Telangana Farmers
-
#Telangana
Fourth Phase Of Farmer Loan Waiver : నాలుగో విడుత రుణమాఫీని విడుదల చేసిన సీఎం రేవంత్
fourth loan waiver : మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు
Date : 30-11-2024 - 9:58 IST -
#Telangana
Rythu Panduga Sabha : రైతుల కోసం రూ.54వేల కోట్లు ఖర్చు చేశాం.. ఎంతైనా ఖర్చు చేస్తాం : సీఎం రేవంత్
‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో జరిగిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ (Rythu Panduga Sabha) ప్రసంగించారు.
Date : 30-11-2024 - 6:40 IST -
#Telangana
CM Revanth Reddy : సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్కు వెళ్లి ఓటేశాడు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ఎక్స్లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు… పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు అని ఆయన రాసుకొచ్చారు.
Date : 30-11-2024 - 11:29 IST -
#Telangana
CM Revanth Instructions: జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్!
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు.
Date : 26-11-2024 - 8:45 IST -
#Telangana
Rythu runamafi : రుణమాఫీ చేశాం..హరీశ్ రాజీనామా చేస్తారా? : రేవంత్ రెడ్డి
రైతులకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయగలిగితే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్న మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.
Date : 15-08-2024 - 6:11 IST -
#Speed News
Good News To Farmers : రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్
స్వాతంత్య్ర దినోత్సవానికి ఓ రోజు ముందే తెలంగాణ రైతుల్లో ఆనందం నింపారు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)..కేసీఆర్ సారు..రుణమాఫీ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్న రైతుల ముఖంలో వెలుగు నింపారు. రైతుల రుణమాఫీ (farmers’ loan waiver scheme) చేస్తానని చెప్పినట్లే కేసీఆర్..ఈరోజు సోమవారం రూ.లక్షలోపు ఉన్న వారి రుణమాఫీ చేసారు. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో […]
Date : 14-08-2023 - 11:25 IST -
#Telangana
YS Sharmila: తెలంగాణాలో 119 మంది రైతులకు సీట్లు ఇవ్వాలి: షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Date : 20-05-2023 - 2:29 IST -
#Telangana
YS Sharmila: అస్వస్థతకు గురైన వైఎస్ షర్మిల
వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు షర్మిల పర్యటన చేపట్టారు
Date : 30-04-2023 - 5:04 IST -
#Telangana
BJP MP Aravind : నిజమాబాద్ ఎంపీ అరవింద్కు పసుపు రైతుల నిరసన సెగ.. ఇదే పసుపు బోర్డ్ అంటూ…!
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు పసుపు రైతుల నిరసన సెగ తగులుతుంది. నిజామాబాద్కు పసుపు బోర్డు
Date : 31-03-2023 - 10:28 IST -
#Telangana
Telangana : రైతుల నుంచి వంద శాతం ధాన్యం కోనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ
దేశంలోనే అత్యధికంగా ఆహారధాన్యాలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా అవతరించింది. 2014లో తెలంగాణ..
Date : 04-12-2022 - 8:15 IST -
#Telangana
Flipkart: తెలంగాణ రైతులకు విస్తృత మార్కెట్.. ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం !!
దేశవ్యాప్త మార్కెట్ ను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ రైతులు, స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జీ)కు ఈకామర్స్ దిగ్గజం " ఫ్లిప్ కార్ట్ "తోడ్పాటు అందించనుంది.
Date : 26-06-2022 - 6:15 IST -
#Speed News
TRS MLA:టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన రైతులు..!!
టీఆరెస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఛేదు అనుభవం ఎదురైంది. వరికోతలు కోసి రోజులు గడుస్తున్నా...ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి.
Date : 26-05-2022 - 3:42 IST -
#Speed News
Paddy Bags Missing: ఐకేపీ సెంటర్ వద్ద వడ్ల బస్తాలు మాయం..బోరునవిలపించిన రైతు..!!
జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని ఐకేపీ సెంటర్ వద్ద కాంటా వేసిన వడ్ల బస్తాలు మాయమయ్యాయి.
Date : 22-05-2022 - 11:53 IST -
#Telangana
Revanth On Farmers: కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమం సాధ్యం-రేవంత్ రెడ్డి..!!
తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమన్నారు టీపీసీసీ చీఫీ రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు.
Date : 06-05-2022 - 10:32 IST -
#Telangana
Rahul Gandhi : పొత్తు గురించి మాట్లాడే నేతలు మాకు అక్కర్లేదు-రాహుల్ గాంధీ..!!
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజం. రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు వెలుగుచూస్తాయో చెప్పడం కష్టం.
Date : 06-05-2022 - 9:47 IST