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. నిరుద్యోగుల కోసం మిర్యాలగూడ, నకిరేకల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు జర్మనీలో 5 లక్షల ఉద్యోగాల సాధన కోసం టామ్కామ్ ద్వారా రూ.90 కోట్లతో జర్మన్ భాషా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. తెలంగాణలో కొత్త పెన్షన్ల […]
Date : 18-05-2026 - 11:03 IST -
#Telangana
TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు నేటి (మే 12) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి పాత విధానాన్నే కొనసాగించాలని ఆదేశించారు. జూన్ 1 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఆధార్ కార్డుతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పించడం తప్పనిసరి చేశారు. తెలంగాణ […]
Date : 12-05-2026 - 5:41 IST -
#Telangana
Telangana Castes: పలు కులాల పేర్లను మారుస్తూ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) చిరకాల వాంఛను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. బీసీ కమిషన్ సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర కేబినెట్, జాబితాలోని కొన్ని కులాల పేర్లను మారుస్తూ, మరికొన్నింటికి గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా సమాజంలో పిలిచేందుకు అసభ్యకరంగా లేదా కించపరిచే విధంగా ఉన్న పదాలను రికార్డుల నుంచి తొలగించి, ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా కొత్త పేర్లను ఖరారు చేసింది. […]
Date : 08-05-2026 - 12:37 IST -
#Telangana
Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్లో కొత్త పాలసీ!
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది. దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదో తరగతి […]
Date : 08-05-2026 - 10:33 IST