Telangana Farmers
-
#Telangana
TRS vs BJP: వరి వర్రీ గులాబీకా? కమలానికా? దేని రెక్కలు తెగనున్నాయి?
వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ వస్తుంది వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు వచ్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ మొదలైపోయింది. ఏదైతే.. తెలంగాణలో రాజకీయాల హీట్ ను పెంచిందో.. ఏదైతే బీజేపీ పోరాటానికి మూలంగా ఉందో..
Date : 10-04-2022 - 11:24 IST -
#Speed News
Angry Farmers: రైతన్న కన్నెర్ర…!!
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్వింటాల్ ధాన్యాన్ని కేవలం రూ. 1200 నుంచి రూ.1400 వరకు ఇస్తుండటంతో రైతులు కన్నెర్ర చేశారు.
Date : 10-04-2022 - 2:08 IST -
#Speed News
Open Letter:వడ్ల రాజకీయం వెనుక ‘కేసీఆర్’ మహా కుట్ర అంటూ… రైతన్నలకు ‘బండి సంజయ్’ బహిరంగ లేఖ!
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఇష్యూ ఎలా నడుస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు సోదరులకు బహిరంగ లేఖ రాశారు.
Date : 09-04-2022 - 7:01 IST -
#Speed News
Paddy Issue: ఇది అన్నదాత పోరాటమే కాదు… తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం – ‘కేటీఆర్’
ప్రస్తుతం తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం అన్నది ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం.
Date : 09-04-2022 - 6:58 IST -
#Speed News
Rahul Gandhi: తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనాల్సిందే.. తెలుగులో రాహుల్ ట్వీట్..
తెలంగాణ రైతుల సమస్యలపై ట్విటర్ వార్ కొనసాగుతోంది. రైతుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు.
Date : 29-03-2022 - 11:44 IST -
#Telangana
Paddy Politics: తెలంగాణ లో వడ్ల రాజకీయం వెనుక అసలు కథ ఇది?
రైతు పక్షపాతులం అని ప్రకటనలు. రైతుల కోసమే సంక్షేమ కార్యక్రమాలంటూ ఆర్భాటాలు. కానీ అదే అన్నదాత.. తన పంట అమ్ముడుపోక కన్నీరు పెడుతుంటే మాత్రం.. ఎవరికీ ఎందుకు పట్టడం లేదు? తెలంగాణలో వరి సాగు పెరిగింది.
Date : 27-03-2022 - 11:20 IST -
#Speed News
Telangana Paddy: బీజేపీ మెడకు చుట్టుకుంటున్న తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం బీజేపీ మెడకు చుట్టుకుంటోందా? రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడుతోందా? కేసీఆర్ + పీకే స్కెచ్ లో కూరుకుపోతోందా? ఒకటి కాదు రెండు కాదు.. చాలా ప్రశ్నలు.
Date : 25-03-2022 - 9:17 IST -
#Telangana
PM Kisan: అనర్హులకు పీఎం కిసాన్ పథకం.. బయటపెట్టిన ఆడిట్ ఏజెన్సీ
తెలంగాణాలో పీఎం-కిసాన్ పథకం నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆడిట్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. పీఎం కిసాన్ పథకం కింద కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బు బదిలీ చేయబడిందని నివేదిక ద్వారా బయటపడింది.
Date : 23-01-2022 - 11:31 IST -
#Speed News
Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్
తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు
Date : 26-12-2021 - 6:51 IST -
#Speed News
Telangana Farmers:కేసీఆర్ అంటున్న ప్రత్యామ్నాయ పంటలపై ప్రజల అభిప్రాయం ఏంటంటే
రైతులు వరిపంట వేయోద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
Date : 26-12-2021 - 8:40 IST -
#Speed News
Covid:వరిరైతుల కోసం ఢిల్లీలో గడిపిన తెలంగాణ మంత్రికి కరోనా పాజిటివ్
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ రాగానే అయన హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
Date : 26-12-2021 - 8:23 IST -
#Speed News
Revanth On KCR:కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర రేవంత్ మీటింగ్
డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.
Date : 24-12-2021 - 11:33 IST -
#Telangana
Cong Leaders: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు… మూడు ముచ్చట్లు
కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు.
Date : 23-12-2021 - 12:18 IST -
#Speed News
Cong Padayatra:జనవరి30 నుండి కాంగ్రెస్ పాదయాత్ర
జనవరి 30 నుంచి కాంగ్రేస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
Date : 22-12-2021 - 11:24 IST -
#Speed News
Paddy Issue: కేసీఆర్ ఢిల్లీకి వెళ్తేనే ఏం కాలేదు, మంత్రులు పోతే ఏమైతది?
తెలంగాణాలో వరిధాన్యం అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది. అన్ని పార్టీల ఎజెండా ఇప్పుడు వరిధాన్యమే అయ్యింది. వరిధాన్యం అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై వరుస కార్యక్రామాలు చేస్తోంది.
Date : 21-12-2021 - 12:10 IST