Telangana Farmers
-
#Speed News
Telangana Paddy : ధాన్యం కొనుగోలు అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రారంభం
రైతుల సౌకర్యం కోసం ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. గత ఖరీఫ్లో 7,139 కేంద్రాలు ఉండగా, ఇప్పుడు వాటిని 8,332కి పెంచారు.
Published Date - 11:03 AM, Sun - 21 September 25 -
#Telangana
Congress Govt : అన్నదాతలను నడి రోడ్డుపైకి ఈడ్చిన దుర్మార్గ పాలన – హరీష్ రావు
Congress Govt : రాష్ట్ర రైతాంగాన్ని నడిరోడ్డుపైకి ఈడ్చిన దుర్మార్గ పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు ఈ ప్రభుత్వానికి సమయం, సామర్థ్యం లేవని ఆయన ఆరోపించారు
Published Date - 08:57 PM, Wed - 10 September 25 -
#India
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Published Date - 03:47 PM, Sun - 29 June 25 -
#Telangana
Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు
Bhatti Vikramarka : తెలంగాణలో విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Published Date - 02:15 PM, Wed - 18 June 25 -
#Speed News
CM Revanth Reddy : సిక్స్ ప్యాక్ పై యువతకు సలహా ఇచ్చిన సీఎం రేవంత్
CM Revanth Reddy : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన "రైతు నేస్తం" కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
Published Date - 08:38 PM, Mon - 16 June 25 -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన..!
స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ రంగానికి బ్యాంకర్లతో కలిసి రాబోయే రెండు నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేయనట్టు తెలిపారు.
Published Date - 02:26 PM, Fri - 28 February 25 -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాకు అర్హులు వీరే.. వారికి నిరాశే!
భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
Published Date - 10:06 AM, Sun - 12 January 25 -
#Telangana
Rythu Bharosa: సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల?
రైతు భరోసాపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.
Published Date - 09:28 AM, Thu - 2 January 25 -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. వారు మాత్రమే అర్హులు!
ఇకపోతే రాష్ట్రంలోని రైతులు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Published Date - 11:31 PM, Sat - 28 December 24 -
#Telangana
Rythu Bharosa: తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్.. రైతు భరోసా అప్పటినుంచే!
అసెంబ్లీలో రైతు భరోసాపై మంత్రి తుమ్మల చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018-19లో గత ప్రభుత్వం రైతు బంధును ప్రారంభించింది.
Published Date - 11:03 AM, Sat - 21 December 24 -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ మరో శుభవార్త
CM Revanth : ఈ పథకం కింద రైతులకు నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి తెలిపారు
Published Date - 04:56 PM, Sun - 1 December 24 -
#Telangana
Fourth Phase Of Farmer Loan Waiver : నాలుగో విడుత రుణమాఫీని విడుదల చేసిన సీఎం రేవంత్
fourth loan waiver : మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు
Published Date - 09:58 PM, Sat - 30 November 24 -
#Telangana
Rythu Panduga Sabha : రైతుల కోసం రూ.54వేల కోట్లు ఖర్చు చేశాం.. ఎంతైనా ఖర్చు చేస్తాం : సీఎం రేవంత్
‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో జరిగిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ (Rythu Panduga Sabha) ప్రసంగించారు.
Published Date - 06:40 PM, Sat - 30 November 24 -
#Telangana
CM Revanth Reddy : సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్కు వెళ్లి ఓటేశాడు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ఎక్స్లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు… పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు అని ఆయన రాసుకొచ్చారు.
Published Date - 11:29 AM, Sat - 30 November 24 -
#Telangana
CM Revanth Instructions: జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్!
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు.
Published Date - 08:45 PM, Tue - 26 November 24