Telangana Government
-
#Telangana
BC Reservations : బీసీలకు 42% రిజర్వేషన్లు వాస్తవమవుతాయా? కేంద్రం అడ్డుకట్ట వేస్తోందా?
BC Reservations : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై పెద్ద చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజకీయంగా, విద్యలో, ఉద్యోగాల్లో సుస్థిరంగా ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను తెరపైకి తెచ్చింది.
Date : 08-08-2025 - 6:04 IST -
#Speed News
Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేనట్లే?
Telangana : తెలంగాణలో బీసీలకు (బ్యాక్వర్డ్ కస్ట్స్) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో యత్నాలు చేసినా, ఆ దిశగా ఇప్పటికీ స్పష్టత రాకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Date : 07-08-2025 - 12:53 IST -
#Andhra Pradesh
Srisailam Dam : శ్రీశైలం డ్యాంను ఏపీ నిర్లక్ష్యం చేస్తోంది-కేంద్రానికి తెలంగాణ లేఖ
Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉధృతి తీవ్రమవుతోంది.
Date : 08-07-2025 - 12:37 IST -
#Telangana
TG Govt : వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
తాజా ఉత్తర్వుల ప్రకారం, రోజు పనిని గరిష్టంగా 10 గంటల వరకు అనుమతిస్తూ, అయితే వారానికి 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 05-07-2025 - 3:54 IST -
#Telangana
Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త..పాత ఫీజులే కొనసాగనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు
ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, గతంలో అమల్లో ఉన్న పాత ఫీజులే ఈ విద్యాసంవత్సరం కూడా వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు బీటెక్ (B.Tech), బీఈ (B.E), ఎంటెక్ (M.Tech), ఎంఈ (M.E), బి-ఒకేషనల్ (B.Vocational) తదితర అన్ని ఇంజినీరింగ్ కోర్సులకూ వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
Date : 30-06-2025 - 9:17 IST -
#Speed News
Good News: మెడికోలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ
Good News: మెడికల్, డెంటల్ ఇంటర్న్లు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచుతూ కొత్త జీవో విడుదల చేసింది.
Date : 29-06-2025 - 7:06 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మహా న్యూస్ చానల్ పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఒక మీడియా సంస్థ కార్యాలయంపై భౌతికంగా దాడిచేయడం అత్యంత నిందనీయం. ఇది కేవలం ఆ సంస్థపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలపై కూడా దాడి చేసినట్టే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక స్థంభం అని గుర్తుచేశారు.
Date : 28-06-2025 - 4:33 IST -
#Telangana
Telangana : నూతన సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
పరిపాలనా వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల (కేబినెట్ మీటింగ్లు) నిర్వహణ విధానాన్ని సమూలంగా మార్చుతున్నారు.
Date : 27-06-2025 - 11:09 IST -
#Telangana
Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
Date : 26-06-2025 - 11:46 IST -
#Speed News
Telangana Yoga Day: గచ్చిబౌలిలో జూన్ 21న యోగా డే వేడుకలు, 5500 మందితో భారీ నిర్వహణ
యోగా డే ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
Date : 21-06-2025 - 8:23 IST -
#Telangana
Rythu Bharosa : శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు.. 4 రోజుల్లో రూ.6,405 కోట్లు
రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది.
Date : 20-06-2025 - 12:08 IST -
#Telangana
Harish Rao : కేటీఆర్ పై రేవంత్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు : హరీశ్ రావు
రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారు అని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలు గణనీయంగా మారాయి, ముఖ్యంగా ఆయన చేసిన గాఢ వ్యాఖ్య కేటీఆర్ ఒక్క వ్యక్తి కాదు, అది ఒక శక్తి అన్న వాక్యం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో మారుతోంది.
Date : 17-06-2025 - 11:15 IST -
#Telangana
Gaddar Foundation : గద్దర్ ఫౌండేషన్కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఆదేశాలు విడుదల చేశారు.
Date : 14-06-2025 - 1:58 IST -
#Speed News
Telangana Government: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలోనూ ఎల్కేజీ, యూకేజీ తరగతులు!
ఈ పథకం కింద ఎంపిక చేసిన 210 పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సామగ్రి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను సమకూర్చే బాధ్యతను విద్యాశాఖ తీసుకుంది.
Date : 11-06-2025 - 6:44 IST -
#Telangana
Telangana : ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై నెలకు 2 క్యాబినెట్ భేటీలు
ప్రతీ నెల మొదటి మరియు మూడో శనివారాల్లో ఈ క్యాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. నెలకు కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా పాలనా నిర్ణయాల్లో జాప్యం లేకుండా, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Date : 06-06-2025 - 10:50 IST