Telangana Government
-
#Speed News
Beach in Hyderabad : నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్లోనే ఆర్టిఫిషియల్ బీచ్..
Beach in Hyderabad : భాగ్యనగర ప్రజలకు, పర్యాటకులకు ఓ సంతోషకరమైన శుభవార్త. ఇకపై సముద్రపు అలల సవ్వడి వినాలన్నా, ఇసుక తిన్నెలపై నడవాలన్నా ఆంధ్రప్రదేశ్, గోవా లేదా తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
Date : 29-08-2025 - 11:10 IST -
#Speed News
Musi River : మూసీ తీరాల్లో బోటింగ్ సదుపాయం.. హైదరాబాద్కు మరో పర్యాటక ఆకర్షణ
Musi River : హైదరాబాద్ నగరానికి కొత్త పర్యాటక ఆకర్షణగా చారిత్రక మూసీ నదిలో బోటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Date : 22-08-2025 - 11:06 IST -
#Telangana
Urea : తెలంగాణలో యూరియా కష్టాలు.. పార్లమెంట్లో గళం విప్పిన ఎంపీ చామల కిరణ్
Urea : కేంద్ర ప్రభుత్వం నుండి యూరియా సరఫరాలో తీవ్ర జాప్యం జరగడంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Date : 19-08-2025 - 2:03 IST -
#Cinema
Jr NTR : తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణలు..కారణం ఏంటంటే?
అయితే ఈ కృతజ్ఞతలను వేదికపై మర్చిపోయినందుకు ఎన్టీఆర్ క్షమాపణలు కూడా తెలిపారు. నా 25 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని అభిమానులతో పంచుకుంటూ, ఈ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. దీనికోసం నన్ను క్షమించాలి అంటూ వినయంగా స్పందించారు.
Date : 11-08-2025 - 10:39 IST -
#Telangana
BC Reservations : బీసీలకు 42% రిజర్వేషన్లు వాస్తవమవుతాయా? కేంద్రం అడ్డుకట్ట వేస్తోందా?
BC Reservations : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై పెద్ద చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజకీయంగా, విద్యలో, ఉద్యోగాల్లో సుస్థిరంగా ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను తెరపైకి తెచ్చింది.
Date : 08-08-2025 - 6:04 IST -
#Speed News
Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేనట్లే?
Telangana : తెలంగాణలో బీసీలకు (బ్యాక్వర్డ్ కస్ట్స్) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో యత్నాలు చేసినా, ఆ దిశగా ఇప్పటికీ స్పష్టత రాకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Date : 07-08-2025 - 12:53 IST -
#Andhra Pradesh
Srisailam Dam : శ్రీశైలం డ్యాంను ఏపీ నిర్లక్ష్యం చేస్తోంది-కేంద్రానికి తెలంగాణ లేఖ
Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉధృతి తీవ్రమవుతోంది.
Date : 08-07-2025 - 12:37 IST -
#Telangana
TG Govt : వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
తాజా ఉత్తర్వుల ప్రకారం, రోజు పనిని గరిష్టంగా 10 గంటల వరకు అనుమతిస్తూ, అయితే వారానికి 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 05-07-2025 - 3:54 IST -
#Telangana
Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త..పాత ఫీజులే కొనసాగనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు
ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, గతంలో అమల్లో ఉన్న పాత ఫీజులే ఈ విద్యాసంవత్సరం కూడా వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు బీటెక్ (B.Tech), బీఈ (B.E), ఎంటెక్ (M.Tech), ఎంఈ (M.E), బి-ఒకేషనల్ (B.Vocational) తదితర అన్ని ఇంజినీరింగ్ కోర్సులకూ వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
Date : 30-06-2025 - 9:17 IST -
#Speed News
Good News: మెడికోలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ
Good News: మెడికల్, డెంటల్ ఇంటర్న్లు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచుతూ కొత్త జీవో విడుదల చేసింది.
Date : 29-06-2025 - 7:06 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మహా న్యూస్ చానల్ పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఒక మీడియా సంస్థ కార్యాలయంపై భౌతికంగా దాడిచేయడం అత్యంత నిందనీయం. ఇది కేవలం ఆ సంస్థపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలపై కూడా దాడి చేసినట్టే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక స్థంభం అని గుర్తుచేశారు.
Date : 28-06-2025 - 4:33 IST -
#Telangana
Telangana : నూతన సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
పరిపాలనా వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల (కేబినెట్ మీటింగ్లు) నిర్వహణ విధానాన్ని సమూలంగా మార్చుతున్నారు.
Date : 27-06-2025 - 11:09 IST -
#Telangana
Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
Date : 26-06-2025 - 11:46 IST -
#Speed News
Telangana Yoga Day: గచ్చిబౌలిలో జూన్ 21న యోగా డే వేడుకలు, 5500 మందితో భారీ నిర్వహణ
యోగా డే ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
Date : 21-06-2025 - 8:23 IST -
#Telangana
Rythu Bharosa : శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు.. 4 రోజుల్లో రూ.6,405 కోట్లు
రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది.
Date : 20-06-2025 - 12:08 IST